పాకిస్థాన్తో సింధూజలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన భారత్.. తాజాగా చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట నుంచి నీటి సరఫరాను నిలిపివేసింది.
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరుకున్నవేళ, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్పై దాడులకు దిగుతున్న దుష్ట శక్తులకు తగిన సమాధానం ఇవ్వటం తన బాధ్యతగా ఆయన పేర్కొన
Pakistani MP | పాకిస్థాన్పై భారత్ యుద్ధం చేస్తుందన్న భయం ఆ దేశ ప్రజలతోపాటు పాక్ నేతలను వెంటాడుతున్నది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే తాను ఇంగ్లాండ్కు పారిపోతానని పాక్ ఎంపీ అన్నారు.
IND vs PAK | పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ను భారత్ అన్ని వైపుల నుంచి దిగ్బంధనం చేస్తోంది. ఇప్పటికే సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. తాజాగా బాగ్లిహార్ ఆనకట్ట నుంచి పాక్కు నీటి సరఫరాను ఆపేసింది.
Pak reaction | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) నేపథ్యంలో పాకిస్థాన్ (Pakistan) నుంచి ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తూ భారత్ (India) ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాకిస్థాన్ ప్రతీకార చర్యలకు దిగింది. భారత జెండా ఉన
అసలే అంతంతమాత్రంగా ఉన్న భారత్, పాక్ క్రికెట్ సంబంధాలు రాబోయే రోజుల్లో మరింతగా క్షీణించనున్నాయా? ఇరుదేశాల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్తతలు, తాజా పరిణామాలు ఆ అనుమానాలను బలోపేతం చేస్తున్నాయి. దాయాదితో ఇప్పటిక�
ఒక పక్క భారత్తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ పాకిస్థాన్కు స్వదేశంలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా, పాకిస్థాన్, బలూచిస్తాన్ మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి
India-Pakistan Tension | పాకిస్తాన్కు భారత్ మరో షాక్ ఇచ్చింది. పాకిస్తాన్కు అన్ని రకాల పోస్టల్, పార్శిల్ సేవలను నిలిపివేస్తూ భారత్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై భూ, వాయుమార్గాల్లో ఆ దేశానికి పోస్టల్, పార్శిల్ స�
Pahalgam Attack | పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంతో సహా అనేక మంది పాకిస్తాన్ క్రికెటర్ల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను భారత్తో బ్లాక్ చేశారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత కీలక చర్యలు తీసుకున్న�
X Account Blocked | పెహల్గామ్ ఉగ్రదాడితో పొరుగుదేశం పాకిస్థాన్పై భారత్ ఆంక్షలు కొనసాగిస్తోంది. తాజాగా ఆ దేశ సమాచార శాఖ మంత్రి అతుల్లా తరార్ (Ataullah Tarar) ఎక్స్ అకౌంట్ను (X Account Blocked ) భారత్లో నిలిపివేసింది.
పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసిన కారణంగా పశ్చిమ దేశాలకు ప్రయాణించేందుకు దూరం పెరిగి ఖర్చులు ఎక్కువై నష్టపోతున్నది కేవలం ఇండియన్ ఎయిర్లైన్స్ మాత్రమే కాదు..అనేక దేశాలకు చెందిన ఎయిర్లైన్స్లు కూ�