ప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్నకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం విడుదల చేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీలో 8 జట్లు పాల్గ
Crude Oil Price | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం భారత చమురు మార్కెట్తో పాటు గ్యాస్ కంపెనీలపై �
ECB : భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య దిగ్గజాల పేర్లతో నిర్వహిస్తున్న ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా జరపాలనుకుంది ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB). కానీ, అనుకోకుండా ఈ ఈవెంట్ వాయిదా పడింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తాజా పరిణామాల పట్ల భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలను పెంచే చర్యలను నివారించాలని ఇరు దేశాలను కోరింది. ఈ ప్రాంతంలోని భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని,
Grounding Boeing 787-8 Fleet | బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానాల గ్రౌండింగ్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రమాదం నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా ని
ప్రపంచ ఆర్థిక వేదిక రూపొందించిన ప్రపంచ లింగ అసమానత నివేదిక-2025లో భారత్ నిరుడుతో పోలిస్తే రెండు స్థానాలు కిందకు దిగజారి 131వ స్థానంలో నిలిచింది. 64.1 శాతం స్కోర్తో దక్షిణాసియాలో అతి తక్కువ ర్యాంక్ పొందిన దే�
భారత్ ఈ ఏడాది ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తున్నది. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న జపాన్ను భారత్ దాటేస్తుందని ఓ నివేదికలో వెల్లడించింది. ఇదిలా ఉండగా నీతి �
Global Gender Gap : జెండర్ గ్యాప్లో ఇండియా ర్యాంక్ తగ్గింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రిపోర్టు ప్రకారం 131 స్థానంలో ఇండియా నిలిచింది. ఏడాదిలో లింగ వ్యత్యాసం మరింత పెరిగినట్లు రిపోర్టు స్పష్టం చేసింది.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో అరుదైన ఆహ్వానం అందింది. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ 2025లో ప్రసంగించేందుకు రావాలని ఆహ్వానించారు. జూన్ 20, 21వ తేదీల్లో ఈ ఫోరమ్ సమావేశం జరగనుంది.
ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మతం ఇస్లాం అని ప్యూ రిసెర్చ్ సెంటర్ వెల్లడించింది. 2010-2020 మధ్య కాలంలో ప్రపంచ జనాభా తీరును పరిశీలించి, ఈ నెల 9న విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఈ పదేళ్లలో ముస్లిం జనాభ�
న్యాయపరమైన క్రియాశీలత భారత్లో కొనసాగడమేగాక ప్రధాన పాత్ర పోషిస్తుందని, అయితే అది న్యాయపరమైన ఉగ్రవాదంగా రూపాంతరం చెందరాదని సీజేఐ గవాయ్ అభిప్రాయపడ్డారు. పౌరుల హక్కులను పరిరక్షించడంలో శాసన వ్యవస్థ, కార�
భారత్లో శ్రీమంతులు అంతకంతకు పెరుగుతున్నారు. ప్రస్తుతం దేశీయంగా 85 వేలకు పైగా మిలియనీర్లు ఉన్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. మిలియనీర్లు ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచిందని నైట్ఫ్�