భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో వినియోగిస్తున్న డ్యూక్ బంతులపై ఎన్నడూ లేని విధంగా వివాదం కొనసాగుతున్నది. గతానికి భిన్నంగా డ్యూక్ బాల్స్ స్వల్ప వ్యవధిలోనే బంతి ఆకారంతో పాటు మెరుపు కోల్పోతున్నాయి.
Scotch whisky: విదేశాల నుంచి వచ్చే స్కాచ్ విస్కీ ధరలు తగ్గనున్నాయి. త్వరలో భారత్, బ్రిటన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్టీఏ) జరగనున్నది. ఆ ఒప్పందం తర్వాత విస్కీ ధరలు తగ్గే ఛాన్సు ఉన్నది.
Satyajit Ray | ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రే పూర్వీకుల ఇంటి కూల్చివేతను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది. మైమెన్సింగ్లో ఉన్న ఆ ఇంటిని రెనొవేషన్ కోసం కమిటీని ఏర్పాటు చేసింది.
ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలపై విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 150కిపైగా దేశాలపై 10 లేదా 15 శాతం సుంకాలు (Trump Tariffs) విధించనున్నట్లు ప్రకటించారు.
US Visa | ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యూఎస్ ప్రభుత్వం అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఆ దేశానికి వెళ్లాలనుకునే వ
రష్యాతో వ్యాపారం కొనసాగించే దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలను ఎదుర్కోవలసి వస్తుందని భారత్, చైనా, బ్రెజిల్ని ఉద్దేశిస్తూ నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్ హెచ్చరించారు. రష్యా నుంచి చమురు, సహజ వాయువు దిగుమత�
Electric Car | భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నది. సరఫరా గొలుసులోని, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కు సంబంధించిన సమస్యలు సకాలంలో పరిష్కరించగలిగితే 2028 ఆర్థిక సంవత్సరానికి భారత్లో ఎలక్ట్�
Satyajit Ray: ఫిల్మ్ ఫిగర్ సత్యజిత్ రేకు చెందిన పూర్వీకుల ఇంటిని బంగ్లా సర్కారు కూల్చివేస్తోంది. అయితే ఆ కూల్చివేత నిర్ణయంపై పునరాలోచన చేయాలని భారత ప్రభుత్వం కోరింది.
విద్యుత్తో నడిచే వాహన తయారీ సంస్థ టెస్లా ఎట్టకేలకు భారత్లో అడుగుపెట్టింది. తన తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఆర్థిక రాజధాని ముంబైలో మంగళవారం ప్రారంభించింది.
Womens ODI World Cup : మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సన్నద్ధతలో భాగంగా భారత జట్టు రెండు వామప్ మ్యాచ్లు ఆడనుంది. పుష్కర కాలం తర్వాత ఉపఖండంలో జరుగనున్న ఈ మెగా టోర్నీలో పటిష్టమైన ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లతో టీమిండియా తలపడను
GE-404 engine | అమెరికా (USA) నుంచి భారత్ (India) మరో GE-404 ఇంజిన్ను రిసీవ్ చేసుకుంది. ఇప్పటికే ఒక ఇంజిన్ను అందుకున్న భారత్.. ఇప్పుడు రెండో ఇంజిన్ను స్వీకరించింది.