ఐపీఎల్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం నరేంద్రమోదీ స్టేడియం వేదికగా రాయల్చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య కీలకమైన ఎలిమినేటర్ పోరు జరుగనుంది.
Jos Buttler: విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ లాంటి వారిని ప్రేరణగా తీసుకున్నట్లు జోస్ బట్లర్ తెలిపారు. సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ను గెలిపించే సత్తా ఆ క్రికెటర్లకు ఉందని, వారిని ఆదర్శంగా తీసుకున్న�
మిచెల్ స్టార్క్..పేస్ బౌలింగ్కు పెట్టింది పేరు. మేటి బ్యాటర్లను తన స్వింగ్తో ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన ఘనుడు. ఫార్మాట్ ఏదైనా వికెట్ల వేట కొనసాగించడంలో ఈ ఆస్ట్రేలియా స్టార్�
2022 టీ20 ప్రపంచకప్ నుంచి పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉంటున్న సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చారు. ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 వరల్డ్కప్ జరగనుండగా.. స�
Herschelle Gibbs : భారత జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబ బవుమా(Temba Bavuma) గాయపడిన విషయం తెలిసిందే. రెండో రోజు అతడు మైదానంలోకి దిగుతాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బవుమ�
World Cup final | గుజరాత్లోని అహ్మదాబాద్ స్టేడియంలో ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ (World Cup final) సందర్భంగా ఒక వ్యక్తి అంతరాయం కలిగించాడు. సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘించిన అతడు మ�
David Beckham: లెజెండరీ మాజీ ఫుట్బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్హమ్.. భారత్లో టూర్ చేస్తున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో అతను కివీస్తో జరిగిన సెమీస్ మ్యాచ్ను వీక్షించాడు. బెక్హమ్కు ఆ స్టేడియంను తి
వన్డే వరల్డ్కప్లో టీమ్ఇండియా తొలి విఘ్నాన్ని అధిగమించింది. ఐసీసీ టోర్నీల్లో కొరుకుడు పడని కంగారూలపై మనవాళ్లు సంపూర్ణ ఆధిపత్యం కనబర్చారు!
మొదట బౌలర్లు రాణించి ఆసీస్ను రెండొందల లోపే కట్టడి చేస్తే.. ఛ
రుగుల వరద పారిన మూడో వన్డేలో ఆస్ట్రేలియాదే పైచేయి అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి రెండు వన్డేలు నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ఇండియా.. బుధవారం జరిగిన నామమాత్ర మూడో పోరులో 66 పరుగుల తేడాతో ఆసీస్�
వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరిన టీమ్ఇండియా.. ఆస్ట్రేలియాతో మూడో మ్యాచ్కు సిద్ధమైంది. ఇప్పటికే రెండు వన్డేలు నెగ్గి 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. �
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమ్ఇండియా ఆసియాకప్లో సాధికారిక విజయం సాధించింది. వర్షం కారణంగా రిజర్వ్డేలో కొనసాగిన పోరులో భారత్ 228 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచేసింది. �
క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. ఆసియాకప్ సూపర్-4లో భాగంగా ఆదివారం దాయాది పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. ఇరు జట్ల మధ్య గ్రూప్ దశలో జరిగిన పోరు వర్షార్పణం �
Yashaswi Jaiswal: విండీస్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి యశస్వి జైస్వాల్ 143 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 14 బౌండరీలు ఉన్నాయి. ఇండియా తరపున తొలి టెస్టులోనే సె�