ఉత్తర తెలంగాణ, తూర్పు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లో ప్రయాణాలపై తమ పౌరులకు అమెరికా అడ్వైజరీ జారీచేసింది. ఈ ప్రాంతాల్లో భద్రతా ముప్పు ఉన్నట్టు పేర్కొన్నది.
భారత్, ఇంగ్లండ్ మధ్య లీడ్స్లో జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టును 465 పరుగులకు ఆలౌట్ చేసిన గిల్ సేన.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 23.5 ఓవ�
అండర్-23 ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత పురుష రెజ్లర్లూ సత్తా చాటారు. వియత్నాంలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల విభాగంలో ఇప్పటికే భారత్.. టీమ్ చాంపియన్షిప్ను గెలుచుకోగా ఆదివారం జరిగిన పురుషుల �
T20 World Cup 2026 : వచ్చే ఏడాది జరుగబోయే పురుషుల టీ20 వరల్డ్ కప్ పోటీలకు మరో జట్టు అర్హత సాధించింది. అమెరికా రీజినల్ నుంచి కెనడా (Canda) జట్టు బెర్తు ఖరారు చేసుకుంది. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ ఫైనల్స్లో విజయంతో మెగా టో�
Iran-Israel War | ఇజ్రాయెల్-ఇరాక్ ఉద్రిక్తతల మధ్య ఆదివారం ఉదయం అమెరికా మూడు అణుకేంద్రాలపై దాడులకు పాల్పడింది. దాంతో యావత్ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ దాడులను ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది.
Sonia Gandhi: గాజా, ఇరాన్పై ఇజ్రాయిల్ సృష్టిస్తున్న నరమేధం పట్ల భారత్ మౌనంగా వీడాలని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అన్నారు. భారత్ మౌనంగా ఉంటే తన స్వరాన్ని కోల్పోవడమే కాదు, విలువల్ని సరెండర్ చేసినట్లు �
Barak System: ఇజ్రాయిల్ వాడుతున్న బరాక్ మిస్సైల్ సిస్టమ్ను .. ఇండియాకు చెందిన డీఆర్డీవో కూడా సహకారం అందించింది. ఆ క్షిపణి రక్షణ వ్యవస్థలో భారత్ డెవలప్ చేసిన పరికరాలు ఉన్నాయి. ఇటీవల ఆపరేషన్ సి�
పాస్పోర్ట్ సేవా పోర్టల్లో సర్వర్ సమస్యలు తలెత్తడంతో గురు, శుక్ర వారాల్లో దేశ వ్యాప్తంగా ఉన్న పాస్పోర్టు సేవా కేంద్రాల్లో (పీఎస్కే) సేవలకు ఆటంకం ఏర్పడింది.
భారత దేశపు చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం (ఎన్ఎస్ఎల్వీ) తయారీ బిడ్ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) దక్కించుకుందని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ తెలిపింద
వ్యవసాయ విద్యలో భారత్ ప్రపంచ గ్లోబల్ హబ్గా ఎదుగుతుందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డిప్యూ టీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్సీ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.