Tesla | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం (electric cars) టెస్లా (Tesla) భారత్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
మైక్రోసాఫ్ట్ హాట్మెయిల్ గురువారం ఉదయం నుంచి డౌన్ అయింది. భారత్, బ్రిటన్, అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియాల్లోని వ్యక్తిగత, వ్యాపార యూజర్లపై ఈ ప్రభావం పడింది.
అమెరికాలో భారత సం తతి సంపన్నుడెవరంటే? గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ లేదా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లే గుర్తు కొస్తారు. అయితే భారత్లో పుట్టి అమెరికాలో బిలియనీర్లుగా అవతరించినవారిలో పిచాయ్, నాదెళ�
Legends League Cricket : క్రికెట్ అభిమానులను రంజింపజేసేందుకు మరో లీగ్ సిద్ధమవుతోంది. ఫ్రాంచైజీ క్రికెట్లో ఒకటైన లెజెండ్స్ లీగ్ క్రికెట్ (Legends League Cricket) నాలుగో సీజన్ త్వరలోనే షురూ కానుంది. గురువారం ఎల్ఎల్సీ లీగ్ షెడ్యూల�
FIFA Rankings : ఈమధ్య కాలంలో చెత్త ఆటకు భారత పురుషుల ఫుట్బాల్ జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది. ఫిఫా వరల్డ్ ర్యాంకింగ్స్ (FIFA World Rankings)లో మరింత వెనకబడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు స్థానాలు కోల్పోయింది.
రాష్ర్టానికి చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాల సంస్థ మివీ ..మార్కెట్లో ఏఐ ఆధారిత బడ్స్ను విడుదల చేసింది. ఫ్లిప్కార్ట్, కంపెనీ వెబ్సైట్లలో లభించే ఈ కొత్త ఉత్పత్తి ధర రూ.6,999గా నిర్ణయించింది.
భారత్లో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఎలాన్ మస్క్ సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి ఆయనకు చెందిన స్టార్లింక్నకు ది ఇండియన్ నేషనల్ స్పేస్ ఆథరైజేషన్ అండ్ ప్రమోషన్ సెంటర్(�
Operation Sindoor | ఇటీవల పాకిస్థాన్పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పోరులో భారత్ వైపు కూడా నష్టం జరిగిందా? అంటే అవునే అంటున్నారు ఫ్రాన్స్ వైమానిక దళాధిపతి జనరల్ జెరోమ్ బెల్లాంగర్. ఆ యుద్ధంలో భారత్కు చెందిన ఓ మ�
రాయిటర్స్ వార్తాసంస్థకు చెందిన ఖాతాలను తాను బ్లాక్ చేసినట్లు ప్రభుత్వం చేసిన ఆరోపణను ఎలాన్ మస్క్కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ తిరస్కరించింది.
నిత్యావసరాల ధరల పెరుగుదలతో కుదేలైన సామాన్యులను పెట్రో మంట మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఉక్రెయిన్-రష్యా, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ.. కేంద్ర
‘బ్రిక్స్' దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కన్నెర్ర చేశారు. బ్రిక్స్ కూటమిలో భారత్ కొనసాగాలనుకుంటే 10శాతం అదనపు సుంకాన్ని అమెరికాకు కట్టాల్సి ఉంటుందని బెదిరింపులకు దిగారు.
Trade Deal | త్వరలోనే అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోనున్నది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలకు సుంకాలను లేఖలు రాస్తున్నారు. అయితే, ఈ ఒప్పందాన్ని ఖరారు చేసే ప్రక్రియలో భారత్ జాగ్రత్తగా ముం�