రాయిటర్స్ వార్తాసంస్థకు చెందిన ఖాతాలను తాను బ్లాక్ చేసినట్లు ప్రభుత్వం చేసిన ఆరోపణను ఎలాన్ మస్క్కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ తిరస్కరించింది.
నిత్యావసరాల ధరల పెరుగుదలతో కుదేలైన సామాన్యులను పెట్రో మంట మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఉక్రెయిన్-రష్యా, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ.. కేంద్ర
‘బ్రిక్స్' దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కన్నెర్ర చేశారు. బ్రిక్స్ కూటమిలో భారత్ కొనసాగాలనుకుంటే 10శాతం అదనపు సుంకాన్ని అమెరికాకు కట్టాల్సి ఉంటుందని బెదిరింపులకు దిగారు.
Trade Deal | త్వరలోనే అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోనున్నది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలకు సుంకాలను లేఖలు రాస్తున్నారు. అయితే, ఈ ఒప్పందాన్ని ఖరారు చేసే ప్రక్రియలో భారత్ జాగ్రత్తగా ముం�
భారత్తో వాణిజ్య ఒప్పందానికి (Trade Deal) చేరువలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump Tariffs) వెల్లడించారు. తాము ఇప్పటికే యూకే, చైనాతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఇండియాతో కూడా ట్రేడ్ డీల్కు దగ్గరలో
దేశంలో అతిపెద్ద కమర్షియల్ వాహన తయారీ సంస్థ టాటా మోటర్స్..తక్కువ సరుకును తీసుకెళ్లే వారిని దృష్టిలో పెట్టుకొని సరికొత్త మినీ ట్రక్కును అందుబాటులోకి తీసుకొచ్చింది.
మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లా తీరంలో భారత నౌకాదళ రాడార్ సముద్రంలో ఒక అనుమానాస్పద నౌకను గుర్తించింది. అది పాకిస్థాన్ నౌక అయి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఏషియన్ పారా ఆర్చరీ చాంపియన్షిప్లో భారత స్టార్ ఆర్చర్ హర్విందర్సింగ్ రెండు పసిడి పతకాలతో మెరిశాడు. ఆదివారంతో ముగిసిన టోర్నీలో భారత్ మూడు స్వర్ణాలు సహా మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలతో సత్తాచాటగ�
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ (Reuters) అధికారిక ఎక్స్ హ్యాండిల్ (X account) భారత్లో నిలిచిపోయింది. లీగల్ డిమాండ్ కారణంగా ఎక్స్ ఖాతాను బ్లాక్ చేసినట్లు తెలుస్తున్నది. అయితే దీనిపై రాయిటర్స్ ఇప్�
ఎడ్జ్బాస్టన్లో చరిత్ర సృష్టించేందుకు టీమ్ఇండియా ఏడు వికెట్ల దూరంలో నిలిచింది. ఇప్పటిదాకా ఇక్కడ టెస్టు మ్యాచ్ గెలవని భారత జట్టు.. చరిత్రను తిరగరాసేందుకు సిద్ధమైంది. భారత్ నిర్దేశించిన 608 పరుగుల ఛేద�
వరల్డ్ బాక్సింగ్ కప్లో భారత బాక్సర్లు పతక జోరు కనబరుస్తున్నారు. వేర్వేరు విభాగాల్లో ఫైనల్ చేరడం ద్వారా మన బాక్సర్లు ఇప్పటి వరకు ఆరు స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు.
పడిలేచిన కెరటం తిరిగి సంద్రంలో కలిసిపోతుందే కానీ... పదేపదే ఎగసే ఓర్పు దానికి కూడా ఉండదు. తుపానుకు తట్టుకున్న చెట్టు, వరద తాకిడికి కొట్టుకుపోతుంది కానీ అన్ని సందర్భాలనూ ఓర్చుకోలేదు. కానీ బహుశా మనిషి మాత్రమ