500 Percent tariff | ఉక్రెయిన్తో సుదీర్ఘ యుద్ధం కొనసాగిస్తున్న రష్యాతో సంబంధాలు కొనసాగిస్తే భారీ సుంకాలు విధిస్తామని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది.
లింగ సమానత్వంలో భారత్ ర్యాంకు మరింత దిగజారింది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సోమవారం విడుదల చేసిన 2025 గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదికలో మొత్తం 148 దేశాలకు గాను భారత్ 131వ ర్యాంకు సాధించింది. గత ఏడాది క�
ప్రస్తుతం నిస్తేజంగా మారిన దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం(సార్క్) స్థానంలో ఒక కొత్త ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై పాకిస్థాన్, చైనా సన్నాహాలు చేస్తున్నట్లు సోమవారం ఓ మీడియా కథనం పేర�
ఇరాన్కు చెందిన భూగర్భ ఫోర్డో అణు పరిశోధన కేంద్రంపై గత వారం జీబీయూ-57/ఏ బంకర్ బస్టర్ బాంబును అమెరికా ప్రయోగించిన నేపథ్యంలో భారత్ కూడా సొంతంగా అధునాతన బంకర్ బస్టర్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునే చ�
Edgbaston Test : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సీజన్ను ఓటమితో ఆరభించిన భారత జట్టు (Team India) బోణీ కోసం కాచుకొని ఉంది. బుమ్రా ఆడడంపై సందేహాలు నెలకొన్న వేళ అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డస్చేట్ (Ryan ten Doeschate) తుదిజట్టుపై ఆసక
England XI : లీడ్స్లో విజయంతో జోరు మీదున్న ఇంగ్లండ్ (England) రెండో టెస్టులోనూ చెలరేగాలనే కసితో ఉంది. ఎడ్జ్బాస్టన్లోనూ భారత జట్టుకు షాకిచ్చి సిరీస్లో ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలనుకుంటోంది. రెండో టెస్టుకు రెండ�
HPV9 Vaccine: బయోలాజికల్ ఈ సంస్థ .. హెచ్పీవీ9 వ్యాక్సిన్ను ఉత్పత్తి చేయనున్నది. దీని కోసం చైనీస్ కంపెనీ రెక్బయోతో ఒప్పందం కుదుర్చుకున్నది. 9 రకాల హ్యూమన్ పాపిల్లోమావైరస్పై ఈ వ్యాక్సిన్ రక్షణ కల్
India-US | ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న భారత్-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని (India-US interim trade deal) జులై 8 నాటికి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Asia Cup : ఈ ఏడాది జరగాల్సిన పురుషుల ఆసియా కప్ (Asia Cup 2025) నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతోంది. భారత్, పాకిస్థాన్ల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో టోర్నీ సాధ్యాసాధ్యాలపై ఆసియా క్రికెట్ మండలి (ACC) మ�
Azharuddin : ఎడ్జ్బాస్టన్లో జరిగే రెండో టెస్టుకు పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jaspreet Bumrah) అందుబాటులో ఉండడంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యలో మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ (Azharuddin) జట్టు కూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చే�
ప్రము ఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ పోకో.. ఎఫ్ సిరీస్లో భాగం గా తాజాగా దేశీయ మార్కెట్లోకి ఎఫ్7 మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 7550 ఎంఏహెచ్ బ్యాటరీతో తయారైన ఈ స్మార్ట్ఫోన్ ప్రారంభ ధర రూ.29,999గా నిర్ణ�
Share Market | భారత ఈక్విటీ మార్కెట్లో ఈ వారం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ (FPIs) భారీగా పెట్టుబడులు పెట్టారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) ప్రకారం.. జూన్ 23 నుంచి జూన్ 27 వారంలో విదేశీ పెట్టుబడిదా�
Digital payments | ఆగస్టు 1వ తేదీ (August 1st) నుంచి దేశంలోని అన్ని పోస్టాఫీస్ల (Post offices) లో డిజిటల్ పేమెంట్స్ (Digital payments) ను స్వీకరించనున్నారు.