World Test Championship: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్కు ఇండియా క్వాలిఫై అయ్యింది. కివీస్ చేతిలో లంక ఓడిపోవడంతో.. ఇండియాకు రూట్ క్లియరైంది. ఇక ఓవల్లో జూన్ లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్, భార�
Fourth Test: నాలుగో టెస్టు డ్రా దిశగా వెళ్తోంది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో ఇంకా 18 రన్స్ వెనుకబడి ఉంది. ఆఖరి రోజు కావడంతో డ్రా అనివార్యం కానున్నట్లు తెలుస్తోంది. సిరీస్ను ఇండియా 2-1 తేడాతో కైవసం చేసుకునే ఛ�
పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒక వైపు, గ్రామీణ ఉపాధిహామీ పథకంలో సాంకేతిక హాజరు విధానం అమలు మరోవైపు. వెరసి గ్రామీణ రైతులు అర్ధాకలితో అలమటించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
Tiktok | చైనా యాజమాన్యంలోని టిక్టాక్ యాప్కు వరుసగా షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే భారత్, అమెరికా, డెన్మార్క్, కెనడా దేశాలు బ్యాన్ యాప్పై బ్యాన్ విధించాయి. యూజర్ల ప్రైవసీ, జాతీయ భద్రతా కారణాల నేపథ�
మహిళల ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్ అంకితా రైనా ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్లో అంకిత 6-1, 6-1 తేడాతో భారత్కే చెందిన రుతుజా భోంస్లేపై అలవోక విజయం సాధిం
ఒక్క బటన్ నొక్కగానే నచ్చిన ఆహారం చేతికొస్తే ఎలా ఉంటుంది? బిర్యానీ ప్రియులకు చెన్నైలో అలాంటి సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది బాయి వీటు కళ్యాణం(బీవీకే) బిర్యానీ సర్వీసెస్.
shubman gill: లియాన్ బౌలింగ్లో గిల్ ఔటయ్యాడు. 128 రన్స్ చేసి పెవిలియన్కు చేరుకున్నాడు. ఫోర్త్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఇండియా మూడు వికెట్లు కోల్పోయింది.
దేశవ్యాప్తంగా కోటి 80 లక్షల మంది వ్యక్తిగత డాటా చోరీకి గురైనట్టు తాజా సర్వే తెలిపింది. ఈ డాటా గత 20 ఏండ్లలో 10 సందర్భాల్లో డాటా చోరీ జరిగిందని ఇన్కాగ్ని సంస్థ వెల్లడించింది.
దేశంలో సర్వసాధారణంగా సంభవించే మరణాల్లో రెండో ప్రధాన కారణం బ్రెయిన్ స్ట్రోక్ అని, దేశంలో ఈ వ్యాధి ప్రతి 4 నిమిషాలకు ఒకరిని చంపుతున్నదని ఎయిమ్స్ ప్రొఫెసర్ పద్మ శ్రీవాస్తవ తెలిపారు.
హాకీ ప్రపంచ చాంపియన్ జర్మనీకి భారత్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత్ 3-2 తేడాతో జర్మనీపై అద్భుత విజయం సాధించింది.