మహిళల అండర్-19 ఆసియాకప్ టోర్నీలో (Women's T20 Asia Cup) యువ భారత్ అదరగొట్టింది. టోర్నీలో అపజయమెరుగని నిక్కీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టు కౌలాలంపూర్లో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ను మట్టికరిపించింది.
భారత్ వేదికగా వచ్చే ఏడాది ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్ టోర్నీ జరుగనుంది. ఈ విషయాన్ని జాతీయ రైఫిల్ సమాఖ్య(ఎన్ఆర్ఏఐ) శనివారం అధికారిక ప్రకటనలో పేర్కొంది.
Forest Cover: దేశంలో అటవీ విస్తీర్ణం గడిచిన మూడేళ్లలో సుమారు 1445 చదరపు కిలోమీటర్లు పెరిగినట్లు తాజా రిపోర్టు పేర్కొన్నది. దీంతో దేశంలో మొత్తం గ్రీనరీ ఏరియా 25.17 శాతానికి చేరుకున్నట్లు ప్రభుత్వ డేటా తె�
అరంగేట్రం మహిళల అండర్-19 ఆసియాకప్ టోర్నీలో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో యువ భారత్ 4వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టోర్నీలో అపజయమెరుగని భారత్..తుది పోరులో న
India Vs Pakistan: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ జట్లు ఇక నుంచి తటస్థ వేదికలపై ఫైట్ చేయనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం నెలకొన్న ప్రతిష్టంభన దీంతో తొలగిపోయింది. ఆ టోర్నీ నిర్వహణకు ఐసీసీ నుంచి క్లియర�
సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో ఒక చాప్టర్ ముగిసింది. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించిన మాయావి రవిచంద్రన్ అశ్విన్..అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు అనూహ్య వీడ్కోలు ప
IND vs AUS: వర్షం వల్ల మూడో టెస్టు డ్రా అయ్యింది. ఆస్ట్రేలియా విసిరిన టార్గెట్ను చేజించేందుకు ఇండియా రెఢీగా ఉన్నా.. వరుణుడు బ్రేక్ ఇవ్వలేదు. దీంతో బ్రిస్బేన్ మ్యాచ్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించార�
Donald Trump: పన్నుల అంశంలో భారత విధానాన్ని డోనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. అమెరికా ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాన్ని భారత్ వసూల్ చేస్తున్నదని, దానికి ప్రతీకారంగా తాము కూడా ట్యాక్స్ను వసూల్ చేయ�
AUSvIND: పరుగుల వేటలో కుప్పకూలిన ఆస్ట్రేలియా.. ఆఖరి రోజు ఇండియాకు 275 రన్స్ టార్గెట్ ఇచ్చింది. దీంతో బ్రిస్బేన్ టెస్టు చివరి రోజు ఆసక్తికరంగా మారింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్లకు 89 రన్స్ చేసి
Aus Vs Ind: ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 260 రన్స్కు ఆలౌటైంది. అయితే అయిదో రోజు ఆస్ట్రేలియా తడబడుతోంది. రెండో సెషన్లో ఆ జట్టు కేవలం 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 24 రన్స్ చేసింది. ప్రస్తుతం ఆసీస్ 213 రన్స్
Josh Hazlewood: హేజిల్వుడ్ మళ్లీ గాయపడ్డాడు. కుడి కాలు పిక్క కండరాలు పట్టేశాయి. గాయం కారణంగా అతను ఇండియాతో జరిగే మిగితా రెండు టెస్టులకు దూరం కానున్నాడు. అతని స్థానంలో కొత్త బౌలర్ను ప్రకటించనున్న
Aus Vs Ind: ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కింది టీమిండియా. బ్రిస్బేన్ టెస్టులో నాలుగవ రోజు పలుమార్లు వర్లం వల్ల ఆటకు అంతరాయం కలిగినా.. ఆట ముగిసే సమయానికి ఇండియా 9 వికెట్ల నష్టానికి 252 రన్స్ చేసింది.