కెనడా నుంచి యూఎస్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ చలికి గడ్డ కట్టి గుజరాత్కు చెందిన ఓ కుటుంబం మృతిచెందిన కేసులో ఇద్దరికి బుధవారం అమెరికా న్యాయస్థానం శిక్షను ఖరారుచేసింది.
Rajnath Singh: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ప్రజలు భారతీయ కుటుంబంలో భాగమే అని, వాళ్లు స్వచ్ఛంధంగా భారత్కు తిరిగి వచ్చే రోజు దగ్గరలో ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. సీఐఐ బిసినెస్
Asaduddin Owaisi: భారత్లో 24 కోట్ల మంది ముస్లింలు గర్వంగా జీవిస్తున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. భారత్లో ఎంతో మంది ఇస్లామిక్ పండితులు ఉన్నట్లు ఆయన చెప్పారు. సౌదీ అరేబియా వెళ్లిన ఎంపీల బృందం త�
Flip Phone | ప్రముఖ మొబైల్ ఫోన్ల (Mobile Phones) తయారీ సంస్థ అయిన మోటోరొలా (Motorola) మరో కొత్త ఫోల్డబుల్ ఫోన్ను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘మోటరోలా రేజర్ 60 (Motorola Razr 60)’ పేరిట ఈ ఫోన్ను లాంచ్ చేసింది.
Monsoon | వర్షాకాలం భారతదేశంలో షెడ్యూల్ కంటే ముందే వచ్చింది. నైరుతి రుతుపవనాల ముందస్తు రాక అరుదుగా జరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పెద్దఎత్తున సంభవించే వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని �
ఏషియన్ అథ్లెటిక్స్లో తొలిరోజే భారత్కు రెండు పతకాలతో అదరగొట్టింది. పురుషుల పదివేల మీటర్ల పరుగు పందెంలో యువ అథ్లెట్ గుల్వీర్ సింగ్ స్వర్ణంతో సత్తా చాటగా 20 కిలోమీటర్ల రేస్ వాక్లో సెర్విన్ సెబాస్�
AMCA | రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA) ల తయారీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) ఆమోదం తెలిపారు.
నైరుతి రుతుపవనాలు ఈసారి దేశాన్ని ముందుగానే పలకరించాయి. రైతులకు ఇది శుభవార్తే అయినప్పటికీ ము న్ముందు ఎక్కడ, ఎంత వర్షపాతం నమోదవుతుందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
ఎవరెస్ట్ శిఖరం నెమ్మదిగా కదులుతున్నట్లు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) డాటాను బట్టి తెలుస్తున్నది. భారతదేశం, యూరేసియా మధ్య భూమి లోపలి భాగంలో ఘర్షణల వల్ల ఎవరెస్ట్ సంవత్సరానికి కొన్ని మిల్లీ�
భారత క్రికెట్లో నవ శకానికి నాంది పడింది. పరివర్తనలో భాగంగా దేశ క్రికెట్ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని యువ క్రికెటర్ శుభ్మన్గిల్ను టెస్టు కెప్టెన్గా ఎంపిక చేశారు.
India, Nepal hold military drill | పాకిస్థాన్కు చెందిన అనుమానిత ఉగ్రవాదులు నేపాల్లో ఉన్నట్లు భారత్ నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఇరు దేశాలకు చెందిన సైనికులు అలెర్ట్ అయ్యారు. ఇండో, నేపాల్ బోర్డర్లో సంయుక్తంగా కూ�
Angad Chandhok | భారత్ (India) లో పలు ఆర్థిక మోసాలు చేసి, అనంతరం అమెరికా (USA) కు పారిపోయి అక్కడ కూడా అక్రమాలకు పాల్పడుతున్న ఆర్థిక నేరగాడు అంగద్ సింగ్ చందోక్ (Angad Singh Chandhok) ను సీబీఐ అధికారులు (CBI officers) అదుపులోకి తీసుకున్నారు.