Twitter | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ ఇటీవల కంపెనీలో సుమారు 50 శాతం మంది ఉద్యోగులపై వేటువేసిన విషయం తెలిసిందే. ఉద్యోగుల కోతపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయాన్ని ఖం�
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా కొత్త కేసులు వెయ్యిలోపే నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 937 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య
Twitter premium service | ప్రముఖ సోషల్మీడియా దిగ్గజం ట్విట్టర్ను కొనుగోలు చేసిన అనంతరం ఎలాన్మస్క్పలు మార్పులు తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా పెయిడ్ సర్వీసులను
Corona cases | దేశంలో కొత్తగా 1132 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,46,60,579కు చేరాయి. ఇందులో 4,41,15,240 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు
భారత్పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయులు ఎంతో ప్రతిభావంతులని, అభివృద్ధిలో అత్యుత్తమ ఫలితాలను సాధించగలిగే సమర్థులని శ్లాఘించారు.
భారత్లో మొ బైల్ టారీఫ్లు చాలా తక్కువగా ఉన్నాయని, ఈ పరిశ్రమ పెట్టుబడులు చేయాలంటే చార్జీలు పెరగాల్సిన అవసరం ఉందని వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ మూండ్రా చెప్పారు.
టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా మరో పోరుకు సిద్ధమైంది. గ్రూప్-2లో భాగంగా ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింట నెగ్గిన రోహిత్ సేన నేడు జింబాబ్వేతో అమీతుమీకి సిద్ధమైంది. సూపర్-12 దశలో ఇదే చివరి మ్యాచ్ కాగా.. భారత జ
స్వతంత్ర భారతదేశ తొలి ఓటరు శ్యాం శరణ్ నేగి (106) కన్నుమూశారు. హిమాచల్ప్రదేశ్లోని కిన్హౌర్లో ఉన్న తన నివాసంలో శనివారం మరణించారు. కొద్ది రోజుల్లో జరుగనున్న హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోస్ట�
Delhi Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం రోజురోజుకు క్షీణిస్తోంది. మహా నగరాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో వాయు నాణ్యత దారుణంగా పడిపోతోంది. శనివారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AIQ) 431గా నమోదయింద�
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కాపీరైట్ యాక్ట్ కింద బెంగళూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రూపొందించిన వీడియోలో తమ సంస్థకు హక్కులున్న కేజీఎఫ్-2 హిందీ వర్షెన్ �
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు లోపే నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 1,082 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం క
విద్యుత్తు వాహనాలతోపాటు వాటి విడిభాగాల తయారీ, ఎనర్జీ స్టోరేజీకి తెలంగాణను ప్రధాన కేంద్రంగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అధికారులు పార్లమెంటరీ కమిటీకి స్పష్టం చేశారు.
Arvind Kejriwal | దేశరాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం క�
Imran Khan | పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్పై బుధవారం హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. నిరసన ప్రదర్శనకు కంటెయినర్లో వెళ్తుండగా గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. ఈ ఘటనపై భారత్ స్పం