Diesel Demand | ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్లో డీజిల్ డిమాండ్ తగ్గింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం, క్లీన్ ఎనర్జీ వినియోగం పెరగడమే డీనికి ప్రధాన కారణం.
Mehul Choksi | పీఎన్బీ మోసం కేసులో నిందితుడైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని పట్టుకునేందుకు భారత దర్యాప్తు సంస్థలు ఏడేళ్లుగా నిరంతరం కృషి
చేస్తున్నాయి. ఈ ఆర్థిక నేరగ�
Deportation: వీసా గడువు ముగిసిన 15 మంది విదేశీయుల్ని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను డిపోర్టేషన్కు పంపారు. విదేశీయుల్లో బంగ్లాదేశీలు, నైజీరియన్లు ఉన్నారు.
Mehul Choksi | పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణ మోసం కేసులో పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్టు అయ్యారు. ఆయనని భారత్కు రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు గతకొంతకాలంగా ప్రయత్నిస్తున్నాయ
భారత అమ్ముల పొదిలోకి మరో అత్యాధునిక ఆయుధం చేరింది. విమానాలు, క్షిపణులు, డ్రోన్లను లేజర్ కిరణాల ద్వారా కూల్చివేసే 30 కిలోవాట్ల లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థను భారత్ విజయవంతంగా ప్రదర్శించింది.
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు, జనసైనికులు కంగారు �
దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నెల రోజుల్లో నాలుగోసారి ఈ పరిస్థితి ఎదురవడంతో నగదు లావాదేవీలే నయమని, టెక్నాలజీని నమ్ముకుని ఆటోలు, హోటళ్ల వద్ద అవమానాలపాలవుతు
స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ను సొంతం చేసుకోవడానికి బీజేపీ ఆరాటపడుతున్నది. ఆ దేశభక్తునికి మతం మకిలి అంటించే ప్రయత్నం చేస్తున్నది. ఇంతకాలం తనకేమీ పట్టనట్టు వ్�
పదకొండేండ్ల బీజేపీ ప్రభుత్వం వైఫల్యాల పుట్ట బద్దలైంది. దేశ ప్రగతికి కీలకంగా పరిగణించే ప్రధాన సూచీలు, అంశాల్లో ప్రపంచ దేశాల ముందు భారత్ దిగజారిపోయినట్టు తేటతెల్లమైంది. అయితే, అసలు వాస్తవాలను కప్పిపుచ్�
ప్రసూతి మరణాలలో భారత్ 2023లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలో 2023లో సగటున ప్రతిరోజు 52 చొప్పున మొత్తం 19 వేల ప్రసూతి మరణాలు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (�