Shanghai-Delhi flight | చైనా ఈస్ట్రన్ ఎయిర్లైన్స్ సంస్థ ఆదివారం షాంఘై-ఢిల్లీ విమాన సర్వీసును ప్రారంభించింది. 95 శాతం ఆక్యుపెన్సీతో ఈ విమానం నడిపింది. ఐదేళ్ల విరామం తర్వాత భారత్కు నేరుగా విమాన సర్వీసులను నడుపుతున్న
న్యాయం అనేది కొద్ది మందికి మాత్రమే దక్కే ప్రత్యేకాధికారం కాదని, అది అందరికీ దక్కే హక్కని భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు. సమాజంలోని అంచులలో నిలబడి ఉన్న చివరి వ్యక్తికి కూడా న్యాయం వెలుగు చ�
భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద గ్రూపును తయారు చేసేందుకు లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్ తన సన్నిహిత అనుచరులను బంగ్లాదేశ్కి పంపినట్లు లష్కర్కు చెందిన సీనియర్ కమాండర్ ఒకరు వెల్లడించారు.
భారత్లో ఉగ్రదాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్.. స్వయంగా ఆ దేశ నిఘా సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఆధ్వర్యంలో భారత్పై ఉగ్ర దాడులకు ఎస్ 1 అనే రహస్య యూనిట్ �
విదేశీ గడ్డపై నుంచి నేర సామ్రాజ్యాలు ఏలుతున్న భారత్కు చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్లు వెంకటేష్ గర్గ్, భాను రాణాలను భారతీయ భద్రతా సంస్థలు అరెస్టు చేశాయి.
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7న విశ్వ క్రీడా సమరం ప్రారంభం కానున్న నేపథ్యంలో మొత్తం 8 నగరాలను ఎంపిక చేసింది. ఊహించినట్టే అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియానికి తొలి ప్రాధాన్యమిచ్చింది ఐసీసీ.
IND vs PAK |అంతర్జాతీయ క్రికెట్ అభిమానులలో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ పండగలాంటి ఉత్సాహం కనిపిస్తుంది . కానీ రాబోయే 2028 లాస్ఏంజెల్స్ ఒలింపిక్స్లో ఆ రసవత్తర పోరు చూడటం అసాధ్యం అని అంటున్నారు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదో టీ20 మ్యాచ్ వర్షార్పణమైంది. శనివారం ఇరు జట్ల మధ్య జరుగాల్సిన ఆఖరి పోరులో వరుణుడిదే పైచేయి అయ్యింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను టీమ్ఇండియా 2-1తో కైవసం చేసుకుంది.
హాంకాంగ్ సిక్సెస్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. వరుసగా మూడు మ్యాచ్లు ఓడిన టీమ్ఇండియా లీగ్ నుంచి నిష్క్రమించింది. శనివారం కువైట్తో తప్పక గెలువాల్సిన పూల్-సీ పోరులో భారత్ 27 పరుగుల తేడాతో ఓటమి�
Team India : ఆసియా కప్ ఛాంపియన్ భారత జట్టు (Team India)మరో పొట్టి సిరీస్ పట్టేసింది. ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి టీ20 వర్షార్పణం కావడంతో 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా.
ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయినా పొట్టి సిరీస్ను దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న యువ భారత జట్టు.. నేడు ఆతిథ్య జట్టుతో ఆఖరి మ్యాచ్ ఆడనుంది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంల�
తేజస్ యుద్ధ విమానాల కోసం 113 ఎఫ్404-జీఈ-ఐఎన్20 జెట్ ఇంజిన్ల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), అమెరికన్ కంపెనీ జీఈ ఏరోస్పేస్ మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది.
వచ్చే సంవత్సరంలో భారత దేశంలో పర్యటిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆయన గురువారం వైట్హౌస్లో మీడియాతో మాట్లాడుతూ, భారత దేశంతో వాణిజ్య చర్చలు సజావుగా జరుగుతున్నాయన్నారు.