వరుసగా రెండో సంవత్సరం విజిటర్ వీసాలతోసహా 10 లక్షలకు పైగా నాన్ ఇమిగ్రంట్ వీసాలను అమెరికా భారత్కు జారీ చేసింది. 2008/2009 విద్యా సంవత్సరం తర్వాత 2024లో అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులను అమెరికాకు పంపించిన ఘనత భ�
Former Pm Manmohan Singh | భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త, ఉన్నత విద్యావంతుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతితో యావత్తు భారతావని శోకసంద్రంలో మునిగిపోయింది.
AUSvIND:రెండో రోజు చివరి క్షణాల్లో ఇండియా తడబడింది. అకస్మాత్తుగా మూడు వికెట్లను కోల్పోయింది. దీంతో ఆట ముగిసే సమయానికి.. ఇండియా 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసింది. హాఫ్ సెంచరీ హీరో జైస్వ�
Yashasvi Jaiswal : యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ కొట్టాడు. 81బంతుల్లో జైస్వాల్ అర్థశతకాన్ని పూర్తి చేశాడు. టెస్టుల్లో 9వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడతను.
AUSvIND: బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 86 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 311 రన్స్ చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీసుకోగా, ఆకాశ్, జడేజా, సుందర్ .. చెరో వికెట్ �
IND vs AUS 4th Test | ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి ప్రఖ్యాత మెల్బోర్న్ స్టేడియం వేదికగా నాలుగో టెస్టు మొదలుకానుంది.
యుద్ధాల్లో డ్రోన్ల వాడకం పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో 2026 నాటికి 10 లక్షల డ్రోన్లను సేకరించేందుకు డ్రాగన్ దేశం ఆర్డర్ పెట్టినట్లు ఆ దేశ సైనిక వర్గాలు ఇటీవల తెలిపాయి. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత తేలికపాటి కమికా
ప్రపంచ వ్యాప్తంగా శాకాహార వంటకాలను ఆరగించే వారి సంఖ్య భారత్లోనే అధికంగా ఉంది. అదే సమయంలో దేశంలో 85 శాతం మంది మాంసాహారాన్ని భుజించే వారున్నారని ఒక సర్వే వెల్లడించింది.
ISRO | చంద్రుడిపైకి 2040 నాటికి వ్యోమగాములను పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ వెల్లడించారు. జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని కోరుతూ బంగ్లాదేశ్లోని ఆపద్ధర్మ ప్రభుత్వం భారత్కు దౌత్యపరమైన లేఖ పంపింది. విద్యార్థుల నిరసనలతో హసీనా ప్రభుత్వం కూలిపోగా, ఆగస్టు 5న షేక్ హసీనా ఢాకాను వదిలి ఢిల్�
Bangladesh: మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని ఇవాళ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్కు లేఖను రాసింది. 77 ఏళ్ల హసీనా.. గత ఆగస్టు 5వ తేదీ నుంచి ఇండియాలోనే నివసిస్తున్నారు.