ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా.. యువ భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో తృటిలో పరాజయం పాలైన శిఖర్ ధవన్ సేన.. ఆ తర్వాత వరుసగా రెండు వన్డేలు నెగ్గి సిరీస్ చేజిక్క
దేశ ప్రజల ఆరోగ్యం విషయంలో కేంద్రంలోని మోదీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్, డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్(డీఎఫ్ఐ) సంయుక్తంగా రూపొందించిన కమిట్మెంట్ టు రెడ్
సమాచార హక్కు చట్టం 75 ఏండ్ల స్వతంత్ర భారత దేశ పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చింది. ప్రభుత్వాల్లో జవాబుదారీతనాన్ని పెంచింది. ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందించింది.
బంగారం ధరలు మరింత తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల ధర రూ.340 తగ్గి రూ.51,100 స్థాయికి పడిపోయింది. ఇక రూ.1,000 తగ్గిన కి�
China Flights:: చైనా అనుసరిస్తున్న జీరో కోవిడ్ పాలసీ.. భారతీయులకు ఇబ్బందిగా మారుతోంది. డ్రాగన్ దేశంలో చదువుకుంటున్న, వ్యాపారం చేస్తున్న వారంతా ప్రస్తుతం అవస్థలు పడుతున్నారు. కోవిడ్ నేపథ్యంలో రెండు ద�
India Vs South Africa:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడవ వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. రెండవ వన్డేలో ఆడిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగుతోంది. మూడు వన్డేల సిరీస్లో రెండు జట్లు 1-1 తేడ�
Minister KTR | ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మౌనాన్ని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఎండగట్టారు.
స్విస్ బ్యాంకులో భారతీయ పౌరులు, సంస్థలకు చెందిన ఖాతాల వివరాలతో కూడిన నాలుగో జాబితాను స్విట్జర్లాండ్ భారత్కు అందజేసింది. అందులో వ్యాపారస్తులతో పాటు కార్పొరేట్లు,
Vinod Kumar | ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. ఆరు నెలల కాలంలో సుమారు రూ. 80,000 కోట్ల దేశ సంపదను ఒక్క గుజరాత్ రాష్ట్రానికే తరలించారని, మోదీ �
Swiss bank account details:భారత జాతీయుల, సంస్థలకు చెందిన స్విస్ బ్యాంకు వివరాలు మరికొన్ని రిలీజ్ అయ్యాయి. స్విట్జర్లాండ్తో ఉన్న ఆటోమెటిక్ సమాచార మార్పిడిలో భాగంగా తాజాగా నాలుగవ సెట్ వివరాలు భారత్కు అందాయి.
TRS Party | ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది టీఆర్ఎస్ డెన్మార్క్ శాఖ. ఈ సందర్భంగా టీఆర్ఎస్ డెన్మార్క్ శాఖ ఫౌండర్ శ్యామ్ ఆకుల మాట్లాడుతూ.. కేసీఆర్ ఏ కార్యక్రమ�
దేశ జనాభాలో సగం మందికిపైగా.. అంటే సుమారు 67 కోట్ల మందికి పెండ్లి కాలేదట. ఇందులో చిన్న పిల్లలు మొదలు అన్ని రకాల వయసుల వారున్నారు. వివాహం అయినవారిలో పురుషులతో పోల్చితే మహిళలే ఎక్కువగా ఉన్నారట.