అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొనే భారత్లోనే అత్యధిక సార్లు ఇంటర్నెట్ షట్డౌన్ విధించారు. తాజా ర్యాంకింగ్స్లో మన దేశం రెండో స్థానంలో ఉండగా, సైనిక పాలనలో ఉన్న మయన్మార్ రెండో స్థానంలో ఉన్నది.
భారత్లో క్యాన్సర్ కోరలు చాస్తున్నది. ఈ మహమ్మారి బారినపడిన ప్రతి ఐదుగురిలో ముగ్గురు మృత్యువాత పడుతున్నారు. అదే సమయంలో అమెరికాలో ప్రతి నలుగురిలో ఒకరు మరణిస్తుండగా.. చైనా అత్యధికంగా ప్రతి ఇద్దరిలో ఒకరు మ
Cancer Diagnosis: క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత.. భారత్లో ప్రతి అయిదుగురు పేషెంట్లలో ముగ్గురు చనిపోతున్నట్లు కొత్త స్టడీ పేర్కొన్నది. క్యాన్సర్ మరణాల్లో ఇండియాలో మహిళల సంఖ్య ఎక్కువ�
అసలే చాంపియన్స్ ట్రోఫీ. అందులోనూ చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు. తమ జట్టే గెలవాలని రెండు దేశాల అభిమానుల (Pakistan Fan) ఆరాటం. మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఆగటగాళ్లను ఉత్తేజపరుస్తూ మద్దతుగా నిలుస్తుంటారు. తమ �
Australian Man Buried In India | ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి చివరి కోరిక నెరవేరింది. భారతదేశం పట్ల ఎంతో ప్రేమ ఉన్న అతడు తన వీలునామాలో అంతిమ కోరికను పేర్కొన్నాడు. తన మృతదేహాన్ని భారత్లో ఖననం చేయాలని అభ్యర్థించాడు. 12వ సారి భ�
Ramiz Raja | పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ రమీజ్ రజా (Ramiz Raja) కీలక వ్యాఖ్యలు చేశారు. అంచనాలు లేకుండా బరిలోకి దిగడం అంతిమంగా పాకిస్థాన్కు అనుకూలంగా మారవచ్చని అన్నాడు. ముందుగా శుభ్మాన్ గిల్ను టార్గెట్ చే�
భారత్, చైనా వంటి దేశాలపై త్వరలో ప్రతీకార సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. అమెరికా వస్తువులపై ఆ దేశాలు ఎంత సుంకాన్ని విధిస్తాయో తాము కూడా అంతే సుంకాన్ని విధిస�
భారత్, పాకిస్థాన్ జట్లు క్రికెట్ కదనరంగంలో కలబడబోతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూపు-ఏలో ఆదివారం భారత్, పాక్ మధ్య కీలక పోరు జరుగనుంది. మెగాటోర్నీలో మరింత ముందంజ వేయాలంటే తప్పక గెలువాల్సిన
Indian Fishermen | పాకిస్థాన్ కరాచీలోని మాలిర్ జైలులో ఉన్న 22 మంది భారతీయ జాలర్లు విడుదలయ్యారు. ఆయా జాలర్లను శనివారం భారత్కు అప్పగించే అవకాశం ఉన్నది. మత్స్యకారుల విడుదలపై మాలిర్ జైలు సూపరింటెండెంట్ అర్షద్ షా మీడి�
USAID Fund: 21 మిలియన్ల డాలర్ల నిధుల్ని ఇండియాకు అమెరికా తరలించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. మోదీని ఓడించేందుకు ఆ డబ్బును కాంగ్రెస్
సంప్రదాయ టెస్టు క్రికెట్కు, మూడు గంటల్లోనే ముగిసే ధనాధన్ టీ20లకు మధ్య వన్డేల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న వేళ పాకిస్థాన్లో జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ.. ఈ ఫార్మాట్కు ఓ దారిదీపంగా మారుతుందని భావ
2036లో ఒలింపిక్స్ పోటీలను నిర్వహించాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్న భారత్.. అంతకంటే ముందే మరో ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య హక్కులనూ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది.
ఐఫోన్ సిరీస్ ఫోన్లు భారత్లోనే తయారవుతున్నాయి. ఇప్పటికే పలు ఫోన్లు ఉత్పత్తి అవుతుండగా.. తాజాగా 16ఈ ఫోన్ కూడా అసెంబ్లింగ్ అవుతున్నది. చెన్నై ప్లాంట్లో తయారవుతున్న ఈ ఫోన్ భారత్తోపాటు ఇతర దేశాలకు ఎగుమ�
IND vs BAN | చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అదరగొట్టింది. దుబాయి వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శుభ్మన్ గిల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.