తొలి వన్డేలో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఐదు వికెట్లు కోల్పోయి.. అపవాదు మూటగట్టుకున్న యంగ్ఇండియా.. రెండో మ్యాచ్లో కరీబియన్ల చేతిలో ఘోర పరాజయం చవిచూసింది.
పొట్టి ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో మేటి జట్టుతో మెరుగైన ప్రాక్టీస్ కోసం నిర్వహిస్తున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ చివరి దశకు చేరుకుంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, భారత్ చెరొకటి చేజిక్కిం�