Year Ender 2024 | మరికొద్ది రోజుల్లో 2024 సంవత్సరం ముగియనున్నది. ఈ క్రమంలో ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ఈ ఏడాదికి సంబంధించిన ‘ఇయర్ ఇన్ సెర్చ్’ ట్రెండ్స్ని రిలీజ్ చేసింది. ముఖ్యంగా పాకిస్థానీలు భారత్కు చెందిన వి�
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ) సిరీస్లో కీలమైన మూడో టెస్టులో ఆస్ట్రేలియా, భారత్ ఆసక్తికర పోరును వరుణుడు నీడలా వెంటాడుతున్నాడు. మూడో రోజు సోమవారం పలుమార్లు వర్షం అంతరాయం కల్గించడంతో పూర్తి ఆట సాధ్య�
గాలి కాలుష్యం వ్యక్తుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నదని అనేకానేక పరిశోధనలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇది మనుషుల ప్రాణాలనూ తోడేస్తున్నదనీ, భారతదేశంలోని ప్రజలు ఈ వాయు కాలుష్యం విషయంలో
PM Modi | శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే మూడురోజుల పర్యటన కోసం ఆదివారం భారత్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్కు ఆదిలోనే చుక్కెదురైంది. యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) తొలి ఓవర్ రెండో బాల్కే ఔటయ్యాడు. కేఎల్ రాహుల్తో బ్యాటింగ్ ప్రారంభించిన జైస్వాల్.. మొదటి ఓవర్ ఫస
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) సిరీస్లో భాగంగా బ్రిస్బేన్లో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా (Ind vs Aus) పటిష్ట స్థితిలో ఉన్నది. ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101) సెంచరీలతో విజృంభించగా, అలెక్స్ కేరీ
Ind vs Aus 3rd Test | పెట్టని కోటలాంటి గబ్బాపై ఆస్ట్రేలియా పట్టు బిగిస్తున్నది. తొలి రోజు ఆట వరుణుడిదైతే మలి రోజు భారత బౌలర్లను వీరబాదుడు బాదుతూ ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ సూపర్ సెంచరీలతో కదంతొక్కారు. టాపార్డ�
వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత మహిళల క్రికెట్ జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో టీమ్ఇండియా 49 పరుగుల తేడాతో విండీస్పై భారీ విజయం సాధించింది.
మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత విజేతగా నిలిచింది. ఆదివారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో యువ భారత్ 3-2(1-1)తో మూడు సార్లు చాంపియన్ చైనాపై అద్భుత విజయం సాధించింది.
భారత్లో ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ధనవంతులపై ఎక్కువ పన్నులు విధించాలని ఫ్రెంచ్ ఆర్థికవేత్త, ‘కాపిటల్ ఇన్ ది ట్వెంటీ ఫస్ట్ సెంచరీ’ పుస్తక రచయిత థామస్ పికెట్టి సూచించారు.
PM Modi | భారత దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్తు పూర్తయిన సందర్భంగా ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగంపై ప్రత్యేక చర్చ చేపట్టారు. శుక్ర, శనివారాల్లో ఈ చర్చ కొనసాగింది. శనివారం సాయంత్రం ప్రధాని న
Kiren Rijiju: దేశంలో మైనార్టీల పట్ల ఎటువంటి వివక్ష లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. దేశం గురించి మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత ఇమేజ్పై ప్రభావం �