Corona cases | దేశంలో కొత్తగా 1946 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,46,34,376కు చేరింది. ఇందులో 4,40,79,485 మంది బాధితులు కరోనా కోలుకున్నారు.
ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ భారత్లో స్టార్లింక్ పేరిట శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నది. లైసెన్స్ కోసం గత వారమే టెలికం సంస్థకు స్పేస్ ఎక్స్ ద�
గత సంవత్సరం వరకు ఢిల్లీలోని 5 సర్దార్ పటేల్ మార్గ్లో ఒక ఇల్లు ఖాళీగా ఉండేది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆ ఇంటిని భారత్ రాష్ట్ర సమితి లీజుకు తీసుకుని టీఆర్ఎస్ను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు శ్రీకారం చ�
బ్రిటన్-భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్టీఏను) దీపావళిలోపు కుదుర్చుకోవాలన్న ఇరుదేశాల లక్ష్యం నెరవేరేలా లేదు. రెండు దేశాలకూ ప్రయోజనం కలిగించేలా ఉన్న ఈ ఒప్పందానికి ఈ ఏడాది మొదట్లో అడుగులు పడ్డ�
వెయ్యేండ్లు విదేశీయుల ఆక్రమణ, నిరంకుశ పరిపాలన కింద నలిగిన భారతదేశం తన సంస్కృతి, చరిత్రను మాత్రం జారవిడుచుకోలేదు. శతాబ్దాల వారసత్వ, జాతీయ సంపదను కాపాడుకున్నది.
Asia Cup 2023 | వచ్చే ఏడాది ఆసియా కప్ పాకిస్తాన్లో జరుగనున్నది. అయితే, భారత్ మాత్రం పాక్కు వెళ్లదని ఆసియా క్రికెట్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైషా మంగళవారం తెలిపారు. 2023 ఆసియా కప్ తటస్థ వేదికల్లో జరుగుతుందన�
Omicron sub-variant | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు సమీపంలోనే వెలుగు చూస్తున్నాయి. అయితే, మహారాష్ట్రలో మాత్రం గత వారంతో పోలిస్తే కేసులు సంఖ్య పెరిగినట్లు అధి�
Covid-19 | దేశంలో కరోనా వైరస్ కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. సోమవారం రెండు వేలకుపైనే కరోనా కేసులు నమోదవ్వగా.. తాజాగా 1,542 కొత్త కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీం
భారతదేశం ఎన్నో జీవనదుల సంగమం. పల్లె పల్లెకు పాలవలె పొంగే చెరువులున్న నేల. చేతిలోకి పిడికెడు మట్టితీసుకుంటే కమ్మని వాసనొచ్చేటి గడ్డ. ఎక్కడ అడుగు పెట్టినా లవణాలతో కూడిన మాగాణాల భూమి.
సీఎం కేసీఆర్తో దేశంలోని మైనార్టీలకు మంచి భవిష్యత్ ఉంటుందని, అందుకు అందరూ బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నారు. మోదీ పాలనలో మైనార్టీలపై వివక్షత చూపిస్తున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో మైనార్టీల సంక్షేమం క�
Corona Virus | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా, 2,060 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,30,888కి చేరింది. దేశంలో ప్రస్తుతం 26,834 కేసులు యాక్టివ్గా �
దేశం స్వావలంబన సాధించడమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ సర్కారు ఆర్భాటంగా ప్రారంభించిన ‘ఆత్మ నిర్భర్ భారత్' పథకం ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ చందంగా మారింది.
రూపాయి విలువ పతనంకావడం ఆందోళనకరమైన అంశమేనని, ప్రత్యేకింది అధిక దిగుమతులపై ఆధారపడే భారత్కు ఇబ్బంది కలుగుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేశ్ ఖారా చెప్పారు.