వింబుల్డన్ గ్రాండ్స్లామ్ క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి భారత యువ ప్లేయర్ సుమిత్ నాగల్ నిష్ర్కమించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో నాగల్ 2-6, 6-4, 6-2తో గులియో జెపెరీ(ఇటలీ) చేతిలో ఓటమిప�
భారతదేశ రాజకీయ చరిత్రలో అదొక (ఎమర్జెన్సీ) చీకటి కోణం. రాజ్యాంగమే కల్పించిన ఒకానొక వెసులుబాటుకు పాలకుల స్వార్థచింతన తోడైనప్పుడు జరిగిన విధ్వంసాలకు, దేశ ప్రజలు ఎదుర్కొన్న తీవ్రమైన నిర్బంధకాండకు నేను ప్ర�
సింధూ జలాల ఒప్పందం కింద తమకు న్యాయబద్ధంగా రావలసిన వాటాను ఇవ్వని పక్షంలో భారత్పై తమ దేశం యుద్ధానికి వెళుతుందని పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ సోమవారం హెచ్చరించారు.
ప్రతిష్టాత్మక టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో బోణీ కొట్టేదెవరో నేడు తేలనుంది! ఇంగ్లండ్, భారత్ మధ్య లీడ్స్ వేదికగా ఆద్యంతం ఆసక్తిగా జరుగుతున్న తొలి టెస్టులో ఇరు జట్లనూ విజయం ఊరిస్తుండగా విజేతలుగా నిల
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయగా, ఇరాన్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తున్నది. అమెరికా హెచ్చరికలు, దాడులను
ICRA | పశ్చియాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో అమెరికా ప్రవేశించి అణుస్థావరాలను ధ్వంసం చేసింది. దాంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొత్త మలుపు తీసుకోగా.
ఉత్తర తెలంగాణ, తూర్పు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లో ప్రయాణాలపై తమ పౌరులకు అమెరికా అడ్వైజరీ జారీచేసింది. ఈ ప్రాంతాల్లో భద్రతా ముప్పు ఉన్నట్టు పేర్కొన్నది.
భారత్, ఇంగ్లండ్ మధ్య లీడ్స్లో జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టును 465 పరుగులకు ఆలౌట్ చేసిన గిల్ సేన.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 23.5 ఓవ�
అండర్-23 ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత పురుష రెజ్లర్లూ సత్తా చాటారు. వియత్నాంలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల విభాగంలో ఇప్పటికే భారత్.. టీమ్ చాంపియన్షిప్ను గెలుచుకోగా ఆదివారం జరిగిన పురుషుల �