దేశంలోని ఉద్యోగుల్లో చాలామంది ఇప్పుడున్న కంపెనీలను వీడే యోచనలో ఉన్నట్టు ఓ తాజా సర్వేలో తేలింది. వచ్చే ఏడాదికాలంలో కొత్త సంస్థల్లో చేరేందుకే మెజారిటీ వర్కర్లు ఆసక్తి చూపుతున్నారని ప్రముఖ గ్లోబల్ ప్రొ�
ఒక పక్క భారత్ ఎప్పుడు సైనిక దాడికి దిగుతుందోనని భయంతో వణుకుతూనే మరో పక్క అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్థాన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నది.
లష్కర్ తాయిబానా? ఆ సంస్థ ఉనికే మా దేశంలో లేదు. ఇక ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) సంస్థ పేరు కూడా ఎక్కడా వినలేదు. అంటూ రెండు రోజుల క్రితం అంతర్జాతీయ మీడియా సమక్షంలో నిస్సిగ్గుగా అబద్ధమాడేశారు పాకిస�
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు నిర్వహించారు.
Gold: ఇండియాలో బంగారం కొనుగోళ్లు పడిపోయాయి. పుత్తడికి డిమాండ్ తగ్గినట్లు తేలింది. జనవరి-మార్చి త్రైమాసికంలో బంగారానికి సుమారు 15 శాతం డిమాండ్ తగ్గినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్టు పేర్కొన�
ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో ఆసక్తికర చర్చను రేకెత్తించింది. తుర్కియేలోని ఇస్తాంబుల్లో డిస్కౌంట్లపై ఓ హోటల్ చేసిన విజ్ఞప్తిపై నెటిజన్లు సరదాగా స్పందించారు. ‘భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సోదరులార�
ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ సుదిర్మన్ కప్ ఫైనల్స్లో భారత్ పోరాటం గ్రూప్ దశలోనే ముగిసింది. ఈ టోర్నీలో క్వార్టర్స్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్.. 1-4తో ఇండోనేషియా చ
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ జాతీయులు, వలసదారులను స్వదేశానికి పంపేందుకు కేంద్రం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కశ్మీర్ అధికార యంత్రాంగం 60 మంది పాకిస్థానీయులతో సిద్ధం చేసిన జాబితా�
Justice BR Gavai | భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మంగళవారం నియామకమయ్యారు. ఆయన మే 14న సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో బీఆర్ గవా�
IND vs SA : ముక్కోణపు సిరీస్లో భారత అమ్మాయిలు జోరు చూపిస్తున్నారు. తొలి పోరులో శ్రీలంకను చిత్తుగా ఓడించిన టీమిండియా ఈసారి దక్షిణాఫ్రికా(South Africa)ను మట్టికరిపించింది.
ఫ్రాన్స్ నుంచి 26 అత్యాధునిక రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.63,000 కోట్ల విలువైన ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సోమవారం సంతకాలు చేశాయి.
పహల్గాం ఉగ్రదాడికి సమాధానంగా భారత్ నుంచి ప్రతీకార దాడులు జరుగుతాయన్న భయంతో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరు (పీవోకే) వ్యాప్తంగా ఉన్న అనేక ఉగ్రవాద స్థావరాలను ఖాళీ చేయిస్తూ వారిని సైనిక శిబిరాలలోకి, బంకర్లల�
Pahalgam Attack: సంయమనం పాటించాలని ఇండియా, పాకిస్థాన్ దేశాలను చైనా కోరింది. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో చైనా విదేశాంగ ప్రతినిధి గువో జాయికున్ మీడియాతో మాట్లాడుతూ ఈ అభ్యర్థన చేశారు.
YouTube | ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ కంపెనీ భారత దేశం మేనేజింగ్ డైరెక్టర్గా గుంజన్ సోనీని నియమించినట్లుగా సోమవారం వెల్లడించింది. బిజినెస్, టెక్నాలజీ, మార్కెటింగ్, ఈ-కామర్స్ రంగాల్లో రెండు �