సొంతగడ్డపై ఇంగ్లండ్ను టీ20లతో పాటు వన్డేలలోనూ మట్టికరిపించిన టీమ్ఇండియా.. బుధవారం వన్డే సిరీస్ క్లీన్స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరో వారం రోజుల్లో తెరలేవనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి మ�
దేశంలో అవినీతి ఏటా పెరుగుతున్నది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ వెలువరించిన వార్షిక కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్(సీపీఐ)-2024 నివేదికలో భారత్ ర్యాంకు మరింత దిగజారింది.
భారత్లో గత ఏడాది విద్వేషపూరిత ప్రసంగాలు భారీగా పెరిగాయని వాషింగ్టన్ కేంద్రంగా పని చేసే సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్(సీఎస్ఓహెచ్)లోని ఇండియా హేట్ ల్యాబ్ పేర్కొన్నది.
భారత్, ఇంగ్లండ్ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో కీలక పోరుకు వేళయైంది. ఆదివారం ఇరు జట్ల మధ్య బారాబతి స్టేడియం వేదికగా రెండో వన్డే జరుగనుంది. నాగ్పూర్ వన్డేలో ఘన విజయంతో టీమ్ఇండియా జోష్మీదుంటే..కటక్ల�
మధుమేహం (Diabetes) పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ హయగ్రీవ్ రావ్ సూచించారు. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని లేనట్లయితే మానవ శరీరంలోని అవయవాలన్నీ చెడిపోయే ప్రమాదం ఉందన్నారు. ముఖ్య�
అంతర్జాతీయ క్రికెట్కు భారత అంధుల జట్టు మాజీ కెప్టెన్ అజయ్రెడ్డి వీడ్కోలు పలికాడు. తన సుదీర్ఘ కెరీర్కు ఫుల్స్టాప్ పెడుతున్నట్లు అజయ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొనాడు.
నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి కృష్ణ ఘాటి సెక్టార్లో పొంచి ఉండి భారత్పై దాడి చేసేందుకు పాకిస్థాన్ విఫలయత్నం చేసింది. భారత్ సైనిక స్థావరంపై దాడి చేసేందుకు పాకిస్థానీలు చేసిన ప్రయత్నాన్ని భారత్ సైన్య�
భారత్, ఇంగ్లండ్ మధ్య ఇటీవల ముగిసిన నాలుగో టీ20లో శివమ్ దూబె స్థానంలో బౌలర్ హర్షిత్ రాణాను ‘కంకషన్ సబ్స్టిట్యూట్'గా తీసుకోవడం వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై ఇంగ్లండ్ మాజీలు తీవ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. ఆయా దేశాల దిగుమతులపై భారీ సుంకాలు విధిస్తామంటూ మొదటి నుంచి చెబుతున్న అగ్రరాజ్య అధినేత.. ఆ హెచ్చరికలను నిజం చేశారు.
IND vs ENG | టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్లో అర్షదీప్ సింగ్ స్థానంలో షమీని తుది జట్టులోకి తీసుకున్నట్లు
ICC Womens U-19 T20 WC Final | వరుస విజయాలతో మహిళల అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ చేరిన యువ భారత జట్టు.. ఈ టోర్నీలో ఆదివారం బ్యూమస్ ఓవల్ వేదికగా జరుగబోయే టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది.
ప్రతిష్టాత్మక డేవిస్ కప్లో మొదటి రోజు భారత్ బోణీ కొట్టింది. వరల్డ్ గ్రనూప్ 1 ప్లేఆఫ్ టైలో భాగంగా శనివారం జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్లలో భారత్.. 2-0తో టోగోపై గెలిచింది.
భారత్ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్హౌస్గా మార్చడమే లక్ష్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అసాధారణ వేగంతో ప్రధాన నిర్ణయాలు, విధానాల అమలును దేశం వీక్షిస్తున్నదని, పేదలు, మధ్యతరతి ప్రజలు, యువత, మహిళ