శతాబ్ద కాల విరామం తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చడానికి భారత్ ప్రధాన కారణమని బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ అభిప్రాయపడ్డారు. క్రికెట్ ప్రేమికుడైన సునక్.. ఐపీఎల్-18 ఫైనల్ మ్యాచ్ను వీక్షిం
DMK MP Kanimozhi: భారత్లో జరుగుతున్న ఉగ్రదాడులకు, మిగితా దేశాల్లో జరుగుతున్న దాడులకు తేడా ఉన్నట్లు డీఎంకే ఎంపీ కనిమొళి చెప్పారు. భారత్లో జరుగుతున్న ఉగ్రదాడులను ఓ దేశం స్పాన్సర్ చేస్తున్నట్లు ఆమ�
నీటి పంపకంపై భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్కు మద్దతుగా చైనా భారత్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. భారత్లోకి బ్రహ్మపుత్ర నదీ ప్రవాహాన్ని చైనా అడ్డుకోగలదని స�
ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ ఉపయోగిస్తున్న భాష చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది. ఆపరేషన్ సిందూర్లో పాకిస్థాన్పై విజయం సాధించినట్టు భారత్ ప్రకటించింది. ఆ తర్వాత మోదీ ఆ కీర్తికాంత�
T20 World Cup 2026 : మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ వచ్చేసింది. ఇంగ్లండ్ (England) ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీ తేదీలను సోమవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వెల్లడించింది.
Womens World Cup : ఐపీఎల్ మజాను ఆస్వాదిస్తున్న అభిమానులకు మరో గుడ్న్యూస్. మహిళల వన్డే వరల్డ్ కప్ (Womens World Cup 2025)షెడ్యూల్ విడుదలైంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ సెప్టెంబర్ 30న మొదలు �
Tesla: టెస్లా కంపెనీ భారత్లో తన కార్లను ఉత్పత్తి చేయడానికి ఆసక్తిగా లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. కానీ ఆ కంపెనీ ఇండియాలో షోరూమ్లను ఏర్పాటు చేసేందుకు ఆస�
Piyush Goyal | ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన ప్రకటనపై భారత్కు, అమెరికాకు (India-US) మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర వాణిజ్య మంత�
సింధూ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్ భారత్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ నిందించడం మానుకోవాలని కేంద్ర పర్యావరణ శాఖ సహా య మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ డిమాండ్ చేశారు.
CDS Anil Chauhan: ఆపరేషన్ సింధూర్ సమయంలో యుద్ధ విమానాలు కూలిన విషయం వాస్తవమే అని సీడీఎస్ అనిల్ చౌహాన్ తెలిపారు. బ్లూమ్బర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. వ్యూహాత్మక లోపం జరిగిందన్నారు. �
తమ 11 ఏండ్ల పాలనలో దేశం ఆర్థికాభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్నదంటూ బీజేపీ నాయకులు చేసుకొంటున్న ప్రచారం అంతా అబద్ధమేనని తేలిపోయింది. మేకిన్ ఇండియా ఉత్త ప్రచారమేనని, అదెప్పుడో జోకిన్ ఇండియాగా మ�
పూర్వం ఓ చక్రవర్తి ఉండేవాడు. తన సామంత రాజ్యాల్లో పాలన ఎలా సాగుతుందో స్వయంగా చూడాలనుకున్నాడు. క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తున్నట్టు చాటింపు వేయించాడు. దీంతో సామంత రాజులు ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. చక�
Rajnath Singh: పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఏ పద్ధతిలోనైనా అణిచివేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ వీరులను కలిసిన ఆయన ఆ తర్వాత మాట్లాడుతూ.. చాలా తక్కువ సమయంలోన�