ఈ ఏడాది సెప్టెంబర్లో భారత్ ఆతిథ్యమివ్వనున్న ఆసియా కప్ నుంచి టీమ్ఇండియా వైదొలిగిందన్న వార్తలపై బీసీసీఐ స్పందించింది. పాకిస్థాన్కు చెందిన మోహ్సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షు�
COVID Cases | దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికార గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 257 కేసులు నమోదయ్యాయి. మే 12 నుంచి వారం రోజుల్లో 164 కొత్త కేసులు రికార్డ్ అయ్యాయి.
Supreme Court | భారతదేశం ధర్మశాల కాదని.. వివిధ దేశాల నుంచి వచ్చే శరణార్థులందరికీ ఆతిథ్యం ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. శ్రీలంక తమిళ శరణార్థి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరిం
Asia Cup: ఇండియా, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో.. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉండేందుకు ఇండియా డిసైడైంది. సెప్టెంబర్లో జరగ
భారత్లో మూడు ప్రధాన ఉగ్రదాడులకు సూత్రధారి, లష్కరే అగ్రనేత సైఫుల్లా ఖలీద్ పాక్లోని సింధు ప్రావిన్స్లో హతమయ్యాడు. గుర్తు తెలియని దుండగులు అతనిపై దాడి చేసి హతమార్చారు.
భయపడటం చాలామందికి ఇష్టం. అందుకే భయపెట్టడం ఓ వ్యాపారమైంది. డబ్బిచ్చి మరీ భయాన్ని కొనుక్కునేవాళ్లు భూమ్మీద కోకొల్లలు. కొందరు క్రియేటివ్ జీనియస్లు జనాన్ని భయపెట్టడంలో రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటార�
బుధవారం పొద్దున్నే.. మత్తు కండ్లు నలుసుకుంటా టీవీ దిక్కు చూస్తే ‘ఆపరేషన్ సిందూర్' అని ఇంగ్లిష్ టైటిల్ గంభీరంగా కనిపించింది. రెండు ‘ఓ’ అక్షరాల్లో ఒక దానిలో కుంకుమ భరిణ.. మరో ‘ఓ’లో ఒలికిపడిన కుంకుమతో భా�
Russia | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఆ రెండు దేశాలు పరస్పర చర్చలు జరుపాలని ఇప్పటికే అమెరికా (US), చైనా (China) భారత్కు సూచించాయి. తాజాగా రష్యా (Russia) కూడా ఆ జాబితాలో చేరింది.
Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సైనిక దాడుల్లో భారత వైమానిక రక్షణ వ్యవస్థలు సత్తా చాటాయి. 600కుపైగా పాకిస్థాన్ డ్రోన్లను ఇవి కూల్చివేశాయి. భారత రక్షణ స్థావరాలకు ఎల�
Zero tariffs | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జీరో టారిఫ్ల (Zero tariffs) విషయంలో పాడిందే పాడుతున్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొబోయే పలు రకాల వస్తువులపై భారత్ (India) జీరో టారిఫ్లను ఆఫర్ చేసిందని మరోస�
టెలికాం సేవల సంస్థ వొడాఫోన్ ఐడియా..భారత్కు గుడ్బై చెప్పేయోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఏజీఆర్పై ప్రభుత్వం సకాలంలో స్పందించకపోతే వచ్చే ఏడాది నుంచి టెలికం సేవలు అందించలేమని స్పష్టంచేసింది.
భారత్తో సైనిక ఘర్షణల సందర్భంగా పాకిస్థాన్కు మద్దతుగా నిలిచి డ్రోన్లతోపాటు సైనిక సిబ్బందిని కూడా అందచేసిన తుర్కియే, అజర్బైజాన్లపై భారత్లో బహిష్కరణల పర్వం కొనసాగుతోంది.
ప్రతిష్టాత్మక చెస్ ప్రపంచకప్ టోర్నీకి భారత యువ గ్రాండ్మాస్టర్ రాజా రిత్విక్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఆఖర్లో జరుగనున్న ఈ మెగాటోర్నీలో భారత్ తరఫున రిత్విక్ ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఆల్ ఐన్(యూఏఈ) �