ప్రపంచ క్రికెట్పై తనదైన శైలిలో ముద్ర వేసిన దిగ్గజ అంపైర్ డికీ బర్డ్ కన్నుమూశాడు. వయసు సంబంధిత సమస్యలతో 92 ఏండ్ల వయసులో మంగళవారం తుదిశ్వాస విడిచాడు. 1973-1996 సమయంలో పలు చారిత్రక మ్యాచ్లకు అంపైర్గా వ్యవహరి�
UNGA | భారత్-పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ధాటించారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడ�
ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్లకు (ఏ ఫార్మాట్లో అయినా) ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనధికారికంగా అది తుపాకులు, తూటాలు లేని సమరం. అభిమానులకది మైదానంలో ఇరుజ�
అమెరికా ఉద్యోగానికి రాజ ద్వారం వంటి హెచ్-1 బీ వీసా చిక్కుల్లో పడింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వీసా ఫీజును ఉన్నపళంగా ఇరువై రెట్లకు పైగా, అంటే లక్ష డాలర్లకు పెంచడం ఒకరకంగా భారతీయ నిపుణులకు అమెరికా త�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. అయితే విదేశీ కంపెనీలతోపాటు స్వదేశీ సంస్థలనూ అగ్రరాజ్యాధినేత తీసుకున్న ఈ నిర్ణయం గట్టిగానే ప్రభావి�
Asia Cup | ఆసియా కప్లో భాగంగా దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-పాకిస్తాన్ మధ్య సూపర్-4 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ పరాజయం పాలైంది. అయితే, మ్యాచ్లో క్యాచ్ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చి�
హెచ్1బీ వీసా ఫీజు పెంపు కన్నా ప్రమాదకర ధోరణి ప్రవాస భారతీయులను భయపెడుతున్నది. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' అంటూ ట్రంప్ మద్దతు గ్రూపులు అమెరికన్ సమాజంలో పరోక్షంగా నింపుతున్న విద్వేషం ఆందోళనకర స్థాయ�
సవరించిన జీఎస్టీ శ్లాబ్ల ధరలు దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమలులోకి వస్తున్నాయి. ఇక నుంచి 5, 18 శాతం క్యాటగిరీలే ఉంటాయి. అయితే కొన్ని లగ్జరీ, సిన్ (హానికర) గూడ్స్ను 40 శాతం శ్లాబ్ పరిధిలోకి తెస్తారు.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత అండర్-19 జట్టు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో శుభారంభం చేసింది. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత కుర్రాళ్లు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించారు.
Weather Report | త్వరలోనే శీతాకాలం ప్రారంభం కానున్నది. ఈ ఏడాది వర్షాలు భారీగా కురిశాయి. దాంతో ఈ ఏడాది శీతాకాలంలో చలి బాగా ఉంటుందా? అన్న చర్చ సాగుతుంది. లా నినా పరిస్థితులు ఏర్పడడంతో శీతాకాలంపై ప్రభావం చూప
Ind vs Pak | సరిహద్దుల్లో పాకిస్థాన్ (Pakistan) సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కవ్వింపులకు పాల్పడటం ఇదే తొలిసారి.
వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్షిప్స్లో భారత పోరాటం ముగిసింది. శనివారం జరిగిన గ్రీకో రోమన్ విభాగంలో ముగ్గురు భారత రెజ్లర్లు ఆరంభ రౌండ్లలోనే వెనుదిరిగారు.
నేపాల్లో అరాచక విప్లవంతో పార్లమెంటు, సుప్రీంకోర్టును తగులబెట్టి, పాలకులను సజీవంగా దహనం చేసిన తరువాత చాలామంది చిత్రమైన మేధావులు ఇండియాలో కూడా ఇలాంటి విప్లవం వస్తుందా? అనే చర్చలు సాగిస్తున్నారు. అధికార�