పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య యుద్ధం జరగవచ్చన్న ప్రచారం ప్రపంచవ్యాప్తంగా జోరందుకున్నది. ఈ నేపథ్యంలో అమెరికా గూఢచార సంస్థ సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) నుంచి బయటబడిన ఓ రహస్య పత్ర�
దేశంలో ఉగ్రవాదుల ప్రతి చర్యకు తమ ప్రభుత్వం సరైన, కచ్చితమైన సమాధానం ఇస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. పహల్గాం దాడి అనంతరం ఆయన తొలిసారిగా గురువారం అస్సాంలో జరిగిన సభలో బహిరంగ వ్యాఖ్యలు చ�
పాకిస్థాన్ సైనిక విమానాలు వాడే నావిగేషన్ వ్యవస్థలను స్తంభింపచేయడానికి భారత్ అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను సరిహద్దుల్లో మోహరించింది.
ఏషియన్ జూనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత పతక జోరు దిగ్విజయంగా కొనసాగింది. పోటీలకు ఆఖరి రోజైన గురువారం జరిగిన వేర్వేరు బౌట్లలో భారత బాక్సర్లు నాలుగు స్వర్ణాలు కైవసం చేసుకుని ఓవరాల్గా రెండో స్
వరుసగా ఏడో రోజూ పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. సరిహద్దుల్లోని మూడు జిల్లాల్లోని పలు సెక్టార్ల వద్ద రాత్రివేళ కాల్పులు జరిపింది.
పహల్గాం ఉగ్రదాడిపై భారత్ పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రతీకార ఆంక్షలకు దిగిన పాకిస్థాన్ తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎఫ్ఎం స్టేషన్లలో భారత్కు చెందిన పాటల ప్రసారాన్ని గురువారం నుంచి నిలిపివ�
Rajnath Singh | పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు భారీగా పెరిగాయి. భారత్ ఏ సమయంలోనైనా సైనిక చర్యలు చేపట్టొచ్చని దాయాది దేశం ఆందోళనకు గురవుతున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మార
Pakistan Army : పాకిస్థాన్ ఆర్మీ ఫైర్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. అత్యాధునిక విమానాలు కూడా డ్రిల్స్ లో పాల్గొంటున్నాయి. యుద్ధం లాంటి పరిస్థితిని ఎదుర్కొనే రీతిలో పాక్ ఆర్మీ సిద్ధం అవుతున్నది.
Weather | భారత్లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మే నెలలో సాధారణం కంటే ఎక్కువగానే ఉంటాయని వాతావరణశాఖ అంచనా వేసింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చూపింది. ఉత్తర భారతదేశంల�