భారత క్రీడారంగంలో కీలక అడుగు పడింది. ఐపీఎల్ తరహాలో దేశీయ ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రొ రెజ్లింగ్ లీగ్(పీడబ్ల్యూఎల్) రీఎంట్రీకి రంగం సిద్ధమైంది.
Alexander Stubb | ఫిన్లాండ్ అధ్యక్షుడు (Finland President) అలెగ్జాండర్ స్టబ్ (Alexander Stubb) భారత దేశం (India) పై ప్రశంసలు కురిపించారు. అమెరికా (USA), చైనా (China) దేశాలతోపాటు ప్రపంచంలో తదుపరి సూపర్ పవర్ (Super power) గా భారత్ నిలవనుందన్నారు.
అమెరికా టారిఫ్ల జాబితాలో ఇప్పుడు భారత్దే అగ్రస్థానం. నిన్నమొన్నటిదాకా చైనాపై అత్యధిక సుంకాలు వేసిన ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. డ్రాగన్తో దోస్తీ కుదరడంతో అమెరికాలోకి దిగుమతయ�
సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం సువర్ణాక్షరాల్లో లిఖించాల్సిన తరుణం ఇది.! క్రికెట్ను మతంగా భావించే భారతావని మది ఉప్పొంగిపోయిన సందర్భం ఇది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న రీతిలో మన అమ�
భారత్కు చెందిన అదానీ గ్రూపుతో గత హసీనా ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలో అవినీతి లేదా అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో రుజువైతే ఒప్పందాన్ని రద్దు చేసేందుకు వెనుకాడబోమని బంగ్లాదే�
Indian Womens Team | మహిళల వన్డే వరల్డ్ క్రికెట్ మ్యాచ్లో భారత మహిళా జట్టు విజయం సాధించాలని కోరుకుంటూ ఆదివారం తిరుమల లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాయుధ పోరాటాన్ని ఎందుకు విరమించాల్సి వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కునే సందర్భంలో, ముందుగా ఉద్యమాల స్వరూప స్వభావాలను బుద్ధిజీవులందరూ అవగాహన చేసుకోవాల్సి ఉంది. ఏ ఉద్యమంలోనైనా భావజాల వ్యాప్తిన�
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. నెలరోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఈ మెగా టోర్నీలో ఆదివారం టైటిల్ పోరు జరుగనుంది.
సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఏడాది ఇంగ్లండ్తో ముగిసిన టెస్టు సిరీస్లో భారత జట్టుకు ఎంపికై ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన కరుణ్ నాయర్.. దేశవాళీలో మాత్రం తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు.
Kasipeta | కాసిపేట మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో దివ్యాంగ పిల్లలకు శనివారం మండల విద్యాధికారి ముక్తవరం వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో ఉచితంగా ఉపకరణాలు అందజేశారు.
అమెరికా, భారత్ మధ్య పదేళ్ల డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ కుదిరిందని అమెరికా సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హెగ్సెత్ శుక్రవారం చెప్పారు. ఇది ప్రాంతీయ సుస్థిరతకు మూల స్తంభమని తెలిపారు. దీనివల్ల ఇరు ద�
భారత్పై అమెరికా ప్రభుత్వం మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ని కొన్ని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపిస్తూ అమెరికా కార్మిక శాఖ శుక్రవారం ఓ కొత్త యాడ్ని విడుదల చేస�
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా శుక్రవారం రెండో మ్యాచ్ ఆడనున్నాయి. రెండ్రోజుల క్రితం కాన్బెర్రాలో జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దవగా ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్లో బ