జర్మనీ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత్ బోణీ కొట్టింది. పోటీల తొలిరోజైన మంగళవారం భారత యువ షూటర్ ఎలావెనిల్ వాలరివన్ కాంస్య పతకంతో మెరిసింది.
భారతదేశం ఓ విభిన్న సమ్మేళనం. సంస్కృతి సంప్రదాయాలు, వేషభాషలే కాదు రుచులూ చాలా ప్రత్యేకం. ఆసేతు హిమాచలం విస్తరించి ఉన్న ఈ ఉపఖండంలో ఎక్కడి విస్తరి అక్కడ ప్రత్యేకమే. ఒక రాష్ట్రంలో ఉన్న రుచులు మరో రాష్ట్రంలో క
ప్రపంచవ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఓపెన్ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దీనివల్ల వేలాది మంది యూజర్లు ఇబ్బంది పడ్డారు. అమెరికా, భారత్లో ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు డ�
Sugar Exports | భారత్ చక్కెర ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం 2024-25 జూన్ 6 వరకు భారత్ 5.16 లక్షల టన్నుల షుగర్ను ఎగుమతి చేసింది.
Fertility Crisis: దేశ జనాభా 146 కోట్లకు చేరుకున్నది. భారత్లో ఫెర్టిలిటీ రేటు పడిపోయినట్లు యూఎన్ తన నివేదికలో చెప్పింది. మహిళలు సగటున ఇద్దర్ని మాత్రమే కంటున్నారని ఆ రిపోర్టులో తెలిపారు. పునరుత్పత్�
స్వదేశం వేదికగా జరుగనున్న అంతర్జాతీయ సిరీస్ల షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అక్టోబర్లో కోల్కతా ఈడెన్గార్డెన్స్ వేదికగా జరుగాల్సిన భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు మ్యాచ్ను ఢిల్లీకి
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ ‘ఏ’ జట్టు రెండో అనధికారిక టెస్టులో అదరగొట్టింది. ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 21 పరుగుల కీలక ఆధిక్యం దక్కించుకున్న భారత్.. రెండో ఇన్నింగ్స్ల
చాట్ జీపీటీని రూపొందించిన ఓపెన్ ఏఐ సంస్థకు చెందిన ఓపెన్ ఏఐ అకాడమీ, హైదరాబాద్కు చెందిన నెక్స్వేవ్ సంస్థలు జనరేటివ్ ఏఐ బిల్ట్థాన్ను నిర్వహించబోతున్నాయి. ఇది దేశంలోనే అతిపెద్ద జనరేటివ్ ఏఐ ఇన్నో
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్..మాన్సూన్ ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద ఈ నెల 20 వరకు ఉచితంగా వాహనాలను చెకప్ క్యాంప్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది.
తైవాన్ అథ్లెటిక్స్ ఓపెన్లో భారత అథ్లెట్లు తొలి రోజే పసిడి పంట పండించారు. ఏకంగా ఆరు విభాగాల్లో మన అథ్లెట్లు స్వర్ణాలు గెలిచి శుభారంభం చేశారు. తెలుగమ్మాయి, జ్యోతి యర్రాజి.. మహిళల 100 మీటర్ల హర్డిల్స్ను 12.99
ఇండియన్ స్మార్ట్వాచ్ మార్కెట్లో మరొక అడ్వాన్స్డ్ ప్లేయర్ వచ్చేసింది. అదే అమేజ్ఫిట్ బీఐపి 6. అమోలెడ్ డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, 140కి పైగా స్పోర్ట్స్ మోడ్లు, Zepp Flow AI వంటి హై ఎండ్ ఫీచర్లతో ఇది మ
Indus Waters Treaty: సింధూ జలాల ఒప్పందం రద్దు అంశంపై పునరాలోచన చేయాలని పాకిస్థాన్ కోరుతోంది. ఇప్పటికే ఇండియాకు నాలుగు లేఖలు కూడా రాసినట్లు తెలుస్తోంది.
భారత్కు చెందిన మూడు రఫేల్, ఒక ఎస్యూ-30, ఒక మిరాజ్ 2000, ఒక మిగ్-29 యుద్ధ విమానాన్ని, ఒక డ్రోన్ను తమ సైన్యం కూల్చేసిందని, ఇందుకు సాక్ష్యాలు ఉన్నాయని పాక్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ జనరల్ �