ఒక పక్క భారత్తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ పాకిస్థాన్కు స్వదేశంలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా, పాకిస్థాన్, బలూచిస్తాన్ మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి
India-Pakistan Tension | పాకిస్తాన్కు భారత్ మరో షాక్ ఇచ్చింది. పాకిస్తాన్కు అన్ని రకాల పోస్టల్, పార్శిల్ సేవలను నిలిపివేస్తూ భారత్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై భూ, వాయుమార్గాల్లో ఆ దేశానికి పోస్టల్, పార్శిల్ స�
Pahalgam Attack | పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంతో సహా అనేక మంది పాకిస్తాన్ క్రికెటర్ల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను భారత్తో బ్లాక్ చేశారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత కీలక చర్యలు తీసుకున్న�
X Account Blocked | పెహల్గామ్ ఉగ్రదాడితో పొరుగుదేశం పాకిస్థాన్పై భారత్ ఆంక్షలు కొనసాగిస్తోంది. తాజాగా ఆ దేశ సమాచార శాఖ మంత్రి అతుల్లా తరార్ (Ataullah Tarar) ఎక్స్ అకౌంట్ను (X Account Blocked ) భారత్లో నిలిపివేసింది.
పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసిన కారణంగా పశ్చిమ దేశాలకు ప్రయాణించేందుకు దూరం పెరిగి ఖర్చులు ఎక్కువై నష్టపోతున్నది కేవలం ఇండియన్ ఎయిర్లైన్స్ మాత్రమే కాదు..అనేక దేశాలకు చెందిన ఎయిర్లైన్స్లు కూ�
సరిహద్దు అవతలి నుంచి కాల్పుల తీవ్రత పెరిగిన పక్షంలో ముందు జాగ్రత్త చర్యగా తమ సామూహిక, వ్యక్తిగత బంకర్లను సరిహద్దు గ్రామాల ప్రజలు శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వం 2017లో 14,460 సామూహిక, వ్యక్తిగత
పహల్గాం ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం కనుక పాకిస్థాన్పై దాడిచేస్తే, భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ఆక్రమించుకోవాలని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ సన్నిహితుడు, మాజీ సైనిక
కేవలం ఆయుధాలు మాత్రమే భారత్ శక్తి కాదని.. ఐక్యతే మన ఆయుధమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. శుక్రవారం ఏపీ రాజధాని అమరావతిలో పునః నిర్మాణ సభలో మోదీ మాట్లాడారు. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన ఏపీలో పోలవ�
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ముందు జాగ్రత్తగా సరిపడా ఆహార నిల్వలు ఉంచుకోవాలని పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రభుత్వం శుక్రవారం తన పౌరులకు సూచించి�
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్కు చెందిన అథ్లెట్లు, ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధిస్తున్న భారత్.. తాజాగా ఆ జట్టు స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ఇన్స్టా ఖాతాలనూ బ్ల
భారత్లో 2001-2019 మధ్య కాలంలో అధిక ఎండలు, చలి కారణంగా కనీసం 35 వేల మంది ప్రాణాలు కోల్పోయారని తాజా అధ్యయనం వెల్లడించింది. టెంపరేచర్ జర్నల్లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.
Pak PM YouTube Channel Blocked | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోర ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్పై కఠిన వైఖరి అవలంభిస్తున్నది. ఇందులో భాగంగా పాకిస్థాన్ ప్రధాన మం�