యాభై మూడేండ్ల క్రితం పాకిస్థాన్ చిత్తుచిత్తుగా ఓడిన 1971 యుద్ధానికి, రెండు దాయాది దేశాల మధ్య ప్రస్తుత ఘర్షణకు తేడాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధంగా రూపుదిద్దుకుంటున్న 2025 వేసవి పోరు మాదిర�
భారత సైన్యానికి సంఘీభావంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యం లో శుక్రవారం కాళేశ్వర-ముక్తీశ్వర ఆలయం లో అధికారులు, భక్తులు శుక్రవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భారత సైనికుల క్షేమం కోరుతూ హనుమకొండలోని చా రిత్రక �
భారత సైన్యానికి సకలజనం సలాం కొడుతున్నది. పహల్గాం దురాగతానికి ప్రతీకారంగా పాకిస్థాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా ముందుకుసాగుతుండడంపై హర్షం వ్యక్తం చేస్తున్నది. పాక్ దొంగచాటుగా చే
మాతృభూమి రక్షణలో ఆ గ్రామం తరిస్తున్నది. దేశ సేవ కోసం గ్రామంలోని యువత అంకితమవుతున్నది. జవాన్ల గ్రామంగా పేరుతెచ్చుకొని ఆదర్శ పల్లెగా నిలుస్తున్నది నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్ర
భారత్, పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ, సైనిక ఉద్రిక్తతలను ప్రపంచ బ్యాంకు పరిష్కరించనున్నట్లు సాగుతున్న ఊహాగానాలకు శుక్రవారం తెరపడింది. తమది సహాయక పాత్ర మాత్రమేనని ప్రపంచ బ్యాంకు అధ�
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాలుస్తున్న వేళ చైనా తన వైఖరిపై మాట మార్చింది. ప్రస్తుత పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసిన చైనా.. శాంతి, సుస్థిరతకు సంబంధించిన విశాల ప్రయోజనాల కోసం భారత్, పాక్
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అమెరికా నుంచి కీలక ప్రకటన వెలువడింది. యుద్ధంలో తాము జోక్యం చేసుకోబోమని, ప్రాథమికంగా దాంతో తమకు ఎటువంటి సంబంధం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు �
Operation Sindoor | సుమారు 300 నుంచి 400 టర్కీ డ్రోన్లతో పాకిస్థాన్ దాడి చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సరిహద్దుల్లోని 36 ప్రదేశాలను పాక్ లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిందని పేర్కొంది. అయితే భారత సైనిక దళాలు స
పాకిస్థాన్పై భారతదేశం చేస్తున్న ధర్మ యుద్ధంలో గెలవాలని, ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) ఆకాంక్షించారు. శుక్రవారం కూకట్పల్లి రామాలయంలో ఆపరేషన్ సింద
Basmati Rice: బాస్మతి బియ్యానికి అధిక డిమాండ్ ఉందని, దాని వల్లే ఆ రైస్ రేటు పెరిగినట్లు ఆల్ ఇండియా రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీశ్ గోయల్ వెల్లడించారు. ఇండోపాక్ ఉద్రిక్తతల వల్ల ఆ బ�
పాకిస్థాన్తో ఉద్రిక్తతల వేళ ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) ట్రావెల్ అడ్వైజరీ ప్రకటించింది. డ్రోన్లు, మిసైళ్ల దాడులు కొనసాగుతుండటంతో దేశంలోని పది నగరాలకు విమాన సర్వీసులను రద్దుచేసింది. ఉత్తర, పశ్చిమ
Share Market | భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. జమ్మూ, పఠాన్కోఠ్ ఎయిర్బేస్లపై దాడికి విఫల ప్రయత్నాలను భారత్ విజయవంతంగా తిప
దేశవ్యాప్తంగా సీఏ పరీక్షలు (CA Exams) వాయిదా పడ్డాయి. భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సీఏ మే 2025 పరీక్షలను వాయిదావేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.