దేశంలోని ఎనిమీ ప్రాపర్టీల జప్తు, అమ్మకాల ప్రక్రియను కేంద్ర హోం శాఖ ప్రారంభించింది. పాకిస్థాన్, చైనా దేశాల పౌరసత్వాన్ని తీసుకుని మనదేశాన్ని వదిలి వెళ్లిన వారి స్థిరాస్తులను కేంద్రం స్వాధీనం చేసుకుంటుం
Leopard | ఒక చిరుత (leopard) రామ్గఢ్ సబ్ సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉన్న ఫెన్సింగ్ను దాటి భారత్ భూభాగంలోకి ప్రవేశించింది. బీఎస్ఎఫ్ సిబ్బంది దీనిని గమనించారు. సరిహద్దు సమీపంలోని స్థానికులను అలెర్ట
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. సరిహద్దు సమస్య పరిష్కారమయ్యే వరకు రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి రాబోవన్నారు.
ఈ ఏడాది ప్రపంచంలో దర్శించాల్సిన ముఖ్యమైన 50 ప్రదేశాల జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. అందులో భారత్కు చెందిన రెండు దర్శనీయ ప్రదేశాలకు చోటు కల్పించింది.
Ind Vs Aus: ఆస్ట్రేలియా బ్యాటర్లు నిలకడగా ఆడలేకపోతున్నారు. 30 ఓవర్లలో ఆ జట్టు ఆరు వికెట్లు కోల్పోయింది. ట్రావిస్ హెడ్, మార్ష్, లబుషేన్, స్టీవ్ స్మిత్, ఇంగ్లిస్, గ్రీన్లు అవుటయ్యారు.
Ind Vs Aus :ఆస్ట్రేలియా 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 91 రన్స్ చేసింది. ప్రస్తుతం మార్ష్, లబుషేన్ క్రీజ్లో ఉన్నారు. స్టీవ్ స్మిత్ 22 రన్స్ చేసి ఔటయ్యాడు.
భారత్ నుంచి ఆస్కార్కు నామినేట్ చేసే సినిమాల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్. అర్హత లేని చిత్రాల్ని ఆస్కార్కు పంపించడం వల్ల అవార్డులకు నోచుకోలేకపోతున్నామన�
రాజకీయ కక్ష సాధింపుల విషయంలో పొరుగు దేశం పాకిస్థాన్కు భిన్నంగా ఏమీ భారత్లో జరగడం లేదని, అలాంటి పరిస్థితులే ఇక్కడా కొనసాగుతున్నాయని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.
భారత్ కాలుష్య కోరల్లో చిక్కుకొన్నది. ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 ఇండియాలోనే ఉన్నాయి. స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూఎయిర్ అనే సంస్థ మంగళవారం ఈ ర్యాంకులను వెల్లడించింది.
షార్క్ ట్యాంక్.. సోనీ లివ్లో టెలికాస్ట్ అవుతున్న ఓ ఆంత్రప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్. ఐఐటీలు, ఐఐఎమ్ల పట్టభద్రులు ఆ వేదిక మీద బిజినెస్ ఐడియాలను పంచుకుంటారు. తమ ప్రణాళికలు వివరిస్తారు. అంకెల మంత్రమే
మహారాష్ట్రలోని నాగ్పూర్లో త్వరలో జీ20 సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. వారికి నగరంలోని యాచకులు కనిపించకుండా అక్కడి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మార్చి 9 నుంచి ఏప్రి
Natural Calamities | ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో 2022-23లో 1,997 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. లోక్సభలో లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
border gavaskar trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఇండియా దక్కించుకున్నది. నాలుగవ టెస్టు డ్రా కావడంతో.. సిరీస్ను 2-1 తేడాతో ఇండియా సొంతం చేసుకున్నది. అయితే ఈ రెండు జట్లు మళ్లీ.. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫ�