అడిలైడ్: టీ20 వరల్డ్కప్ సెమీస్లో ఇంగ్లండ్కు 169 రన్స్ టార్గెట్ను విసిరింది ఇండియా. విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యాలు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఇండియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 రన్స్ చేసింది. నాలుగో వికెట్కు కోహ్లీ, పాండ్యాలు 61 రన్స్ జోడించారు. కోహ్లీ 50, పాండ్యా 63 రన్స్ చేసి ఔటయ్యారు.
లైవ్ అప్డేల్స్ కోసం క్లిక్ చేయండి..
A terrific half-century from Hardik Pandya helps India set a target of 169 💪#INDvENG | 📝: https://t.co/PgKzpNrdvB
Head to our app and website to follow the #T20WorldCup action 👉 https://t.co/76r3b73roq pic.twitter.com/zTbSeCN9Dp
— ICC (@ICC) November 10, 2022