సెంచూరియన్ : దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 113 రన్స్ తేడాతో కోహ్లీ సేన విజయం సాధించింది. రెండవ ఇన్నింగ్స్లో 305 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన సఫారీలు.. క�
ముంబై : ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్లో టీమిండియా ఫస్ట్ నిలిచింది. న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న కోహ్లీసేన.. ఐసీసీ ర్యాంకింగ్స్లో మళ్లీ తొలి స్థానాన్ని సొంతం చే
లీగ్ దశలోనే భారత్ నిష్క్రమణ అఫ్గాన్పై న్యూజిలాండ్ గెలుపు సెమీస్లో కివీస్ టీ20 ప్రపంచకప్లో చివరి లీగ్ మ్యాచ్ ఆడకముందే టీమ్ఇండియా సెమీస్ రేసు నుంచి తప్పుకుంది! తొలి రెండు మ్యాచ్ల్లో ఘోర పరాజయ�
రాహుల్ ధనాధన్ స్కాట్లాండ్పై భారత్ జయభేరి తిప్పేసిన రవీంద్ర జడేజా వరుస పరాజయాల తర్వాత దెబ్బతిన్న సింహంలా విజృంభిస్తున్న కోహ్లీ సేన.. గ్రూప్-2లో రెండో విజయం నమోదు చేసుకోవడంతో పాటు రన్రేట్ను భారీగా
టీమిండియా కెప్టెన్ అంటే.. ప్రపంచ క్రికెట్కే కెప్టెన్ అన్నట్టు ఉంటుంది. ఆర్థికంగా బీసీసీఐ బలంగా ఉండటమే అందుకు కారణం. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.. ఆ నాడు టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు చేపట్�
ఓవల్: 90 ఓవర్లలో 291. ఇదీ ఇవాళ్టి ఇంగ్లండ్ టార్గెట్. ఓవల్ మైదానంలో నాలుగవ టెస్ట్ థ్రిల్లింగ్ ఫినిష్కు చేరుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఇంగ్లండ్, ఇండియా టెస్ట్ సిరీస్ సాగుతున్న తీరు మళ్లీ టెస్�
కరోనా వైరస్ టీమ్ఇండియాకు మంచే చేసింది. ఇదేంటి యావత్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసిన మహమ్మారి.. టీమ్ఇండియాకు మంచి చేయడం ఏంటి అనుకుంటున్నారా..! అక్కడికే వస్తున్నా.. కొవిడ్-19 కారణంగా గత రెండేండ్లుగా �
క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో సెంచరీ కొడితే వచ్చే ఆ కిక్కే వేరు. క్రికెట్కు పుట్టినిల్లుగా పేరొందిన లార్డ్స్లో సెంచరీ కొట్టి ఆనర్స్ బోర్డులో పేరు ఎక్కితే చాలు జన్మ ధన్యమైనట్లే అనుకొన
భారత్ అద్భుత విజయం సిరాజ్, బుమ్రా విజృంభణ ఇంగ్లండ్ 120 ఆలౌట్ ఆహా ఏమని వర్ణించగలం. టెస్టు క్రికెట్ మజా మరోమారు అభిమానులను కనువిందు చేసింది. వరుణుడి కారణంగా తొలి టెస్టులో విజయాన్ని చేజార్చుకున్న టీమ్ఇ
లార్డ్స్: ఇండియా, ఇంగ్లండ్ మధ్య రెండవ టెస్ట్ క్రికెట్ జరుగుతున్న విషయం తెలిసిందే. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఆ మ్యాచ్లో గురువారం తొలి రోజు కోహ్లీ సేన మూడు వికెట్ల నష్టానికి 276 రన్స్ చేసింది. ఆ మ్