నాగపూర్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండవ రోజు భోజన విరామ సమాయానికి ఇండియా మూడు వికెట్ల నష్టానికి 151 రన్స్ చేసింది. తొలి సెషన్లో ఇండియా రెండు వికెట్లను కోల్పోయింది. ఆసీస్ స్పిన్నర్ మర్ఫీ మూడు వికెట్లను తన ఖాతాలోనే వేసుకున్నాడు. ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ 85, కోహ్లీ 12 రన్స్తో క్రీజ్లో ఉన్నారు.
Lunch on Day 2 of the 1st Test.
Captain @ImRo45 going strong on 85* with Virat Kohli 12* #TeamIndia 151/3, trail by 26 runs.
Scorecard – https://t.co/edMqDi4dkU #INDvAUS @mastercardindia pic.twitter.com/zIMoKcjRyT
— BCCI (@BCCI) February 10, 2023
56 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఇవాళ ఆట ప్రారంభించిన రోహిత్ తొలి సెషన్లో మరో 29 మంది రన్స్ జోడించాడు. ఇండియా ఈ సెషన్లో 74 రన్స్ చేసింది. నైట్వాచ్మెన్గా వచ్చిన అశ్విన్ 23 రన్స్, పూజారా ఏడు రన్స్ చేసి ఔటయ్యారు.
150 up for #TeamIndia
Live – https://t.co/SwTGoyHfZx #INDvAUS @mastercardindia pic.twitter.com/upPRD7n6Ib
— BCCI (@BCCI) February 10, 2023