ICC WTC Points Table | లార్డ్స్ టెస్ట్లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఇంగ్లండ్పై ఓటమిపాలైంది. ఈ విజయంతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో భారీ మార్పులు. ఆతిథ్య జట్టు భారత్ ముందు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఆద్యంతం రసవత్తరంగా సాగిన మూడో టెస్టులో టీమ్ఇండియా పోరాడి ఓడింది.
Trade Talks | భారత్-అమెరికా (India-USA) దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Trade agrement) కోసం సోమవారం నుంచి మరో విడత చర్చలు జరుగనున్నాయి. అమెరికా (US) లోని వాషింగ్టన్ (Washington) నగరంలో ఇవాళ చర్చలు మొదలు కానున్నాయి.
Lords Test: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడవ టెస్టులో టీమిండియా చేతులెత్తేసింది. దాదాపు ఓటమి అంచున ఉన్నది. అయిదో రోజు భోజన విరామ సమయానికి 8 వికెట్లు కోల్పోయి 112 రన్స్ చేసింది. ఇండియా గెలవాలంటే ఇంకా 81 రన్స్ చే
Lords Test: ఇంగ్లండ్తో జరుగుతున్న మూడవ టెస్టులో.. ఇండియా పీకల్లోతు కష్టాల్లో ఉంది. దాదాపు మ్యాచ్ను చేజార్చుకునే స్థితికి చేరుకున్నది. 193 రన్స్ టార్గెట్తో బ్యాటింగ్కు దిగిన ఇండియా 82 పరుగులకే ఏడు వికె�
Starlink | ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్లింక్ శాటిలైట్ ఆధారి ఇంటర్నెట్ సేవలో త్వరలో భారత్లో మొదలుకానున్నాయి. సేవలను ప్రారంభించేందుకు స్టార్లింక్ తుది ఆమోదాన్ని పొందింది. ఇప్పటికే స్టార్లింక్ సేవలు 1
భారతదేశంలో ఉప్పును మితిమీరి వాడటం వల్ల నిశ్శబ్ద మహమ్మారికి దారి తీస్తున్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కన్నా తక్కువ ఉప్పును మాత్రమే వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)
భారత్లో తయారైన మొట్టమొదటి డెంగ్యూ టీకా డెంగీఆల్ త్వరలో మార్కెట్లోకి రా నుంది. సంబంధిత మూడో దశ క్లినికల్ ట్రయల్స్ దాదాపుగా పూర్తి కావొచ్చాయని సమాచారం.
WHO | భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రాచీన వైద్య పద్ధతుల సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో సమీకరించి ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలిచిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.
IND vs ENG | లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. మొదటి ఇన్నింగ్స్ల్లో ఇరు జట్లు 387 పరుగులు చేయడంతో మ్యాచ్ ఆదివారం ఆట రసవత్తరంగా మారనుంది. అయితే మూడో రోజు ఆట చివరలో మైదానంల
T20 World Cup 2026 : యూరప్లో ఒకటైన ఇటలీ (Italy) పేరు చెబితే ఫుట్బాల్, టెన్నిస్ వంటి ఆటల్లోని రికార్డులే గుర్తుకు వచ్చేవి. కానీ, ఇప్పుడు క్రికెట్లో కూడా ఇటలీ సంచలనాలు సృష్టిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే
దేశంలో కొత్త బ్యాంకులు రాబోతున్నాయి. దశాబ్దకాలం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మళ్లీ బ్యాంకింగ్ లైసెన్సులను జారీ చేయబోతున్నట్టు తెలుస్తున్నది. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి దోహదపడేలా బ్యా
భారత్లో డాటా సెంటర్లకు డిమాండ్ నెలకొన్నది. దేశీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు తమ వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించడానికి భారీ స్థాయిలో డాటా సెంటర్లను లీజుకు తీసుకుంటున్నాయి. దీంతో వచ్చే ఐదేండ్లలో డాటా సెంట�