పొట్టి ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో మేటి జట్టుతో మెరుగైన ప్రాక్టీస్ కోసం నిర్వహిస్తున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ చివరి దశకు చేరుకుంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, భారత్ చెరొకటి చేజిక్కిం�
ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లీ ఏకంగా 14 స్థానాలు మెరుగై 15వ ర్యాంక్కు చేరుకున్నాడు. యూఏఈలో జరిగిన ఆసియాకప్లో కోహ్లీ మెరుగైన ప్రదర్శనతో తన ర్యాంకింగ్ను గణనీయంగా పెంచుకున్నాడు
ఫామ్ లేమితో సతమతమైన సమయంలో జట్టు నుంచి తనకు సంపూర్ణ మద్దతు లభించిందని భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. అఫ్గానిస్థాన్తో గురువారం జరిగిన మ్యాచ్లో విరాట్ శతకంతో మెరిసిన విషయం తెలిసింద
దాయాది పాకిస్థాన్తో ఆదివారం మ్యాచ్ అనంతరం కోహ్లీ విలేకరులతో మాట్లాడుతూ టెస్టు కెప్టెన్సీ వదులుకున్నపుడు కేవలం ధోని మాత్రమే తనకు సందేశం పంపాడని, తన నంబర్ తెలిసిన ఇతరులెవరూ సందేశాలు పంపలేదని కోహ్లీ వ
భారత్పై పాక్ విజయం కోహ్లీ పోరాటం వృథా మెరిసిన రిజ్వాన్ ఆసియాకప్ సూపర్-4 ఆసియాకప్ గ్రూప్ మ్యాచ్లోటీమ్ఇండియా చేతిలో ఎదురైన పరాజయానికి పాకిస్థాన్ బదులు తీర్చుకుంది. ఆదివారం ఆఖరి వరకు హోరాహోరీగా
న్యూఢిల్లీ: ఆసియా కప్ టోర్నీ కోసం భారత జట్టును ఎంపిక చేశారు. ఈనెల 27 నుంచి దుబాయ్లో జరుగనున్న టోర్నీ కోసం బీసీసీఐ సోమవారం 15 మందితో జట్టును ప్రకటించింది. స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ �
నేడు భారత్, ఇంగ్లండ్ ఆఖరి వన్డే సిరీస్పై కన్నేసిన ఇరు జట్లు ఒత్తిడిలో విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్లో భారత ఏస్ పేసర్ బుమ్రా ఇంగ్లిష్ ఆటగాళ్లను అల్లాడిస్తే.. రెండో పోరులో టాప్లే దానికి బదులు తీర్చుకు�
హైదరాబాద్: ఇటీవల విరాట్ కోహ్లీ సరైన ఫామ్లో లేని విషయం తెలిసిందే. భారీ స్కోర్లు చేయలేకపోతున్న కోహ్లీ ఆటతీరు అతని అభిమానుల్ని కలిచివేస్తోంది. ఇక బడా ప్లేయర్లు కూడా కోహ్లీ ఏం చేస్తే బాగుంటుందో
ప్రతికూల పరిస్థితుల్లో భారత బ్యాటర్లు విజృంభించి తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేయగా.. బౌలర్లు అదిరిపోయే ప్రదర్శనతో ఇంగ్లండ్ను తక్కువ స్కోరుకే పరిమి తం చేశారు. రెండో ఇన్నింగ్స్లోనూ ఫర్వాలేదనిపించి�
భారత్ రెండో ఇన్నింగ్స్ 364/7 లీస్టర్తో వామప్ మ్యాచ్ లీస్టర్: ఇంగ్లండ్తో ఏకైక టెస్టుకు ముందు లీస్టర్షైర్తో జరుగుతున్న వామప్ మ్యాచ్ను భారత ఆటగాళ్లు సద్వినియోగ పరుచుకుంటున్నారు. మాజీ కెప్టెన్ వ�
మరింత మంది నాయకులను సృష్టించాం సారథులపై కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్య బెంగళూరు: ఎనిమిది నెలల వ్యవధిలో అన్నీ ఫార్మాట్లలో కలిపి భారత జట్టుకు ఆరుగురు సారథులుగా వ్యవహరించడంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్
భారత్ బలంగా ఉందన్న దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా న్యూఢిల్లీ: టీమ్ఇండియాతో సిరీస్ను ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్నకు సన్నాహకంగా భావిస్తున్నామని దక్షిణాఫ్రికా కెప్టె�
నేడు రాజస్థాన్తో బెంగళూరు ఢీ l ఐపీఎల్ క్వాలిఫయర్-2 ఎలిమినేటర్ విజయంతో జోష్లో ఉన్న జట్టు ఓ వైపు.. క్వాలిఫయర్ ఓటమితో ఒత్తిడిలో కనిపిస్తున్న టీమ్ మరో వైపు.. బ్యాటింగే ప్రధాన బలంగా బరిలోకి దిగనుంది ఒకరై�
నెరవేరని నిరీక్షణ మరోసారి శతకానికి దూరంగానే కోహ్లీ పంత్ మెరుపులు, విహారి నిలకడ భారత్ తొలి ఇన్నింగ్స్ 357/6 శ్రీలంకతో మొదటి టెస్టు వందో టెస్టు తొలి ఇన్నింగ్స్లో విరాట్ వంద కొట్టాలని కోరుకున్న వారి ఆశల�