ప్రధాని మోదీకి దమ్ముంటే అమెరికాపై 70శాతం సుంకాలు విధించాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ సవాల్ విసిరారు. భారత్పై అమెరికా పెద్ద మొత్తంలో టారిఫ్లు విధిస్తుంటే, దీనిని మోదీ సర్కార్ సరిగా ఎదుర్కోవటం లేదని కే
ఒక పక్క ఇరు దేశాల మధ్య క్షీణిస్తున్న వాణిజ్య సంబంధాల మెరుగుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ భారత్పై మరోసారి టారిఫ్లు విధిస్తామని ట్రంప్ యంత్రాంగం బెదిరింపులకు పాల్పడుతున్నది.
రాజ్గిర్(బీహార్): ఆసియా కప్ టోర్నీలో భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 4-1 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కొరియాను మట్టికరిపించింది. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన పోరులో టీమ్ఇం�
మంగళవారం జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సన్నాహాలు తుది దశకు చేరుకున్నాయి. అధికార ఎన్డీయే, ప్రతిపక్ష కూటముల మధ్య తీవ్రమైన పోరు నడుస్తోంది. అయితే, బీజేడీ, బీఆర్ఎస్ సహా మొత్తం 18 మంది ఎంపీలు ఎవరికి ఓటు వేస�
Lunar Eclipse : ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. భారతదేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. బ్లడ్మూన్ (Blood Moon)గా పిలిచే ఈ గ్రహణం కారణంగా 11:41 గంటలకు చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులో కనిపిస్తాడు.
Lunar Eclipse | సెప్టెంబర్ 7న (నేడు) సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ సమయంలో చంద్రుడు అరుణవర్ణంలోకి మారనున్నాడు. దేశ రాజధాని ఢిల్లీ కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం రాత్రి 9.58 గంటలకు ప్రారంభమై తెల్లవా�
చైనాతో భారత్ బంధం బలపడుతున్న వేళ పాకిస్థాన్కు చైనా నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మక చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ)లో భాగమైన మెయిన్ లైన్-1(ఎంఎల్�
ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్స్లో తొలిరోజే భారత్ పతకాల గురి పెట్టింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భాగంగా మొదటి రోజు భారత పురుషుల కాంపౌండ్ జట్టుతో పాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్
Hockey Asia Cup : స్వదేశంలో జరుగుతున్న హాకీ ఆసియా కప్లో భారత జట్టు (Team India) ఫైనల్కు దూసుకెళ్లింది. లీగ్ దశలో దుమ్మురేపిన టీమిండియా.. సూపర్ 4 మ్యాచ్లోనూ అదే జోరు చూపించి చైనాకు చెక్ పెట్టింది
ఒకవైపు సుంకాలు.. మరోవైపు వలస విధానాలపై కఠిన నిర్ణయాలు.. వెరసి భారత్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ట్రంప్ సర్కారు ఇప్పటికే తీసుకొచ్చిన కొత్త వీసా నిబంధనలతో అమెరి�
మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత జట్టు ఘనంగా బోణీ కొట్టింది. శుక్రవారం ఇక్కడ జరిగిన పూల్ ‘బీ’ మ్యాచ్లో భారత్.. 11-0తో థాయ్లాండ్పై భారీ విజయాన్ని అందుకుంది.
ప్రతిష్టాత్మక ఆసియాకప్లో ఫైనల్ బెర్తు దక్కించుకునేందుకు ఆతిథ్య భారత్ మరో అడుగు దూరంలో ఉంది. సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీలో అదరగొడుతున్న టీమ్ఇండియా శనివారం..చైనాతో తమ ఆఖరి సూపర్-4 లీగ్ మ్యాచ్ ఆడన�
భారత క్రికెట్ జట్టుకు టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించే సంస్థలకు ఇకనుంచి మరింత భారం పడనుంది. బీసీసీఐ మ్యాచ్ స్పాన్సర్షిప్ రేట్లను మరింత పెంచడమే ఇందుకు కారణం.
భారత్లో క్రమంగా వృద్ధుల జనాభా పెరుగుతున్నది. మరోపక్క 0-14 సంవత్సరాల వయసున్న పిల్లల సంఖ్య నిరంతరంగా తగ్గిపోతున్నదని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా తన 2023 శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(ఎస్ఆర్ఎస్) న�