పాకిస్థాన్ ప్రేరేపిత జీహాదీ ఉగ్ర మూకలు పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను కాల్చి చంపడంపై దేశమంతటా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. 370వ అధికరణం రద్దు తర్వాత ఇతర రాష్ర్టాల ప్రజలు కశ్మీర్ పర్యటనకు వస్తూ
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్ మైండ్బ్లాక్ అయ్యిందని, ఇప్పుడు అది దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని మాజీ ఆర్మీ మేజర్ భరత్రెడ్డి పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్పై ఆయన ‘నమస్తే తెలంగాణ’తో తన
భారత్తో యుద్ధం గెలువలేవని తెలిసిన పాకిస్థాన్.. సోషల్ మీడియాలో దుష్ర్పచారం చేస్తూ మానసికంగా తృప్తి పొందుతున్నది. భారత్ దాడి చేస్తుంటే పాక్ ఆర్మీ ఏం చేస్తున్నదని, నిఘా వ్యవస్థ నిద్రపోతున్నదా? అంటూ పా
Pakistan MP | భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. ఇప్పటికే ఆ దేశం అంతర్జాతీయ సమాజాన్ని సాయం చేయాలని కోరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ ఎంపీ సాక్షాత్తూ పార్�
Delhi | పాకిస్థాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్ విధించారు. ఇండియా గేట్ సహా అన్ని ప్రదేశాలను మూసివేశారు. ఆయా ప్రాంతాల్లో భద్రతను పెంచారు. అన్ని ప్రముఖ ప్రదేశాల్లో జనసంచారం నిషేధించా�
PIB Fact Check | జమ్మూకశ్మీర్లోని రాజౌరిలో ఆర్మీ బ్రిగేడ్పై ఆత్మాహుతి దాడి జరిగిందని జరుగుతున్న ప్రచారాన్ని భారత్ కొట్టిపారేసింది. దేశంలోని ఏ ఆర్మీ కంటోన్మెంట్లోనూ ఆత్మాహుతి దాడులు జరగలేవని పీఐబీ స్పష్టం �
Ministry of Defence | పాకిస్థాన్ దాడులపై భారత రక్షణ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. జమ్మూ, పఠాన్కోట్, ఉధమ్పూర్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ దాడులకు పాల్పడిందని వెల్లడించింది. డ్రోన్లు, మిస్సైల�
ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత విమానయాన శాఖ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. విమానాశ్రయ టెర్మినల్ భ
Operation Sindoor | ఇజ్రాయెల్ తయారీ హార్పీ డ్రోన్లను సరిహద్దుల్లో మోహరించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. పాక్ దాడులకు ఆ రీతిలోనే వీటితో సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. లాహోర్లోని వైమానిక రక్షణ వ్యవస్థతోపాటు రాడా
Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ చేపట్టిన సైనిక దాడుల్లో కేవలం ఉగ్రవాదులను మాత్రమే హతమార్చినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. పౌరులు చనిపోయార�
Union Govt | పాకిస్తాన్ వెబ్ కంటెంట్పై కేంద్రం ప్రభుత్వం నిషేధం విధించింది. దాయాది దేశం పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఓటీటీ వేదికల కంటెంట్ను నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.