AUSvIND: బ్రిస్బేన్ టెస్టుకు వర్షం అంతరాయం ఏర్పడింది. దీంతో టీ బ్రేక్ తర్వాత ఆటను రద్దు చేశారు. ఫస్ట్ సెషన్లో 13.2 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 28 రన్స్ చేసింది. రెండో రోజు కనీసం 98 ఓవర్ల ఆట జరగనున్నది.
AUSvIND: బ్రిస్బేన్లో వర్షం కురుస్తోంది. టీ బ్రేక్ తర్వాత కూడా జల్లులు కురుస్తున్నాయి. దీంతో ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న మూడవ టెస్టుకు అంతరాయం ఏర్పడింది.
Hazlewood: హేజిల్వుడ్ మళ్లీ వచ్చేశాడు. మూడవ టెస్టులోకి అతన్ని తీసుకున్నారు. గాయం నుంచి హేజిల్వుడ్ కోలుకున్నట్లు కెప్టెన్ కమ్మిన్స్ తెలిపాడు. రెండో టెస్టులో ఆడిన బౌలర్ బోలాండ్ను తప్పించారు.
World Chess Champion | అతి పిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్గా దొమ్మరాజు గుకేశ్ రికార్డు సృష్టించాడు. ఫిడె ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సొంతం చేసుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన చైనాకు చెందిన డింగ్ లిరెన్�
అంతర్జాతీయ, దేశీయ పర్యాటకం ద్వారా వెలువడుతున్న కాలుష్య ఉద్గారాల్లో.. చైనా, అమెరికా, భారత్ దేశాల వాటా అత్యధికంగా ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.పర్యాటక కాలుష్య ఉద్గారాల్లో ఇవి మొదటి మూడు స్థానాల్�
విదేశాలకు పారిపోయిన నేరస్తులు, ఉగ్రవాదుల్లో ప్రతి ఐదుగురిలో ముగ్గురు అమెరికాలోనే దాక్కున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో తెలిపారు.
Union Minister Jitendra Singh: పదేళ్లలో భారత అణుశక్తి సామర్థ్యం రెండింతలు అయినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ పదేళ్లలో 4780 మెగావాట్ల నుంచి 8081 మెగావాట్లకు అటాక్ పవర్ కెపా�
Syria: సిరియా నుంచి సుమారు 75 మంది భారతీయుల్ని సురక్షితంగా తీసుకువచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సిరియాలో చిక్కుకున్న వారిలో జమ్మూకశ్మీర్కు చెందిన 44 మంది జైరీన్ యాత్రికులు ఉన్నారు. సైదా జైనబ్
భారత మహిళల క్రికెట్ జట్టు పరువు నిలుపుకునేందుకు పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్ సమర్పించుకున్న టీమ్ఇండియా బుధవారం ఆస్ట్రేలియాతో మూడో వన్డే ఆడనుంది.
Boxing Day Test: డిసెంబర్ 26వ తేదీ నుంచి జరిగే బాక్సింగ్ డే టెస్టుకు చెందిన మొదటి రోజు టికెట్లు అన్నీ అమ్ముడుపోయాయి. మెల్బోర్న్ మైదానంలో జరిగే మ్యాచ్కు ఫుల్ క్రేజీ ఉంటుంది. అన్ని టికెట్లు సేల్ అయినట్లు క్రి�
భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. బెంగాల్, బీహార్, ఒడిశా రాష్ర్టాలు ఒకప్పుడు తమవేనన్న వాదనను బంగ్లాదేశ్ ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ తెరపైకి తీసుకొచ్చింది.
మహిళల జూనియర్ ఆసియా కప్లో భారత్ జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను చిత్తుచిత్తుగా ఓడించిన మన అమ్మాయిలు.. రెండో మ్యాచ్లో 5-0తో మలేషియాకు ఓటమి రుచి చూపించారు.
Air India | ఎయిర్ ఇండియా కొత్తగా వంద ఎయిర్బస్ విమానాలను కొనుగోలు చేయబోతున్నది. ఈ మేరకు ఫ్రెంచ్ విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్కు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో పది A350, 90 నారోబాడీ A320తో పాటు ఫ్యామిలీ ఎయిర్క్రాఫ్ట్ A321 �