ఒకవైపు సుంకాలు.. మరోవైపు వలస విధానాలపై కఠిన నిర్ణయాలు.. వెరసి భారత్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ట్రంప్ సర్కారు ఇప్పటికే తీసుకొచ్చిన కొత్త వీసా నిబంధనలతో అమెరి�
మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత జట్టు ఘనంగా బోణీ కొట్టింది. శుక్రవారం ఇక్కడ జరిగిన పూల్ ‘బీ’ మ్యాచ్లో భారత్.. 11-0తో థాయ్లాండ్పై భారీ విజయాన్ని అందుకుంది.
ప్రతిష్టాత్మక ఆసియాకప్లో ఫైనల్ బెర్తు దక్కించుకునేందుకు ఆతిథ్య భారత్ మరో అడుగు దూరంలో ఉంది. సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీలో అదరగొడుతున్న టీమ్ఇండియా శనివారం..చైనాతో తమ ఆఖరి సూపర్-4 లీగ్ మ్యాచ్ ఆడన�
భారత క్రికెట్ జట్టుకు టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించే సంస్థలకు ఇకనుంచి మరింత భారం పడనుంది. బీసీసీఐ మ్యాచ్ స్పాన్సర్షిప్ రేట్లను మరింత పెంచడమే ఇందుకు కారణం.
భారత్లో క్రమంగా వృద్ధుల జనాభా పెరుగుతున్నది. మరోపక్క 0-14 సంవత్సరాల వయసున్న పిల్లల సంఖ్య నిరంతరంగా తగ్గిపోతున్నదని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా తన 2023 శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(ఎస్ఆర్ఎస్) న�
రత దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు హృదయ సంబంధ వ్యాధుల కారణంగా మరణిస్తున్నారని, మొత్తం 30 మరణాల్లో 30 శాతం దీని కారణంగానే సంభవిస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది.
ODI World Cup : మహిళల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ల కోసం నిరీక్షిస్తున్న అభిమానులకు గుడ్న్యూస్. ప్రపంచ కప్ విజేతకు ఇచ్చే ప్రైజ్మనీని భారీగా పెంచిన అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) మ్యాచ్ టికెట్ల ధరను మాత్రం భారీగా తగ్గ
Donald Trump | భారత్ (India), రష్యా (Russia) దేశాలకు తాము దూరమైనట్లు అనిపిస్తోందని, వక్రబుద్ది కలిగిన చైనా (China) చీకట్లలోకి ఆ రెండు దేశాలు వెళ్తున్నాయని అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. ఆ మూడు దే
భారత టెన్నిస్ డబుల్స్ ఆటగాడు యుకీ బాంబ్రీ యూఎస్ ఓపెన్లో సంచలన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. పురుషుల డబుల్స్లో బాంబ్రీ.. న్యూజిలాండ్ సహచరుడు మైకేల్ వీనస్తో కలిసి ఈ టోర్నీ సెమీస్కు అర్హత సాధించాడ�
భారత యువ గ్రాండ్మాస్టర్ గుకేశ్ ఫిడే గ్రాండ్స్విస్ టోర్నీలో శుభారంభం చేశాడు. గురువారం నాటి తొలి రౌండ్లో గుకేశ్.. ఫ్రాన్స్కు చెందిన ఎటిన్నె బాక్రొట్ను ఓడించాడు.
భారత వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 42 ఏండ్ల ఈ హర్యానా క్రికెటర్.. సుమారు రెండు దశాబ్దాల పాటు భారత క్రికెట్లో భాగమయ్యాడు.
ప్రతిష్టాత్మక ఆసియాకప్ హాకీలో ఆతిథ్య భారత్ ఫైనల్ బెర్తుకు మరింత చేరువైంది. గురువారం జరిగిన సూపర్-4 రెండో మ్యాచ్లో భారత్ 4-1 తేడాతో మలేషియాపై ఘన విజయం సాధించింది.
భారత విదేశాంగ విధానం తీవ్రమైన ఆటుపోట్లకు గురవుతున్నది. ప్రపంచ దేశాలతో మన సంబంధాలు కీలకమైన, అనుకోని మలుపులు తిరుగుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఒకప్పుడు విపరీతమైన సుంకాలతో తమను ఎడాపెడా బాదేసిన భారత్ తాము విధించిన 50 శాతం సుంకాలతో దారిలోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాము భారత్పై 50 శాతం సుంకాలు విధించడాన్ని ఆయన