David Beckham: లెజెండరీ మాజీ ఫుట్బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్హమ్.. భారత్లో టూర్ చేస్తున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో అతను కివీస్తో జరిగిన సెమీస్ మ్యాచ్ను వీక్షించాడు. బెక్హమ్కు ఆ స్టేడియంను తి
వన్డే వరల్డ్కప్లో టీమ్ఇండియా తొలి విఘ్నాన్ని అధిగమించింది. ఐసీసీ టోర్నీల్లో కొరుకుడు పడని కంగారూలపై మనవాళ్లు సంపూర్ణ ఆధిపత్యం కనబర్చారు!
మొదట బౌలర్లు రాణించి ఆసీస్ను రెండొందల లోపే కట్టడి చేస్తే.. ఛ
రుగుల వరద పారిన మూడో వన్డేలో ఆస్ట్రేలియాదే పైచేయి అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో తొలి రెండు వన్డేలు నెగ్గి సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ఇండియా.. బుధవారం జరిగిన నామమాత్ర మూడో పోరులో 66 పరుగుల తేడాతో ఆసీస్�
వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరిన టీమ్ఇండియా.. ఆస్ట్రేలియాతో మూడో మ్యాచ్కు సిద్ధమైంది. ఇప్పటికే రెండు వన్డేలు నెగ్గి 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. �
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమ్ఇండియా ఆసియాకప్లో సాధికారిక విజయం సాధించింది. వర్షం కారణంగా రిజర్వ్డేలో కొనసాగిన పోరులో భారత్ 228 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచేసింది. �
క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. ఆసియాకప్ సూపర్-4లో భాగంగా ఆదివారం దాయాది పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. ఇరు జట్ల మధ్య గ్రూప్ దశలో జరిగిన పోరు వర్షార్పణం �
Yashaswi Jaiswal: విండీస్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి యశస్వి జైస్వాల్ 143 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 14 బౌండరీలు ఉన్నాయి. ఇండియా తరపున తొలి టెస్టులోనే సె�
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నది. 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుంటూ యువ రక్తాన్ని ప్రోత్సహిస్తున్నది. దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్లో ఆకట్టుకున్న
Test Jersey: టీమిండియా క్రికెటర్లు కొత్త జెర్సీలో టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఆడనున్నారు. ఆ జెర్సీల ఫోటోలను ఇవాళ రిలీజ్ చేశారు. బీసీసీఐ తన ట్విట్టర్లో ఆ ఫోటోలను పోస్టు చేసింది. ఆసీస్తో జరిగే టెస్టు
రికార్డుల రారాజు, కింగ్ కోహ్లీ మరో మైలురాయిని అందుకున్నాడు. సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్లో వీక్షకుల సంఖ్య 25 కోట్లకు చేరుకున్న తొలి, ఏకైక భారత వ్యక్తిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
ఇక కష్టమే అనుకుంటున్న స్థితిలో ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలతో విజృంభిస్తున్నది. గత మ్యాచ్లో గుజరాత్ను మట్టికరిపించిన వార్నర్ సేన.. శనివారం రెండో మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగ�
బౌలర్ల హవా సాగిన పోరులో బెంగళూరుదే పైచేయి అయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో భాగంగా సోమవారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 18 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్�
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న చందంగా.. గతంలో భారీగా పరుగులు సమర్పించుకుంటాడనే అపవాదు మూటగట్టుకున్న చోటే.. సిరాజ్ అదరగొడుతున్నాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్కు పేస్ను జోడిస్తూ అద్భ
Punjab Vs RCB: ఆర్సీబీతో మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నది. బెంగుళూరుకు ఇవాళ కోహ్లీ కెప్టెన్సీ చేస్తున్నాడు. డూప్లెసిస్ ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్కు రానున్నాడు.
చివరి రోజు ఏదైనా అధ్భుతం జరుగుతుందేమో అనుకున్న భారత అభిమానులకు నిరాశ
తప్పలేదు. తొలి నాలుగు రోజుల్లానే పిచ్ బ్యాటింగ్కు సహకరించడంతో ఆస్టేలియా రెండో ఇన్నింగ్స్లో నిలకడగా ఆడింది.