అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి జీ20 వేదికగా నిలుస్తున్నదని సభ్య దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో అన్నీ డిజిటల్ చెల్లింపులే ఉంటాయని, కాబట్టి వీటిపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నార
భారత్లో గడిచిన పదేండ్లలో నియంతృత్వం పెరిగిపోయిందని, ప్రజాస్వామ్యం క్షీణించిందని స్వీడన్లోని యూనివర్సిటీ ఆఫ్ గోతెన్బర్గ్కు చెందిన వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ (వీ-డెమ్) ఇన్స్టిట్యూట్ తాజా నివేదిక
ఏఎఫ్సీ అండర్-20 ఏషియన్ క్వాలిఫయర్స్లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. రౌండ్-1లో భాగంగా జరిగిన మ్యాచ్లో భారత్ 7-0తో సింగపూర్పై ఘన విజయం సాధించింది.
G 20 | డిజిటల్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీ వ్యాలెట్ ఓ అద్భుతమని, దాంతో పల్లెలకు బ్యాకింగ్ సేవలను మరింత దగ్గర చేశామని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. హైదరాబాద్ ఇంటర్న�
సూరత్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ వీల్చైర్ అంతర్జాతీయ టోర్నీకి రంగం సిద్ధమైంది. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది.
Mohammed Shami | బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 9 నుంచి చివరిదైన నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్లోని మోతెరా స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్లో మహ్మద్ షమీకి చో�
బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన ఆస్ట్రేలియా.. ‘బోర్డర్-గవాస్కర్' సిరీస్లో బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలై ట్రోఫీ చేజార్చుకున్న ఆసీస్.. శుక్రవారం ముగిసి�
బోర్డర్-గవాస్కర్ టోర్నీలో భారత్కు భంగపాటు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రెండు టెస్టుల్లో ఏకపక్ష విజయాలతో సిరీస్ను నిలబెట్టుకున్న భారత్..మూడో టెస్టులో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో �
యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (259 బంతుల్లో 213; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగడంతో మధ్యప్రదేశ్తో జరుగుతున్న ఇరానీ కప్లో రెస్టాఫ్ ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది.
Border-Gavaskar Trophy | టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో కేవలం 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయి
Rising temperature | దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతున్నది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజారోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.