OPERATION SINDOOR | జమ్మూ కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’తో ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. పహల్గాం ఉగ్రవాద దాడి జరిగిన 15 రోజ
సీమాంతర ఉగ్రవాదం అంతమయ్యే వరకు దాయాది పాకిస్థాన్తో భారత్ క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని చీఫ్ కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. ఆసియాకప్, ఐసీసీ టోర్నీల్లోనూ పాక్తో మ్యాచ్లు ఆడవద్దని సూచించాడు.
భారత్-యూకే మధ్య చరిత్రాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) కుదిరింది. ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్ గోయల్, జొన్నాథన్ రేనాల్డ్స్లు గత శుక్రవారం ఖరారు చేసిన తుది ఒప్పందానికి మంగళవారం రెండు
HDI | ప్రపంచ ‘మానవాభివృద్ధి సూచీ (HDI)’లో భారత్ (India) పురోగతి సాధించింది. 2023 ఏడాదికి సంబంధించి మొత్తం 193 దేశాల్లో భారత్కు 130వ స్థానం దక్కింది. అంతకుముందు ఏడాది అంటే 2022తో పోల్చుకుంటే మూడు స్థానాలు మెరుగుపడింది.
UN Security Council: పాకిస్థాన్ వ్యవహారశైలిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. పెహల్గామ్ దాడి ఘటనలో లష్కరే తోయిబా పాత్ర ఉందా లేదా అని ప్రశ్నించింది. పాకిస్థాన్ వాదనలను భద్�
ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం పట్ల ఐక్య రాజ్య సమితి(యూఎన్) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇప్పటికే పలు ఆంక్షల ద్వారా పాకిస్థాన్ను అష్ట దిగ్బంధం చేసిన భారత్ ఇప్పుడు దౌత్య మార్గాలపై కూడా దృష్టి సారించింది. పాకిస్థాన్ను దోషిగా నిలబెట్టేందుకు అంతర్జాతీయ సమాజం సహకారా�
భారత సీనియర్ స్పీడ్స్టర్ మహమ్మద్ షమీకి బెదిరింపులు ఎదురయ్యాయి. ఇప్పటికే టీమ్ఇండియా చీఫ్ కోచ్ గౌతం గంభీర్కు ఇదే తరహాలో బెదిరింపులు రాగా, తాజాగా షమీకి రాజ్పుత్ సింధార్ అనే వ్యక్తి మెయిల్ ద్వ�
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై చేపట్టిన చర్యలలో భాగంగా సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసిన భారత్ తాజగా చీనాబ్ నది నుంచి పాక్కు వెళ్లే జలాలకు అడ్డుకట్ట వేసింది. పాకిస్థాన్లోకి ప్ర�
భారత్, పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో పాకిస్థానీ హ్యాకర్లు సోమవారం పలు ఇండియన్ డిఫెన్స్ వెబ్సైట్లపై సైబర్ దాడులు చేశారు. డిఫెన్స్ సిబ్బంది లాగిన్ క్రెడెన్షియల్స్ సహా సున్న�
అత్యాధునిక సముద్ర గర్భ నావికా దళ మందుపాతరను భారత దేశం విజయవంతంగా పరీక్షించింది. దీనిని మన దేశంలోనే డిజైన్ చేసి, అభివృద్ధి చేశారు. దీనిని మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్ (ఎంఐజీఎం) అంటారు. డీఆర్డీవో,