భారత్కు వ్యతిరేకంగా పొరుగు దేశాలు ఏకం అవుతున్నాయా?.. ఇప్పటికే పాకిస్థాన్ నేరుగా యుద్ధానికి కాలుదువ్వుతుంటే, చైనా తరుచూ కవ్వింపులకు పాల్పడుతున్నది. ఇప్పుడు బంగ్లాదేశ్ తెరమీదికి వచ్చింది. కవ్వింపు చర�
దేశ సరిహద్దుల వద్ద భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్న వేళ భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్ల విధ్వంసక వ్యవస్థ ‘భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించింది.
Turkey | జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉ�
Indus treaty | సింధు జలాల ఒప్పందంపై మీ వైఖరిని పునఃపరిశీలించాలని భారత్ను పాకిస్థాన్ కోరింది. భారత్ నిర్ణయం తమ దేశంలో సంక్షోభాన్ని సృష్టిస్తుందని వాపోయింది.
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ అంశంలో చైనా వ్యవహరిస్తున్న తీరును భారత్ మరో సారి ఖండించింది. అరుణాచల్లోని పేర్లను చైనా మళ్లీ మార్చేసింది. కొత్తగా పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించ�
భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 10వ తేదీ రాత్రి చేసిన ప్రకటన నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. అంతేగాక తన మధ్యవర్తిత్వంలోనే కా�
IND vs PAK | దాయాది పాకిస్థాన్ (Pakistan) కు భారత్ (India) మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్ పర్యవసానాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది.
S-400 | భారత్ ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ అదనపు యూనిట్స్ని రష్యా నుంచి దిగుమతి చేసుకోనుంది. ఇటీవల పాకిస్తాన్ డ్రోన్లు, మిసైల్స్తో దాడికి ప్రయత్నించగా ఎస్-400 సహాయంతో వాటిని భారత్ విజయవంతం
Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై భారత్ చేపట్టిన సమరం దేశ ప్రజానీకం ఆశించినవేవీ సాధించకుండానే అర్ధాంతరంగా ముగిసింది. పాక్పై మన బలగాలు పైచేయి సాధించినప్పటికీ అమెరికా ఒత్తిడితో మో�
పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. ఆ ఉగ్రదాడికి కారణమైన, ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలను పెంచిపోషిస్తున్న పాకిస్థాన్కు బుద్ధి చెప్పే ఉద్దేశంతో ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ దేశ ప్రజల్లో ఎన్నో ఆశలను రేకెత్తించింది. �
Pakistan's Kirana Hills | పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ చేపట్టిన సైనిక దాడులు, అనంతరం పరిణామాల గురించి త్రివిధ దళాధికారులు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్లోని కిరానా
Operation Sindoor | పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన సైనిక దాడిలో పాకిస్థాన్కు భారత్ చుక్కలు చూపించింది. సరిహద్దులో ఉద్రిక్తతలు పెంచిన ఆ దేశానికి ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ అనంతరం సరిహద్దుల్లో పాకిస్థాన్ పాల్పడిన సైనిక దాడులను భారత త్రివిధ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. అలాగే పాక్లోని కీలకమై 8 వైమానిక స్థావరాలను ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ�