బీసీసీఐ కార్యదర్శిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన జై షా మాటలు మంటలు రేపుతున్నాయి. ఆసియాకప్లో పాల్గొనేందుకు భారత జట్టు పాకిస్థాన్లో పర్యటించదని, తటస్థ వేదికలపైనే మ్యాచ్లు ఆడుతుందని షా చేసిన ప్రకటన వి
ప్రపంచ ఆకలి సూచీలో 107వ స్థానానికి పరిమితమైన భారత్.. మెర్సర్ సీఎఫ్ఎస్ అంతర్జాతీయ పింఛన్ సూచీ-2022లోనూ అట్టడుగు స్థానంలో నిలిచింది. 44 దేశాలకు గానూ ఇచ్చిన ర్యాంకుల్లో భారత్ 41వ స్థానానికి (44.4 మార్కులతో) పరిమ
దేశవ్యాప్తంగా తలపెట్టిన ఆక్సిజన్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటి ఇంటర్నెట్ ఆధారిత మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభమైంది. కర్ణాటకలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ ఆశ్రమంలో దేశంలోనే తొల�
కొలీజియం వ్యవస్థపై దేశ ప్రజానీకం అసంతృప్తిగా ఉన్నదని, న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వ పరిధిలో ఉండాల్సిన అంశమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్య కొత్త వివాదాన్ని సృష్టిస్తున్నది.
దేశంలోని మెజారిటీ రాష్ర్టాల్లో ఇప్పుడు స్థానిక, ప్రాంతీయ పార్టీల ప్రభావం అమితంగా ఉన్నది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ పార్టీల పాలనలో ఉన్న రాష్ర్టాలు సగానికే పరిమితమయ్యాయి.
అమిచెస్ ర్యాపిడ్ ఆన్లైన్ చెస్ టోర్నీలో భారత ఆటగాళ్ల పోరు క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. క్వార్టర్స్కు చేరిన ముగ్గురు భారత ఆటగాళ్లు అర్జున్ ఇరిగేసి, గుకేష్, విదిత్ సంతోష్ గుజరాతి క్వార్టర్స్
FTA Deal | భారత్, యూకే మధ్య ఫ్రీ ట్రేడ్ డీల్ (ఎఫ్టీఏ) మరింత ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. దీపావళి నాటికి ఈ డీల్ పూర్తిచేయాలని ఇరు దేశాల అధికారులు భావించారు.
Partial Solar Eclipse | ఈ నెల 25న ఏర్పడబోయే పాక్షిక సూర్యగ్రహణం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఈ పాక్షిక సూర్యగ్రహణం 27 ఏండ్ల తర్వాత ఏర్పడబోతున్నది. ఇప్పుడు తప్పితే మళ్లీ పాక్షిక
Ind Vs Pak match:ఈ ఆదివారం ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరిగేది డౌట్గానే ఉంది. టీ20 వరల్డ్కప్లో ఇండియా తన తొలి ఎన్కౌంటర్లో పాకిస్థాన్తో మెల్బోర్న్ లో తలపడనున్నది. అయితే ఆ మ్యాచ్ జరిగే అవకాశాలు శూ
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాపన్న మల్లికార్జున్ ఖర్గే చరిత్ర సృష్టించారు. 24 ఏండ్ల తర్వాత జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష పార్టీ ఎన్నికల బరిలో నిలిచిన మల్లికార్జున్ ఖర్గే భారీ మెజార్టీతో
India Vs New zealand:టీ20 వరల్డ్కప్లో భాగంగా ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ను రద్దు చేశారు. ఏకధాటిగా వర్షం కురుస్తున్న కారణం వల్ల మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇండియాన తన తొల
global terrorist:పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా నేత షాహిద్ మహమూద్ను గ్లోబల్ టెర్రరిస్టుగా పరిగణిస్తూ భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకున్నది. ఉగ్రవాదులను బ్లాక్లిస్టులో పె�
Diwali 2022 | భారత్లో ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఎందుకంటే ఇతర వాహనాలతో పోలిస్తే రైలు ప్రయాణానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. దీంతో దేశంలోని రైళ్లు నిత్యం రద్దీగానే ఉంటాయి. ఇక పండగ�
Corona cases | దేశంలో కొత్తగా 1946 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,46,34,376కు చేరింది. ఇందులో 4,40,79,485 మంది బాధితులు కరోనా కోలుకున్నారు.