మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు భోజన విరామ సమయానికి ఇండియా రెండు వికెట్ల నష్టానికి 109 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ పెవిలియన్ చేరుకున్నారు. ఆ ఇద్దర�
ఏకపక్షంగా సాగుతున్న సిరీస్లో మరో మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. వన్డే ఫార్మాట్లో టీమ్ఇండియాకు పోటీనివ్వలేకపోయిన వెస్టిండీస్.. తమకు అచ్చొచ్చిన టీ20ల్లోనూ సత్తాచాటాలని చూస్తుంటే.. ప్రపంచకప్ సన్నాహాలు ప�
పొట్టి పోరు రాత్రి 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో వన్డే ఫార్మాట్లో సంపూర్ణ ఆధిపత్యంతో సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియా ఇక పొట్టి పోరుకు సిద్ధమైంది. ఈ ఏడాది ఆఖర్లో ఆసీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరు�
మూడో వన్డేలోనూ భారత్ జయభేరి 96 పరుగుల తేడాతో విండీస్ చిత్తు.. అహ్మదాబాద్: టీమ్ఇండియా విజయం పరిపూర్ణమైంది. పోరాటమే మరిచిపోయినట్లు వరుసగా మూడో మ్యాచ్లోనూ వెస్టిండీస్ చేతులెత్తేయడంతో భారత్ 3-0తో సిరీస
వెస్టిండీస్తో మూడో వన్డే నేడు మార్పులతో భారత్ బరిలోకి వైట్వాష్పై గురి వెస్టిండీస్తో వన్డే సిరీస్లో భారత్ వైట్వాష్పై గురిపెట్టింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ మరో మ్యాచ్ మిగిలుండగానే సి
అహ్మాదాబాద్: ఇండియా త్వరత్వరగా రెండు వికెట్లు కోల్పోయింది. విండీస్తో జరుగుతున్న రెండవ వన్డేలో పంత్, కోహ్లీలు స్వల్ప తేడాలో ఔటయ్యారు. 15 ఓవర్లలో ఇండియా 47 రన్స్ చేసి మూడు వికెట్లు కోల్పోయిం�
పంతం పడితే పట్టుబట్టి సాధించుకునే నైజం.. బరిలోకి దిగితే చివరి వరకు పోరాడే తత్వం! పేదరికం ముందరికాళ్లకు బంధం వేస్తున్నా.. అవరోధాలను దాటుకొని ముందుకు సాగిన పోరాటం! యువ భారత జట్టు అండర్-19 ప్రపంచకప్ నెగ్గడంల
దుబాయ్: భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ ఐసీసీ వన్డే ర్యాంకులను నిలబెట్టుకున్నారు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో మాజీ కెప్టెన్ కోహ్లీ 836 పాయింట్లతో రెండో
రెండో వన్డేలోనూ భారత్ ఓటమి 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జయభేరి 2-0తో సిరీస్ కైవసం వన్డే కెప్టెన్సీ మార్పు.. టెస్టు సారథ్యానికి విరాట్ కోహ్లీ వీడ్కోలు.. భారీ అంచనాల మధ్య సుదీర్ఘ ఫార్మాట్లో సఫారీల చేతిల
నేటి నుంచి భారత్, దక్షిణాఫ్రికా మూడో టెస్టు సఫారీ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ పట్టాలని తహతహలాడుతున్న టీమ్ఇండియా.. ఆఖరి పోరుకు సిద్ధమైంది. సెంచూరియన్లో చక్కటి విజయంతో సిరీస్పై కోహ్లీసేన పైచేయి సా�
సెంచూరియన్లో టెస్టు నెగ్గిన తొలి ఆసియా జట్టుగా రికార్డు బాక్సింగ్ డే పోరులో 113 పరుగుల తేడాతో జయభేరి విజృంభించిన పేసర్లు రాహుల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ సోమవారం నుంచి రెండో టెస్టు పేసర్లకు స్వర్గ�
సెంచూరియన్ : దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 113 రన్స్ తేడాతో కోహ్లీ సేన విజయం సాధించింది. రెండవ ఇన్నింగ్స్లో 305 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన సఫారీలు.. క�
ముంబై : ఐసీసీ మెన్స్ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్లో టీమిండియా ఫస్ట్ నిలిచింది. న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న కోహ్లీసేన.. ఐసీసీ ర్యాంకింగ్స్లో మళ్లీ తొలి స్థానాన్ని సొంతం చే