పహల్గాం మారణహోమం అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సైనిక చర్య నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్ అనాలోచితంగా అణ్వస్ర్�
భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల 18 వరకు మాత్రమే అమలులో ఉంటుందని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ శుక్రవారం వెల్లడించారు.
Renu Desai | రేణూ దేశాయ్ టాలీవుడ్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కొన్ని రోజుల పాటు డేటింగ్లో ఉండి ఆ తర్వాత అతన్ని వివాహం చేసుకుంది. వారు ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు. �
Shehbaz Sharif : పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ .. భారత్తో చర్చలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. శాంతి స్థాపన కోసం భారత్తో చర్చలు నిర్వహిస్తామన్నారు. ఆ దేశంలోని పంజాబ్ ప్రావ�
భారత్ సైన్యం దాడుల అనంతరం పాకిస్థాన్లోని ఏ అణుకేంద్రం నుంచి కూడా రేడియేషన్ లీక్ కాలేదని గ్లోబల్ న్యూక్లియర్ వాచ్డాగ్గా వ్యవహరించే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) గురువారం వెల్లడించింది.
భారతీయ అధికారులకు పాకిస్థాన్ అప్పగించిన బీఎస్ఎఫ్ జవాన్ పాకిస్థాన్ కస్టడీలో 21 రోజులు తీవ్ర వేధింపులకు గురైనట్లు వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 23న పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో గల అంతర్జాతీ�
భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా సారథ్యంలోని నలుగురు సభ్యులతో కూడిన బృందం యాక్సియామ్-4 (ఏఎక్స్-4) మిషన్ ద్వారా జూన్ 8న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పయనం కానుంది.
ఇంగ్లండ్ వేదికగా మరో నెల రోజుల వ్యవధిలో మొదలుకానున్న ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో ఈసారి జట్లకు అదిరిపోయే రీతిలో ప్రైజ్మనీ దక్కనుంది. వచ్చే నెల 11 నుంచి లార్డ్స్లో ఆస్ట్ర�
భారత గోల్డెన్బాయ్ నీరజ్చోప్రా..ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ పోరుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం నుంచి ఖతార్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా మొదలుకానున్న డైమండ్ లీగ్లో టైటిల్ను తిరిగి దక్కించుకోవడమే లక్ష
Turkey aviation firm clearance revoked | పాకిస్థాన్కు మద్దతు ఇవ్వడంతోపాటు డ్రోన్లు, ఆయుధాలు సరఫరా చేసిన టర్కీపై భారత్ కఠిన చర్యలు చేపడుతున్నది. దేశంలోని పలు విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు అందించే టర్కీ సంస్థ సె
భారత్ కొనసాగిస్తున్న ఆపరేషన్ సిందూర్లో తుర్కియే సైన్యానికి చెందిన ఇద్దరు డ్రోన్ ఆపరేటర్లు మరణించారు. దీంతో పాకిస్థాన్కు సాయంగా 350కి పైగా డ్రోన్లనే కాకుండా వాటి ఆపరేటర్లను కూడా తుర్కియే పంపించినట�