రష్యాపై ఆధారపడటాన్ని భారత్ తగ్గించుకోవాలని అమెరికా సూచించింది. ఇటీవల రష్యా నుంచి భారత్ భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సూచన చేసింది.
నిన్నమొన్నటి వరకూ ఓ సంస్థను నిర్వహించాలంటే.. పురుషుల సహజ లక్షణాలైన దూకుడు, తెగింపు, కఠిన స్వభావం తప్పనిసరి అని భావించేవారు. ఆధునిక మేనేజ్మెంట్ సిద్ధాంతకర్తలు ఆ వాదనను ఆమోదించడం లేదు. మహిళలోని సున్నితత�
Jos Buttler:టీ20 వరల్డ్కప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఉండబోదని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపారు. గురువారం రెండవ సెమీస్లో ఇండియాతో ఇంగ్లండ్ తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేప�
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా మూడో రోజూ కొత్త కేసులు వెయ్యిలోపే నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 811 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం క�
ఆడీ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి క్యూ5ను ప్రత్యేక ఎడిషన్గా విడుదల చేసింది. మూడు రకాల్లో లభించనున్న ఈ మోడల్ రూ.60.50 లక్షల ప్రారంభ ధరతో రూ.67.05 లక్షల గరిష్ఠ ధరలో లభించనున్నది.
ప్రపంచకప్ చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమ్ఇండియా.. అందులో మొదటి అంకాన్ని పూర్తి చేసి సెమీఫైనల్ పోరుకు సిద్ధమవుతున్నది
Air Pollution | దేశంలో ఈ ఏడాది కాలుష్యం తీవ్రంగా పెరిగిపోయిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. ఈ ఏడాది దేశంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాను తాజాగా విడుదల చేసింది. మనం పీల్చే గాలి నాణ్యత రోజు రోజుకూ క్�
Ricky Ponting | గత వారం పాకిస్థాన్తో జరిగిన టీ20 ప్రపంచకప్లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో వీరోచిన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ.. జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ముఖ్యం�
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా రెండో రోజు కూడా కొత్త కేసులు
వెయ్యిలోపే నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 625 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొ�
Rituraj Awasthi | లా కమిషన్ చైర్పర్సన్గా కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రుతురాజ్ అవస్థి నియామకమయ్యారు. అలాగే కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ శంకరన్, ప్రొఫెసర్ ఆనంద్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఇటీవల ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫాం ట్విట్టర్ను కొనుగోలు చేసిన నాటినుంచి ఆ సంస్థలో ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నారు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్కు అంపైర్లను ఐసీసీ ఖరారు చేసింది. నవంబర్ 10న ఇండియా-ఇంగ్లండ్ తలపడే రెండో సెమీఫైనల్కు శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన, ఆస్ట్రేలియాకు చెందిన పాల్ రీ�