naatu naatu: వరుసగా ఇండియా రెండోసారి వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆ మూమెంట్ను ఇండియన్ క్రికెటర్లు ఎలా ఎంజాయ్ చేసి ఉంటారో తెలిసిందే. అయితే ఈఎస్పీఎన్ తన ట్విట్టర్లో నాటు నాటు
స్వదేశంలో వరుస సిరీస్ విజయాలతో జోరు మీదున్న భారత జట్టు.. ఆస్ట్రేలియాతో బిగ్ఫైట్కు సమాయత్తమైంది. ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్పై టీ20, వన్డే సిరీస్లు నెగ్గిన టీమ్ఇండియా నేటి నుంచి ఆసీస్తో ప్రతిష్ఠాత్�
భారత్ మరో సిరీస్పై గురిపెట్టింది. ఫార్మాట్తో సంబంధం లేకుండా సొంతగడ్డపై సత్తాచాటుతున్న టీమ్ఇండియా మరో మ్యాచ్ మిగిలుండగానే శ్రీలంకతో వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నది.
గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్ల్లో దుమ్మురేపుతున్న టీమ్ఇండియా.. లంకతో వన్డే సిరీస్కు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం గువాహటి వేదికగా తొలి పోరు జరుగనుంది. సీనియర్ల గైర్హాజరీల
సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోపై టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఫిఫా ప్రపంచకప్ నుంచి పోర్చుగల్ నిష్క్రమించడంతో.. సామాజిక మాధ్యమాల్లో రొనాల్డోప�
ఉత్కంఠతో మునివేళ్లపై నిల్చోవడం అంటే ఏంటో.. ఒత్తిడిలో నరాలు తెగడం అంటే ఎలా ఉంటుందో.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూసినవాళ్లనడిగితే సరిగ్గా అర్థమై ఉంటుంది.