భారత్తో కీలకమైన టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్కు ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా యువ పేసర్ ఒలీ స్టోన్.. టీమ్ఇండియాతో ఐదు మ్యాచ్ల సిరీస్కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అబుదాబిలో జ�
అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు భారత ప్రధాని మోదీ సన్నిహితంగా ఉన్నారని భావిస్తున్న వేళ భారత్పై అమెరికా 27 శాతం వాణిజ్య సుంకాలను విధించడం ఆశ్చర్యానికి గురిచేసింది. తొలుత ఈ సుంకాన్ని 26 శాతంగా నిర్ణయించినప్�
లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత్ నుంచి పారిపోయి, కైలాస దేశాన్ని ఏర్పాటు చేసిన స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. దక్షిణ అమెరికాలోని బొలీవియా దేశ అధికారులు గత వారం తెలిపిన వివరాల ప్రకారం, అమెజాన
ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెరలేచింది. ప్రతీకార సుంకాలకు డెడ్లైన్ (ఏప్రిల్ 2) పెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అన్నంత పనీ చేశారు. 184 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై కొత్త టారిఫ్ల విధానాన్ని బుధ
Tariffs | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నంత పనీ చేశారు. మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా భారత్ సహా ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలతో (Tariffs) దాడికి దిగారు.
మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతీకార సుంకాలతో దాడికి దిగారు. భారత్ సహా అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు (Reciprocal Tariffs) విధిస్తున్నట్లు గురువారం
మిత్రులు, శత్రువులపై ఒకే రీతిన ప్రతీకార సుంకాలతో దాడి చేసేందుకు అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంసిద్ధమవుతున్నారు. భారతీయ కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అధ్యక్షుడు ట్రం
Savitri Jindal: అత్యంత సంపన్న భారతీయ మహిళగా సావిత్రి జిందాల్ నిలిచారు. టాప్ టెన్ ఇండియన్ బిలియనీర్ల జాబితాలో ఆమె మూడవ స్థానంలో ఉన్నారు. ఆమెకు సుమారు 35.5 బిలియన్ల డాలర్ల విలువైన ఆస్తి ఉన్నట్లు లిస్టులో పే�
Line of Control: లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాక్ ఆర్మీ కాల్పులకు పాల్పడింది. రేఖను దాటిన తర్వాత జరిగిన మైన్ బ్లాస్ట్తో ఆ దేశం ఫైరింగ్ చేపట్టింది. దానికి భారత బలగాలు కౌంటర్ ఇచ్చినట్లు మన ఆర్మీ తెలిపింది.
భారత్పై ప్రతీకార సుంకాలకు సమయం ఆసన్నమైందని శ్వేతసౌధం ప్రకటించింది. అమెరికా వస్తువులపై సుంకాలు విధిస్తున్న దేశాలపై అమెరికా విధించనున్న ప్రతీకార సుంకాలు ఏప్రిల్ 2(బుధవారం) నుంచి అమలులోకి రానున్నాయి. అ�
వారానికి 70 గంటలు, 90 గంటలు పని చేయాలని కొందరు కార్పొరేట్ లీడర్లు సూచిస్తున్న తరుణంలో భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ ఇప్పటికే ఆ స్థాయిలో పని చేస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
వాహనాల డ్రైవర్లకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశంగా దక్షిణాఫ్రికా వరుసగా రెండవ ఏడాది జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 53 దేశాలలో పరిశోధన చేసిన అమెరికాకు చెందిన డ్రైవర్ ట్రైనింగ్ కంపెనీ తాజా �