ఐటీటీఎఫ్ మిక్స్డ్ టీమ్ వరల్డ్ కప్లో భారత జట్టు కథ ముగిసింది. గ్రూప్ దశలో ఇదివరకే రెండు మ్యాచ్లు ఓడిన భారత టేబుల్ టెన్నిస్ జట్టు.. మంగళవారం జరిగిన ఆఖరి మ్యాచ్లో 5-8తో ఆస్ట్రేలియా చేతిలో పరాభవం పా�
ఎఫ్ఐహెచ్ జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్ కప్లో భారత హాకీ జట్టు క్వార్టర్స్కు అర్హత సాధించింది. మంగళవారం ఇక్కడ జరిగిన పూల్-బీ మ్యాచ్లో భారత్.. 5-0తో స్విట్జర్లాండ్పై ఘనవిజయాన్ని అందుకుని క్వార్టర్స�
Dmitry Peskov | రష్యా అధ్యక్షుడు (Russia President) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) భారత పర్యటనకు ముందు.. భారత్-రష్యా (India-Russia) సంబంధాలపై పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ (Dmitry Peskov) కీలక ప్రకటన చేశారు. వాణిజ్యలోటు విషయంలో భారత్ �
వాహన అమ్మకాలు టాప్గేర్లో దూసుకుపోయాయి. పండుగ సీజన్ ముగిసినప్పటికీ వాహనాలకు డిమాండ్ మాత్రం తగ్గలేదు. దీంతో గత నెలలో కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, టాటా మోటర్స్, మహీంద్రాలు రెండంకెల వ
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతున్న కీలక తరుణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. టీమ్ఇండియా హెడ్కోచ్ గౌతం గంభీర్తో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కీలక సమావేశం ఏర్పాట�
మనకంటే అత్యంత తక్కువ ర్యాంకులు కల్గిన జట్ల చేతిలో సీనియర్ జట్టు ఓటములు, దేశీయంగా ఫుట్బాల్ ఆటపై నెలకొన్న స్తబ్ధత, ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)పై కొనసాగుతున్న అనిశ్చితి వేళ భారత అండర్-17 ఫుట్బాల్
సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్ టోర్నీలో భారత జట్టు రన్నరప్గా నిలిచింది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో భారత్.. 0-1తో బెల్జియం చేతిలో అపజయం పాలై రెండో స్థానంతో టోర్నీని ముగించింది.
భారత యువ ప్యాడ్లర్ దివ్యాన్షి భౌమిక్ రొమానియాలో జరుగుతున్న ఐటీటీఎఫ్ వరల్డ్ యూత్ చాంపియన్షిప్స్లో కాంస్యంతో సత్తాచాటింది. 15 ఏండ్ల ఈ బెంగాలీ బాలిక.. ఆదివారం జరిగిన అండర్-15 గర్ల్స్ సెమీస్లో 1-4 (4-11, 10-1
IND vs SA | మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇవాళ తొలి వన్డే జరుగుతోంది. జార్ఖండ్ రాజధాని రాంచి వేదికగా ఈ మ్యాచ్ సాగుతోంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భా�
జూనియర్ హాకీ ప్రపంచకప్లో అతిథ్య భారత్ దుమ్మురేపుతున్నది. శనివారం జరిగిన లీగ్ పోరులో యువ భారత్ 17-0తో ఒమన్ను చిత్తుగా ఓడించింది. గోల్స్ వర్షం కురిసిన పోరులో ఒమన్పై భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిం�
సుల్తాన్ అజ్లాన్షా హాకీ టోర్నీలో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో భారత్ 14-3 తేడాతో కెనడాపై ఘన విజయం సాధించింది. తద్వారా పూల్లో టాప్లో నిలిచిన టీమ్ఇండియా తుదిపోరు�
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం భారత చరిత్రలో ఒక విశిష్టమైన ఘట్టం. ఆరు దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేయడంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) పోషించిన పాత్ర తిరుగులేనిది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్ను సందర్శించనున్నారు. భారత్-రష్యా 23వ వార్షిక సదస్సుకు పుతిన్ హాజరవుతారని భారత విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది.