India Vs Netherlands: టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ నెదర్లాండ్స్తో జరగాల్సిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. గ్రూప్ 2లో తొలి మ్యాచ్లో పాకిస్థాన్పై నెగ్గి దూకుడు మీదున్న భారత్ ఇవాళ న
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత రెండు రోజులుగా వెయ్యికి దిగువనే నమోదైన కేసులు.. తాజాగా వెయ్యి దాటాయి. గత 24 గంటల్లో 1,112 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్
దాయాది పాకిస్థాన్ను చిత్తు చేసి పొట్టి ప్రపంచకప్లో శుభారంభం చేసిన టీమ్ఇండియా.. గురువారం నెదర్లాండ్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ రెండు జట్ల మధ్య అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి కాగా.. భారత్
సుల్తాన్ ఆఫ్ జొహార్ కప్ హాకీ టోర్నీలో భారత జట్టు బుధవారం బలీయమైన ఆస్ట్రేలియాను 5-5 స్కోరుతో నిలువరించింది. ఈ ఫలితంతో భారత జట్టు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో రెండో స్థానంలో కొనసాగుతున
దేశీయ ఐటీ రంగంలో మూన్లైటింగ్ రచ్చ కొనసాగుతున్నది. తాజాగా గ్లోబల్ ఐటీ దిగ్గజం ఐబీఎం.. తమ ఉద్యోగులను హెచ్చరించింది. ఉద్యోగులు ఏ రకంగానైనా మరో ఉద్యోగాన్ని చేస్తున్నైట్టెతే అది సంస్థ నిబంధనలకు విరుద్ధమే�
చైనాతో భారత్ వాణిజ్య లోటు మరింత ఎగిసింది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్లో రూ.6,20,658 కోట్లు (75.69 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం ఈ 9 నెలల్లో రూ.8,49,766 కోట్లు (103.63 బిలియన్ డాలర్లు)గా ఉన్నది.
Dirty Bomb:ఉక్రెయిన్ డర్టీ బాంబ్ను వాడినట్లు రష్యా ఆరోపిస్తోంది. కీవ్లో ఆ బాంబు గురించి గుసగుసలు వినిపిస్తున్నట్లు రష్యా పేర్కొంటోంది. సంప్రదాయ పేలుడు పదార్ధాలతో అణుధార్మికత కలిగిన డర్టీ బాంబును ఉక్రెయిన
Owaisi | కర్ణాటకలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజాపూర్లో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం నాలుగు
దేశ భాషలందు తెలుగు లెస్స. మాట్లాడితే నోటికి విందు, వింటే చెవులకు విందు. అదే కొరియన్, చైనీస్, జపనీస్ అయితే? వింటే అర్థం కాదు. మాట్లాడటానికి ప్రయత్నిస్తే నోరూ తిరగదు. అంతటి కఠినమైన భాషలను సైతం కొరియన్స్ క�
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. 196 రోజుల తర్వాత కొత్త కేసులు
వెయ్యిలోపే నమోదయ్యాయి. నిన్న 63,786 నిర్ధారణ పరీక్షలు చేయగా.. 862 కొత్త కేసులు వెలుగు చూసినట్లు
కేంద్ర వైద్య ఆరోగ
Partial Solar Eclipse | ఇవాళ సాయంత్రం పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుండటంతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆలయాలను మూసివేయనున్నారు. సూర్యగ్రహణం సాయంత్రం 4:29 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:42 గంటలకు ముగుస్తుంది. అంటే
Partial Solar Eclipse | ఈ నెల 25న ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఈ పాక్షిక సూర్యగ్రహణం 27 ఏండ్ల తర్వాత ఏర్పడబోతున్నది. ఇప్పుడు తప్పితే మళ్లీ పాక్షిక సూర్యగ్రహణం 2025 మార్చి 29న చోటు
Minister KTR | టీ20 ప్రపంచకప్ సూపర్-12లో భాగంగా ఆదివారం జరిగిన హోరాహోరీ పోరులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్కు సంబంధించిన హైలైట్స్ను చూశానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విరాట్ కో�