Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు లోపే నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 1,216 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం క�
మన దేశంలో 1947లో 75 శాతంగా ఉన్న రైతుల సంఖ్య 2022 నాటికి 52 శాతానికి తగ్గింది. ఇందులో 20 శాతం వ్యవసాయ కార్మికులు కాగా మిగిలిన 32 శాతం మాత్రమే రైతులు. 14.57 కోట్ల రైతు కుటుంబాలు భూమినే నమ్ముకొని బతుకుతున్నాయి.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' తర్వాత జాతీయ జెండాను భద్రపరిచే విధానాన్ని కేంద్రం దేశ ప్రజలకు సూచించకపోవడం విడ్డూరం. దీంతో జాతి సమున్నత కీర్తిబావుటా అయిన త్రివర్ణ పతాకానికి గౌరవం తగ్గిందా అనిపించింది.
రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6 శాతం దిగువన ఉంచడంలో ఎందుకు విఫలమయ్యామో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్బ్యాంక్ ఒక సంజాయిషీ లేఖ పంపనుంది. వివిధ అంశాల్ని చర్చించి, లేఖలో పొందుపర్చేందుకు ఆర్బీఐ గవర్నర
దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతున్నది. ఒక్కో నెలకు ఒక్కో శాతం పెరుగుతూ వస్తున్నది. సెంటర్ ఫర్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) నివేదిక ప్రకారం సెప్టెంబర్లో 6.43 శాతంగా ఉన్న నిరుద్యోగం అక్టోబర్ నాటికి 7.77 శాతా
Air Pollution | గాలి కాలుష్యం భారత్కు పెద్ద సమస్య అని, దాన్ని తక్షణమే తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో రైతులు వరికోతల అనంతరం కొయ్యలు
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు లోపే నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 1,321 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం క�
దేశంలో మధ్యతరగతి వర్గం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నది. ఎంతలా అంటే దేశ జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరు మధ్యతరగతి వర్గానికి చెందినవారే. ధనికులు మరింత ధనికులవుతున్నారు. ఆర్థిక సంస్కరణల కారణంగా అందుబాటులోకి
ఆరు రాష్ర్టాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. వీటిలో తెలంగాణలోని మునుగోడుతో పాటు హర్యానా-ఆదమ్పూర్, బీహార్-మోకామా, గోపాల్ఘంజ్, ఉత్తరప్రదేశ్-గోలా గోరఖ్
KL Rahul:బంగ్లాదేశ్తో జరుగుతున్న టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 50 రన్స్ చేసి క్యాచ్ ఔటయ్యాడు. ఇండియా తొలి 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 86 రన్స్ చే�