భారత్తో వాణిజ్య ఒప్పందానికి (Trade Deal) చేరువలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump Tariffs) వెల్లడించారు. తాము ఇప్పటికే యూకే, చైనాతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఇండియాతో కూడా ట్రేడ్ డీల్కు దగ్గరలో
దేశంలో అతిపెద్ద కమర్షియల్ వాహన తయారీ సంస్థ టాటా మోటర్స్..తక్కువ సరుకును తీసుకెళ్లే వారిని దృష్టిలో పెట్టుకొని సరికొత్త మినీ ట్రక్కును అందుబాటులోకి తీసుకొచ్చింది.
మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లా తీరంలో భారత నౌకాదళ రాడార్ సముద్రంలో ఒక అనుమానాస్పద నౌకను గుర్తించింది. అది పాకిస్థాన్ నౌక అయి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఏషియన్ పారా ఆర్చరీ చాంపియన్షిప్లో భారత స్టార్ ఆర్చర్ హర్విందర్సింగ్ రెండు పసిడి పతకాలతో మెరిశాడు. ఆదివారంతో ముగిసిన టోర్నీలో భారత్ మూడు స్వర్ణాలు సహా మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలతో సత్తాచాటగ�
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ (Reuters) అధికారిక ఎక్స్ హ్యాండిల్ (X account) భారత్లో నిలిచిపోయింది. లీగల్ డిమాండ్ కారణంగా ఎక్స్ ఖాతాను బ్లాక్ చేసినట్లు తెలుస్తున్నది. అయితే దీనిపై రాయిటర్స్ ఇప్�
ఎడ్జ్బాస్టన్లో చరిత్ర సృష్టించేందుకు టీమ్ఇండియా ఏడు వికెట్ల దూరంలో నిలిచింది. ఇప్పటిదాకా ఇక్కడ టెస్టు మ్యాచ్ గెలవని భారత జట్టు.. చరిత్రను తిరగరాసేందుకు సిద్ధమైంది. భారత్ నిర్దేశించిన 608 పరుగుల ఛేద�
వరల్డ్ బాక్సింగ్ కప్లో భారత బాక్సర్లు పతక జోరు కనబరుస్తున్నారు. వేర్వేరు విభాగాల్లో ఫైనల్ చేరడం ద్వారా మన బాక్సర్లు ఇప్పటి వరకు ఆరు స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు.
పడిలేచిన కెరటం తిరిగి సంద్రంలో కలిసిపోతుందే కానీ... పదేపదే ఎగసే ఓర్పు దానికి కూడా ఉండదు. తుపానుకు తట్టుకున్న చెట్టు, వరద తాకిడికి కొట్టుకుపోతుంది కానీ అన్ని సందర్భాలనూ ఓర్చుకోలేదు. కానీ బహుశా మనిషి మాత్రమ
ఇంగ్లండ్తో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా సాగుతున్నది. ఆట మూడో రోజు ఇంగ్లండ్ను తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌట్ చేసిన గిల్ సేన.. 180 పరుగుల భారీ ఆధిక్యాన�
ఒలింపిక్స్.. ప్రపంచ దేశాలన్నీ ఒక్క చోట చేరే అద్భుతమైన క్రీడా సంగ్రామం! విశ్వక్రీడలకు కనీసం ఒక్కసారైనా ఆతిథ్యమివ్వాలని ఆశించే దేశాలు కోకొల్లలు. అందుకు భారత్ అతీతం కాదు. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం భారత్�
భారత్, బంగ్లాదేశ్ మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ అనిశ్చితి కారణంగా బంగ్లాదేశ్లో తీవ్ర అలజడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సిరీస్ వాయిదా వేసేందుకు బీసీసీఐ మొగ్గ
గడువుల మీద ఏ వాణిజ్య ఒప్పందానికీ ఏ దేశంతోనూ భారత్ దిగబోదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. అమెరికాతోనూ ఇంతేనన్న ఆయన.. జాతి ప్రయోజనాలకే తాము అత్యంత ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. �
భారతీయ రోడ్లపై చక్కర్లు కొట్టే ఆటో రిక్షా.. ఇప్పుడు అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై మెరిసింది. ప్రఖ్యాత ఫ్యాషన్ ఉత్పత్తుల సంస్థ లూయిస్ విట్టన్.. మన ఐకానిక్ త్రీ వీలర్ను విలాసవంతమైన హ్యాండ్బ్యాగ్గా మా