పొట్టి పోరుకు వేళయైంది. ప్రపంచంలో రెండు అత్యుత్తమ జట్లు భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సమరానికి బుధవారం తెరలేవనుంది. ఇటీవలి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చేదు అనుభవాలను మరిపించేందుకు టీమ్ఇండియాకు ఈ సిరీస్ దో�
హైపర్సానిక్ క్షిపణుల తయారీలో కీలక ముందడుగు పడింది. ఈ తర్వాతి తరం క్షిపణుల్లో వినియోగించే దీర్ఘకాలిక సూపర్సానిక్ కంబషన్ రాంజెట్(స్క్రాంజెట్) ఇంజిన్ గ్రౌండ్ టెస్ట్ విజయవంతంగా పూర్తి చేసినట్ట�
భారత్కు చైనా నుంచి ముప్పు ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది మరోమారు నిరూపితమైంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యలను సహేతుకంగా, న్యాయంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్దామని, పరస్పరం అర్థం చేసుక
ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచకప్లో భారత అమ్మాయిలు వరుస విజయాలతో దుమ్మురేపుతున్నారు. మలేషియాతో మంగళవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది.
భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన నంబర్వన్ ర్యాంక్కు మరింత చేరువైంది. ఫార్మాట్తో సంబంధం లేకుండా సూపర్ఫామ్ కొనసాగిస్తున్న మంధాన తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రెండో ర్యాంక్కు దూసుకొచ్చింది.
Moody's - GDP | ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీ’స్ (Moody's) భారత్ వృద్ధిరేటు అంచనాలను తగ్గించేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో వృద్ధిరేటు ఏడు శాతమేనని తేల్చేసింది.
ఐసీసీ మహిళల అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ అదిరిపోయే బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన టీమ్ఇండియా.. తొలి మ్యాచ్లో వెస్టిండీస్పై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి టైటిల్ వేటను ఘనం
జనవరి నెల వచ్చీరాగానే ఆకాశంలో తారలు తళుక్కు తళుక్కున మెరిశాయి. ఉల్కాపాతాలు నేలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ నెల నాలుగైదు తారీఖుల్లో నిమిషానికి రెండు చొప్పున తోకచుక్కలు కనిపించి ఖగోళాసక్తి ఉన్న వారికి ప�
Planets Align | ఈ నెల 22న వినీలాకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నది. ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు వచ్చి కనువిందు చేయనున్నాయి. ఆయా గ్రహాలు ఎలాంటి బైనాక్యులర్ల సహాయం లేకుండానే నేరుగా చూసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నె�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) భారత జీడీపీ వృద్ధిరేటు 6.4 శాతంగానే ఉండొచ్చని గురువారం దేశీయ వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ ఎకనామిక్ ఔట్లుక్ సర్వే అంచనా వేసింది.
ప్రతిష్ఠాత్మక ఖోఖో ప్రపంచకప్లో ఆతిథ్య భారత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మ్యాచ్లో భారత్ 71-34తో భుటాన్పై ఘన విజయం సాధించింది.
కొత్త రికార్డులు నమోదైన రాజ్కోట్లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. స్వదేశంలో ఐర్లాండ్తో జరిగిన మూడో వన్డేలో ఏకంగా 304 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి పాత రికార్డుల దుమ్ము దులిపింది.
దేశ రాజధాని ఢిల్లీ ఆతిథ్యమిస్తున్న మొదటి ఖోఖో ప్రపంచకప్ పోటీలు సోమవారం అట్టహాసంగా మొదలయ్యాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ కాగడాను వెలిగించి ఈ పోటీలను అధి�
Kho Kho World Cup | భారత ఒలింపిక్ అసోషియేషన్ నిర్వహిస్తున్న ఖో ఖో ప్రపంచకప్ ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రం ప్రారంభోత్సవ వేడుకలు ముగియగానే తొలి మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్లో భారత్-నేపాల్ దేశాల�