India Batting:బంగ్లాదేశ్తో జరుగుతున్న టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రోహిత్ కేవలం 2 రన్స్ మాత్రమే చేశాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ �
Bangladesh Vs India:టీ20 వరల్డ్కప్ గ్రూప్ 2లో ఇవాళ బంగ్లాదేశ్, ఇండియా మ్యాచ్ జరగనున్నది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం బంగ్లాదేశ్ జట్టులో ఓ మార్పు జరిగ�
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు లోపే నమోదవుతున్నాయి. అయితే, ఇదే సమయంలో మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా దేశంలో 1,190 కొత్త �
దేశంలో బంగారం డిమాండ్ కరోనాకు ముందున్న స్థాయికి చేరింది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ3)లో 191.7 టన్నులుగా నమోదైంది. నిరుడు ఇదే వ్యవధిలో 168 టన్నులుగానే ఉన్నట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) త�
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు లోపే నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో 1,046 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం క�
రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) నూతన మార్గదర్శకాలు జారీచేసింది. ముఖ్యంగా రాత్రి పూట ప్రయాణించే వారి కోసం వీటిని విడుదల చేసింది. వీటిని పాటించని ప్ర�
పెట్రోల్, డీజిల్ ధరలపై లీటర్కు 40 పైసలు తగ్గనున్నది. కొత్త ధరలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దాదాపు గత ఏడు నెలల తర్వాత ఈ స్వల్ప తగ్గుదల కనిపించింది.
Priyanka Chopra | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అభిమానులకు శుభవార్త చెప్పారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్లో సెటిలైన ఆమె.. దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడు భారత్కు వస్తున్నట్లు తెలిపారు. �
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా కొత్త కేసులు రెండు వేలకు దిగువనే నమోదయ్యాయి. గత 24 గంటల్లో 83,167 నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,326 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీ
IND vs SA Live Updates | కప్ కొట్టడమే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా.. దానికి తగ్గట్టుగానే రెండు మ్యాచ్లు గెలిచి మూడో పోరుకు సిద్ధమైంది. గ్రూప్ -2లో భాగంగా పాక్, నెదర్లాండ్స్పై గెలిచిన రోహిత�
IND Vs SA | ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న టీమ్ఇండియా.. మరో కీలక పోరుకు సిద్ధమైంది. గ్రూప్-2లో భాగంగా పాకిస్థాన్, నెదర్లాండ్స్పై గెలుపొందిన
Coronavirus | దేశంలో కొత్తగా 1604 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,46,53,266కు చేరాయి. ఇందులో 4,41,04,933 మంది కోలుకోగా, 5,29,016 మంది బాధితులు మృతిచెందారు.
Sugar exports | చక్కెర ఎగుమతిపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు పొడిగించింది. దేశంలో ద్రవ్యోల్భణం పెరుగుతుండటంతో నిత్యావసరాల ధరలు నానాటికి పెరుగుతూ వస్తున్నాయి.
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా కొత్త కేసులు రెండు వేలకు దిగువనే నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,65,901 నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,574 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ద�