క్రికెట్ అభిమానులకు వరుస ఏడాదుల్లో మెగా టోర్నీల మజాను అందించడానికి ఐసీసీ సిద్ధమైంది. ఈ ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించతలపెట్టిన మహిళల వన్డే ప్రపంచకప్నకు ఇటీవలే షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.
Sachin Tendulkar : రెడిట్ సోషల్ మీడియా సంస్థకు.. భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. క్రీడా వర్గాల్లో, క్రీడా అభిమానుల్లో తమ ఫ్లాట్ఫామ్ను విస్తరించాలన్న ఉద్దేశంతో సచ
‘పాత నీరు పోవాలి..కొత్త నీరు రావాలి’ అంటారు. భారత క్రికెట్కు ఇది సరిగ్గా సరిపోతుంది. తమ అద్భుత ఆటతీరుకు తోడు మెండైన నాయకత్వ శైలితో దేశ క్రికెట్కు వన్నె తెచ్చిన కెప్టెన్లు ఎంతో మంది. తరాలు మారుతున్నా.. తరగ
ఏషియా కప్ రెండో అంచె జూనియర్ విభాగంలో భారత ఆర్చర్లు ఫైనల్కు దూసుకెళ్లారు. పురుషుల విభాగం సెమీస్లో కుశాల్ దలాల్.. 147-143తో హిము బచర్ (బంగ్లాదేశ్) ను ఓడించి ఫైనల్ చేరాడు.
Sachin - Anderson Trophy : భారత్, ఇంగ్లండ్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్కు మరో మూడు రోజులే ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్ (Richard Gould) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కమర్షియల్గా చూస్తే.. భ�
VP Dhankhar: భారత్ ఆకాంక్షలతో కూడుకున్న దేశమని, భాషల ఆధారంగా విభజన జరగడం సరికాదు అని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ తెలిపారు. దేశ భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకుని, భాషా వివాదం నుంచి బయట�
మరో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్న వేళ, ప్రపంచ దేశాల మధ్య అణ్వాయుధ పోటీ తీవ్రమవుతున్నది. ఆయా దేశాలు తమ అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి. చైనా గత రెండేండ్లలోనే ఏకంగా 100 అణు వార్ హెడ్లను తన అమ్ములపొదిలో�
ఏఎఫ్సీ మహిళల ఏషియన్ కప్ ఆస్ట్రేలియా 2026 క్వాలిఫయర్స్ టోర్నీకి భారత జట్టును ఎంపిక చేశారు. సోమవారం 24 మందితో ప్రకటించిన భారత జట్టులో తెలంగాణ యువ ఫుట్బాలర్ గుగులోతు సౌమ్య చోటు దక్కించుకుంది.
ప్రతిష్టాత్మక మహిళల వన్డే ప్రపంచకప్నకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం విడుదల చేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ మెగా టోర్నీలో 8 జట్లు పాల్గ
Crude Oil Price | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం భారత చమురు మార్కెట్తో పాటు గ్యాస్ కంపెనీలపై �
ECB : భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య దిగ్గజాల పేర్లతో నిర్వహిస్తున్న ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా జరపాలనుకుంది ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB). కానీ, అనుకోకుండా ఈ ఈవెంట్ వాయిదా పడింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తాజా పరిణామాల పట్ల భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలను పెంచే చర్యలను నివారించాలని ఇరు దేశాలను కోరింది. ఈ ప్రాంతంలోని భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని,