దేశ వస్తూత్పత్తుల వాణిజ్య లోటు (ఎగుమతుల కంటే దిగుమతులు పెరగడం) ఏటేటా పెరుగుతూపోతున్నది. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఏకంగా 267 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 లక్షల కోట్లు)ను తాకింది. భారత వాణిజ్య చరిత్రలో�
రిలయన్స్ జియో..తాజాగా రాష్ట్రంలో మరో 14 నగరాల్లో తన 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మొత్తం 33 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభించినట్టు అయిందని జియో తెలంగాణ సీఈవో కేసీ రెడ్డి తెలిపారు.
ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ అమన్ షెరావత్ పసిడి పతకంతో మెరిశాడు. గురువారం జరిగిన పురుషుల 57కిలోల విభాగం ఫైనల్లో బరిలోకి దిగిన అమన్ 9-4తో అల్మాజ్ స్మాన్బెకోవ్(కిర్గిస్థాన్)�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో విప్లవాత్మక ప్రగతి సాధిస్తున్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఉద్ఘాటించారు. ఎనిమిదేండ్లలోనే ‘నేడు తెలంగాణ చే
Hottest February: ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఐఎండీ ట్రాకింగ్ ప్రకారం.. 1901 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోద�
నేరాలపై వెలువడిన ఒక నివేదిక ప్రకారం ప్రపంచ దేశాల్లో భారత్ 77వ స్థానంలో నిలిచింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం అత్యధిక నేరాలతో వెనిజులా మొదటి స్థానంలో నిలిచింది.
Covid-19 | కరోనా మహమ్మారి మరోసారి దేశాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. నిత్యం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా దేశాల్లో భారత్ మూడోస్థానానికి చేరింది. వైరస్ రోజు రోజుకు వేగ�
ఆసియా ఓషియానియా గ్రూప్-1 బిల్లీ జీన్కింగ్ కప్ టోర్నీలో భారత్ 2-1తో థాయిలాండ్పై గెలుపొందింది. స్టార్ ప్లేయర్ అంకిత రాణా రెండు మ్యాచ్లు గెలుపొంది ఇండియాకు విజయాన్ని అందించింది. తొలి మ్యాచ్లో రుతు�
అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఎదుగుతున్న, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరున్న భారత్లో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య తగ్గుతున్నది. శ్రామిక శక్తిలో స్త్రీల భాగస్వామ్యం తక్కువగా ఉన్న 20 దేశాల �
టాప్-25 సాయుధ ఎగుమతి దేశాల్లో భారత్ ఎంతోకాలం ఉండబోదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫ్రికా, మిడిల్ఈస్ట్, ఆగ్నేయాసియా దేశాల్లో ఆర్థిక మందగమన పరిస్థితులే ఇందుకు కారణమని స్వీడన్కు చెందిన స్టాక్హోమ్ �
సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్, అమెరికా ఎయిర్ఫోర్స్ దళాల సంయుక్త యుద్ధ విన్యాసాలు సోమవారం ప్రారంభమయ్యాయి. పశ్చిమబెంగాల్లోని కలైకుంద ఎయిర్బేస్లో ఈ నెల 21 వరకు ఈ విన్యాసాలు �
F-15 fighter jets: ఎఫ్-15 స్ట్రయిక్ ఈగిల్ ఫైటర్ జెట్స్ ఇండియాకు రానున్నాయి. వార్ గేమ్స్లో ఆ యుద్ధ విమానాలు పాల్గొంటాయి. ప్రస్తుతం అమెరికా, ఇండియా దేశాలు సంయుక్త యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిం�