తేజస్ యుద్ధ విమానాల కోసం 113 ఎఫ్404-జీఈ-ఐఎన్20 జెట్ ఇంజిన్ల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), అమెరికన్ కంపెనీ జీఈ ఏరోస్పేస్ మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది.
వచ్చే సంవత్సరంలో భారత దేశంలో పర్యటిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఆయన గురువారం వైట్హౌస్లో మీడియాతో మాట్లాడుతూ, భారత దేశంతో వాణిజ్య చర్చలు సజావుగా జరుగుతున్నాయన్నారు.
నిరుడు ఆగస్టులో ఆందోళనకారుల గుంపులు గణబభన్లోకి చొచ్చుకు రావడానికి 20 నిమిషాల ముందు భారత్కు పారిపోవడం ద్వారా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రాణాలు దక్కించుకున్నారు.
Hong Kong Sixes: పాకిస్థాన్పై రెండు రన్స్ తేడాతో నెగ్గింది ఇండియా. హాంగ్కాంగ్ సిక్సెస్ టోర్నీలో దినేశ్ కార్తీక్ నేతృత్వంలోని భారత జట్టు డక్వర్త్ లూయిస్ పద్ధతిలో విజయాన్ని నమోదు చేసింది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై భారీగా సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కాస్త మెత్తబడినట్లు కనిపిస్తున్నది. త్వరలోనే తాను భారత్కు (India) వచ్చే అవకాశం ఉం
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ నిర్వహణ కోసం భారత్ నుంచి ఐదు వేదికలను బీసీసీఐ షార్ట్లిస్ట్ చేసినట్టు సమాచారం. ఈ మెగా ఈవెంట్ కోసం అహ్మదాబాద్
T20 World Cup 2026 : మహిళల వన్డే వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యమిచ్చిన భారత్, శ్రీలంక మరో మెగా టోర్నీ నిర్వహణకు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది పురుషుల టీ20 ప్రపంప కప్(T20 World Cup 2026) టోర్నీకి హోస్ట్లుగా ఎంపికైన ఇరుదేశాల్లోని వేద�
Auto | జపాన్కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు టయోటా, హోండా, సుజుకి భారత్లో భారీ పెట్టబడులు పెట్టనున్నాయి. ఆయా కంపెనీలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గిస్తున్న కంపెనీలు.. భారత్ను ప్రపంచ తయారీ కేంద్రంగా భావిస�
AUSvIND : ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగవ టీ20లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. భారత జట్టులో మార్పులు లేవు. ఆసీస్ జట్టులో నాలుగు మార్�
Smartphones: స్మార్ట్ఫోన్ల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే స్మార్ట్ఫోన్లపై 2వేలు పెంచేశారు. ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కొన్ని ఫోన్లపై అయిదు వేల వరకు ధరలు పెరిగే అవకాశం ఉన్నది.
గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాల్లో భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్ఈపీ) తాజాగా విడుదల చేసిన ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్, 2025లో వెల్లడైంది.
ISRO: మానవరహిత గగన్యాన్ మిషన్కు చెందిన పరీక్షను జనవరిలో నిర్వహించనున్నట్లు ఇస్రో చైర్మెన్ వీ నారాయణన్ చెప్పారు. అయిదు మాడ్యూల్స్ ఉన్న భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2035 నాటికి నిర్మించన