ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా సాగుతున్నది. ఆట మూడో రోజు ఇంగ్లండ్ను తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌట్ చేసిన గిల్ సేన.. 180 పరుగుల భారీ ఆధిక్యాన�
ఒలింపిక్స్.. ప్రపంచ దేశాలన్నీ ఒక్క చోట చేరే అద్భుతమైన క్రీడా సంగ్రామం! విశ్వక్రీడలకు కనీసం ఒక్కసారైనా ఆతిథ్యమివ్వాలని ఆశించే దేశాలు కోకొల్లలు. అందుకు భారత్ అతీతం కాదు. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్�
భారత్, బంగ్లాదేశ్ మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ అనిశ్చితి కారణంగా బంగ్లాదేశ్లో తీవ్ర అలజడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సిరీస్ వాయిదా వేసేందుకు బీసీసీఐ మొగ్గ
గడువుల మీద ఏ వాణిజ్య ఒప్పందానికీ ఏ దేశంతోనూ భారత్ దిగబోదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. అమెరికాతోనూ ఇంతేనన్న ఆయన.. జాతి ప్రయోజనాలకే తాము అత్యంత ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. �
భారతీయ రోడ్లపై చక్కర్లు కొట్టే ఆటో రిక్షా.. ఇప్పుడు అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై మెరిసింది. ప్రఖ్యాత ఫ్యాషన్ ఉత్పత్తుల సంస్థ లూయిస్ విట్టన్.. మన ఐకానిక్ త్రీ వీలర్ను విలాసవంతమైన హ్యాండ్బ్యాగ్గా మా
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఘనా దేశ పార్లమెంటులో ప్రసంగించారు. భారత దేశంలో 2,500కుపైగా రాజకీయ పార్టీలు ఉన్నాయని ఆయన చెప్పేసరికి పార్లమెంటేరియన్లు ఆశ్చర్యంతో చిరునవ్వులు చిందించారు.
BrahMos Attack | ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిపై పాకిస్థాన్ ఆర్మీ స్పందించడానికి ఎలాంటి సమయం లేకపోయింది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సలహాదారు రాణా సనావుల్లా ఈ
Hockey Asia Cup : భారత్, పాకిస్థాన్ల మధ్య క్రీడా సంబంధాలపై అనిశ్చితి కొనసాగుతోంది. హాకీ ఆసియా కప్ (Hockey Asia Cup)లో పాక్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే.. ఆ దేశ క్రీడా శాఖ మంత్రిత్వ శాఖ మాత్రం తమ జట్టును ఇండియాకు పంపించేం�
India-US | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై (India-US trade deal) ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఉత్కంఠకు మరో 48 గంటల్లో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి.
social media accounts | దాయాది పాకిస్థాన్కు చెందిన సెలబ్రిటీల (Pakistani celebrities) సోషల్ మీడియా ఖాతాలను (social media accounts) భారత్ మరోసారి బ్లాక్ చేసింది.
ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల జట్టు వరుస విజయాల పరంపర కొనసాగుతున్నది. మంగళవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన రెండో టీ20లో భారత్ 24 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై అద్భుత విజయం సాధించింది.
కజకిస్థా న్ వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్లో భారత బాక్సర్లు మీనాక్షి, పూజారాణి సెమీఫైనల్స్కు చేరి కనీసం కాంస్య పతకాలు ఖరారు చేసుకున్నారు.
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైన మూడేళ్ల తర్వాత కూడా ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వకుండా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించాలని అమెరికా యోచిస్తున్నది.
ENGvIND: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. భారత జట్టులో మూడు మార్పులు చేశారు. బుమ్రా, శార్దూల్, సాయిని తప్ప�