2022 తొలినాళ్లలో చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం అత్యంత గరిష్ఠ స్థాయికి చేరింది. 1980 నుంచి ద్రవ్యోల్బణం ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి అని ‘ఎకనమిక్ ఔట్లుక్' నివేదిక పేర్కొనడాన్ని బట్టి ధరల పెరుగుదల ఎంత తీవ్ర�
Coronavirus | దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,797 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 3,884 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస�
Hardeep Singh Puri:ఏ దేశం నుంచైనా ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేంద్ర పెట్రోలియం శాఖ హర్దీప్ సింగ్ పురి తెలిపారు.రష్యా నుంచి ఇంధనాన్ని కొనవద్దు అని ఏ దేశం కూడా తమకు చెప్ప�
మహిళల ఆసియాకప్లో ఎదురులేకుండా సాగుతున్న భారత జట్టుకు.. తొలి పరాజయం ఎదురైంది. మొదటి మూడు మ్యాచ్ల్లో నెగ్గి ‘హ్యాట్రిక్' నమోదు చేసుకున్న హర్మన్ప్రీత్ బృందం.. శుక్రవారం జరిగిన పోరులోపాకిస్థాన్ చేతిల�
దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్..తాజాగా ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది. తొలి స్కూటర్ ‘విదా వీ1’ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
బజాజ్ ఎలక్ట్రానిక్స్ పేరుతో రిటైల్ అవుట్లెట్లు నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఐపీవోకు అపూర్వ స్పందన లభించింది. సంస్థ జారీ చేసిన షేర్ల కంటే 71.93 రెట్ల అధిక బిడ్లు దాఖలయ్యాయి. 6.25 కోట్ల షేర్ల జార�
షియామి ఇండియాకు చెందిన బ్యాంకు ఖాతాల్లో రూ 5551 కోట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీజ్ చేసిన నేపధ్యంలో గడ్డు పరిస్ధితులు ఎదుర్కొంటున్న కంపెనీ కీలక వ్యాఖ్యలు చేసింది.
పిల్లలకు దగ్గు, జలుబుకు సంబంధించిన సిరప్లు, ఇతర మందులు వాడుతున్నారా?.. జర జాగ్రత్త. సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులు చిన్న పిల్లలకు జలుబు, దగ్గు వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదిస్తారు.