BRS Pleanry | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన తెలంగాణ భారత్ రాష్ట్ర సమితి ప్రతినిధుల సభ సమావేశమైంది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ప్రసంగంతో మొదలైంది. అనంతర�
విదేశాల్లో పని చేస్తున్న భారతీయులు బాగానే సంపాదిస్తున్నారు. దేశీయ వలసదారుల ఆదాయంలో 40 శాతం వృద్ధి నమోదు కాగా, విదేశాల్లో పనిచేసే భారతీయుల ఆదాయంలో 120 శాతం పెరుగుదల కనిపించిందని ప్రపంచ అభివృద్ధి నివేదిక (డబ�
ఆజ్తక్ న్యూస్ చానల్ సరికొత్తగా దేశంలోనే మొదటిసారిగా ఏఐ యాంకర్ను ప్రవేశపెట్టింది. ఏఐ టెక్నాలజీతో పనిచేసే దీని పేరు సనా. సనా న్యూస్ చదువుతున్న దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.
Shoaib Malik - Sania Mirza | భారత టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా (Sania Mirza ), పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) విడాకులు (Divorce) తీసుకుంటున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ
ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. కోట్ల సంఖ్యలో కేసులు, లక్షల మరణాలు సంభవించా యి. కొవిడ్ ముప్పును అంతం చేసేందుకు 100కు పైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు చేతులు కలిపారు.
తూర్పు లఢఖ్లోని వాస్తవాధీనరేఖ వద్ద భద్రత, స్థిరత్వాన్ని నెలకొల్పాలని భారత్, చైనా నిర్ణయించాయి. ఇరుదేశాల సైనిక బలగాల కమాండర్ స్థాయి అధికారుల మధ్య ఆదివారం 18వ రౌండ్ చర్చలు జరిగాయి. ఈ చర్చలపై భారత విదేశీ
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) రక్షణ మంత్రుల సమావేశంలో భాగంగా చైనా, రష్యా రక్షణ మంత్రులు భారత్కు రాబోతున్నారు. చైనా రక్షణ మంత్రి లీ షంగ్ఫూ, రష్యా రక్షణ మంత్రి సెర్గెయ్ షోయ్గు భారత్ రక్షణ మంత్రి రాజ్నాథ�
LAC Row | తూర్పు లడఖ్లో భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. మూడు సంవత్సరాల సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించడానికి, ఆదివారం తూర్పు లడఖ్ సెక్టార్లోని చుషు
సముద్ర ఆధారిత బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్ చేరింది. శత్రుదేశాల బాలిస్టిక్ క్షిపణులను కూల్చేయగలిగే సముద్ర ఆధారిత ఎండో-అట్మోస్ఫెరిక్ ఇంటర్సెప్టార్ బాలిస్టిక్�
జీ-20 సదస్సు సమావేశాల్లో భాగంగా సెప్టెంబర్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్కు రాబోతున్నారని ఆ దేశ అధికారులు తెలిపారు. ఈ పర్యటనపై అధ్యక్షుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అమెరికా ఉన్నతాధికారి డోనా�
ballistic missile interceptor | శత్రు దేశాలకు చెందిన బాలిస్టిక్ క్షిపణి ముప్పును పసిగట్టి దానిని అడ్డుకుని నాశనం చేయడం ఈ టెస్ట్ ముఖ్య ఉద్దేశమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో నౌకాదళంలో బాలిస్టిక�
ప్రపంచంలోనే అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుగా ఉన్న భారత్లో పత్తి ఉత్పత్తి ఈ ఏడాది బాగా తగ్గిపోయే అవకాశం ఉన్నది. దేశీయ అవసరాలకూ మన ఉత్పత్తి సరిపోయేలా కనిపించడం లేదు. 2022-23లో దేశంలో పత్తి ఉత్పత్తి 14 ఏండ్ల కనిష్�
దేశంలో కరోనా (Covid-19) ఉధృతి కొనసాగుతున్నది. కొత్తగా మరో 11,692 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,48,69,684కు చేరాయి. ఇందులో 4,42,72,256 మంది కోలుకున్నారు.
India Population | జనాభాలో చైనాను భారత్ అధిగమించింది. 142.86 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలిచింది. అయితే, జనాభాపరంగా ప్రపంచ దేశాలకు పెద్దన్నగా మారిన ఇండియాకు భవిష్యత్తులో కొన్ని సవాళ్లు ఎదురుకానున్నట్టు
జనాభాలో చైనాను అధిగమించాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని ఇప్పటి వరకూ భారత్ను ప్రపంచం గుర్తించింది. ఇక మీదట, అత్యధిక జనాభా ఉన్న దేశంగా కూడా గుర్తించనుంది. మరో 30 ఏండ్లపాటు ఈ హోదా మన చెంతనే ఉంటు