ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ఘనా దేశ పార్లమెంటులో ప్రసంగించారు. భారత దేశంలో 2,500కుపైగా రాజకీయ పార్టీలు ఉన్నాయని ఆయన చెప్పేసరికి పార్లమెంటేరియన్లు ఆశ్చర్యంతో చిరునవ్వులు చిందించారు.
BrahMos Attack | ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిపై పాకిస్థాన్ ఆర్మీ స్పందించడానికి ఎలాంటి సమయం లేకపోయింది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సలహాదారు రాణా సనావుల్లా ఈ
Hockey Asia Cup : భారత్, పాకిస్థాన్ల మధ్య క్రీడా సంబంధాలపై అనిశ్చితి కొనసాగుతోంది. హాకీ ఆసియా కప్ (Hockey Asia Cup)లో పాక్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే.. ఆ దేశ క్రీడా శాఖ మంత్రిత్వ శాఖ మాత్రం తమ జట్టును ఇండియాకు పంపించేం�
India-US | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై (India-US trade deal) ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ ఉత్కంఠకు మరో 48 గంటల్లో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి.
social media accounts | దాయాది పాకిస్థాన్కు చెందిన సెలబ్రిటీల (Pakistani celebrities) సోషల్ మీడియా ఖాతాలను (social media accounts) భారత్ మరోసారి బ్లాక్ చేసింది.
ఇంగ్లండ్ పర్యటనలో భారత మహిళల జట్టు వరుస విజయాల పరంపర కొనసాగుతున్నది. మంగళవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన రెండో టీ20లో భారత్ 24 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై అద్భుత విజయం సాధించింది.
కజకిస్థా న్ వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్లో భారత బాక్సర్లు మీనాక్షి, పూజారాణి సెమీఫైనల్స్కు చేరి కనీసం కాంస్య పతకాలు ఖరారు చేసుకున్నారు.
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైన మూడేళ్ల తర్వాత కూడా ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వకుండా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించాలని అమెరికా యోచిస్తున్నది.
ENGvIND: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. భారత జట్టులో మూడు మార్పులు చేశారు. బుమ్రా, శార్దూల్, సాయిని తప్ప�
500 Percent tariff | ఉక్రెయిన్తో సుదీర్ఘ యుద్ధం కొనసాగిస్తున్న రష్యాతో సంబంధాలు కొనసాగిస్తే భారీ సుంకాలు విధిస్తామని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది.
లింగ సమానత్వంలో భారత్ ర్యాంకు మరింత దిగజారింది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సోమవారం విడుదల చేసిన 2025 గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదికలో మొత్తం 148 దేశాలకు గాను భారత్ 131వ ర్యాంకు సాధించింది. గత ఏడాది క�
ప్రస్తుతం నిస్తేజంగా మారిన దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం(సార్క్) స్థానంలో ఒక కొత్త ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై పాకిస్థాన్, చైనా సన్నాహాలు చేస్తున్నట్లు సోమవారం ఓ మీడియా కథనం పేర�
ఇరాన్కు చెందిన భూగర్భ ఫోర్డో అణు పరిశోధన కేంద్రంపై గత వారం జీబీయూ-57/ఏ బంకర్ బస్టర్ బాంబును అమెరికా ప్రయోగించిన నేపథ్యంలో భారత్ కూడా సొంతంగా అధునాతన బంకర్ బస్టర్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునే చ�