మధ్య ప్రాచ్యంలో వెలువడిన పాతకాలపు గేయ కథలన్నింట్లోకీ ప్రాచీనమైంది పగిలిన ఓడలో నావికఁడు అంటారు. సామాన్య శకానికి పూర్వం రెండువేల సంవత్సరాల కిందటి అంటే, నాలుగువేల యేళ్ళ నాటి కథ అది.
‘వేలాది సూసైడ్ బాంబర్లు దాడి చేయడానికి మా వద్ద సిద్ధంగా ఉన్నారు’ అంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ మరోసారి భారత్కు హెచ్చరికలు చేశాడు. మసూద్ అజార�
జమ్ము కశ్మీర్లోని నౌషెరా సెక్టార్లో నియంత్రణ రేఖ సమీపంలో, ఇతర ప్రాంతాల్లో పాకిస్థాన్కు చెందిన పలు డ్రోన్లు చేసిన చొరబాటు ప్రయత్నాన్ని ఆదివారం భారత ఆర్మీ తిప్పికొట్టింది.
కొత్త ఏడాది స్వదేశంలో న్యూజిలాండ్తో ఆదివారం నుంచి మొదలైన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ విజయంతో ప్రారంభించింది. తొలిసారి పురుషుల వన్డే సిరీస్కు వేదికైన వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన తొలి వ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలను సృష్టించారు. గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లకు వాటిల్లిన నష్టాలకు కారణం.. ట్రంప్ ప్రతీకార సుంకాల భయాలేననడంలో ఎలాంటి సందేహం
Pahalgam terror attack : భారత్ కు తానంటే భయమని పాకిస్తాన్ తీవ్రవాది, ఫహల్గాం దాడి సూత్రధారి, తీవ్రవాద సంస్థ లష్కర్ ఇ తొయిబా అగ్రనేత సైఫుల్లా కసూరీ అన్నాడు.
గడిచిన నాలుగేండ్లలో రష్యా నుంచి భారత్ కొన్న ముడి చమురు విలువ రూ.15.12 లక్షల కోట్లు (168 బిలియన్ డాలర్లు)గా ఉన్నది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఇప్పటిదాకా రష్యా ను�
Itel Zeno 20 Max : హాంకాంగ్ కు చెందిన ఐటెల్ సంస్థ ఇండియాలో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంస్థ నుంచి ఐటెల్ జీనో 20 మ్యాక్స్ పేరుతో 4జీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను లాంఛ్ చేసింది.
Iran : ఇండియా నుంచి ఇరాన్ కు ప్రీమియం బాస్మతి బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. ఇరాన్ కు ఎగుమతి చేయాల్సిన బాస్మతి బియ్యం భారత గోడౌన్లలోనే నిలిచిపోయింది. దాదాపు రూ.2,000 కోట్ల విలువైన బియ్యం ఎగుమతులు నిలిచిపోయినట్ల�
Chinese Woman | భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన చైనా మహిళను అరెస్టు చేశారు. సరైన వీసా, పాస్పోర్టు పత్రాలు లేకుండా ఇండో - నేపాల్ సరిహద్దు దాటేందుకు యత్నించగా ఆమెను సశస్త్ర సీమా బల్ సిబ్బంది పట్టుకున
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ చెప్పారు. ఆయన ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ ఒప్పందం ఫ్రే
Zohran Mamdani : ఢిల్లీ అల్లర్ల కేసు విషయంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్ కు మద్దతుగా అమెరికాలోని న్యూయార్క్ కొత్త మేయర్ జొహ్రాన్ మమ్దానీ లేఖ రాయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.
Mustafizur row : బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ తొలగింపు అంశం బంగ్లాదేశ్ క్రికెట్ కు ఇబ్బందిగా మారింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం ప్రభావం బంగ్లాదేశ్ క్రికెట్ పై గట్టిగానే