భారత్లో ప్రతి ఆరుగురిలో ఒకరు మధుమేహ వ్యాధితో బాధ పడుతున్నారని గురువారం విడుదలైన ఐసీఐసీఐ లాంబార్డ్ సంస్థ భారత ఆరోగ్య సూచిక 2025 నివేదిక వెల్లడించింది.
స్వదేశంలో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్ (డబ్ల్యూటీసీ) చాంపియన్లు దక్షిణాఫ్రికాతో శుక్రవారం ఆరంభమైన తొలి టెస్టులో మొదటి రోజే భారత్ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించింది.
Kagiso Rabada : భారత పర్యటన ఆరంభ పోరులోనే దక్షిణాఫ్రికాకు పెద్ద షాక్ తగిలింది. ట్రైనింగ్ సెషన్లో గాయపడిన ప్రధాన పేసర్ కగిసో రబడ (Kagiso Rabada) తొలి టెస్టుకు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో అందుబాటులో లేని స్పీడ్స్టర్ రెం�
భారత్, అఫ్ఘానిస్థాన్తో రెండు వైపులా యుద్ధం చేయడానికి పాకిస్థాన్ సిద్ధమని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ప్రకటించారు. న్యూఢిల్లీలోని ఎర్ర కోట సమీపంలో ఇటీవల కారు పేలుడు సంభవించి 13 మంది మరణించడం, పాక్
సంక్లిష్టకర విధానపరమైన అడ్డంకులు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)ల అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. దేశీయ వ్యాపార, పారిశ్రామిక సంఘం అసోచామ్ ఇప్పుడిదే చెప్తున్నది. ‘భారతీయ రాష్ర్టాల్�
కాంపౌండ్ ఆర్చర్లు సత్తా చాటడంతో ఆసియా ఆర్చరీ చాంపియన్షిప్స్లో గురువారం ఒక్కరోజే భారత్ ఏకంగా ఐదు పతకాలు సొంతం చేసుకుంది. ఇందులో మూడు స్వర్ణాలు ఉండటం విశేషం. తెలుగమ్మాయి జ్యోతి సురేఖ వెన్నంతో పాటు అభ�
Khawaja Asif | పాకిస్థాన్ (Pakistan) రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ దేశం రెండు దేశాలతో యుద్ధానికి సిద్ధంగా ఉందంటూ ప్రకటించారు.
గత దశాబ్ద కాలంగా ఎన్నికల కమిషన్ కేంద్రంలోని బీజేపీ సర్కార్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు, ఆ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తూ ఆధారాలను ప్రతిపక్షాలు బయటపెడుతుండటం దేశవ్యాప్త
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది డిసెంబర్లో భారత్ను సందర్శించనున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగుతున్నప్పటికీ భారత్-రష్యా బంధం బలపడుతున్న వేళ జరగనున్న పుతిన్ భారత పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
Climate Disasters | ప్రకృతి విపత్తులు (Climate Disasters) ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆకస్మిక వరదలు, భూకంపాలు, తుపానుల కారణంగా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.
Eden Gardens : మరో రెండు రోజుల్లో తొలి టెస్టు ఉన్నందున భారత క్రికెటర్లు ప్రాక్టీస్ షురూ చేశారు. మరి.. ఈడెన్లో ఎలాంటి వికెట్ ఉండనుంది? ఎప్పటిలానే స్పిన్నర్లకు అనుకూలిస్తుందా? అనేది చర్చనీయాంశమవుతోంది.
Guwahati Test : టెస్టు మ్యాచ్లో రోజుకు మూడు సెషన్లు ఉంటాయని తెలిసిందే. ఎక్కడైనా సరే లంచ్ తర్వాత టీ బ్రేక్ (Tea Break) ఇవ్వడం చూశాం. కానీ, ఈ ఆనవాయితీని భారత బోర్డు (BCCI) పక్కనపెట్టనుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండో ట�
థాయ్లాండ్ వేదికగా వచ్చే ఏడాది జరిగే మహిళల ఏఎఫ్సీ అండర్-20 ఏషియన్ ఫైనల్స్ టోర్నీలో గ్రూపులు ఖరారయ్యాయి. సోమవారం బ్యాంకాక్లో గ్రూపుల వర్గీకరణ జరిగింది. ఇందులో జపాన్, ఆస్ట్రేలియా, చైనీస్ తైపీతో కలి�