పెట్టుబడిదారులకు కొమ్ము కాసే గుజరాత్ నమూనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ నమూనాను దేశ వ్యాప్తం చేస్తామనే నినాదంతో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు.
ప్రపంచ 6-రెడ్ స్నూకర్ చాంపియన్షిప్లో శ్రీకృష్ణ నారాయణన్ టైటిల్ విజేతగా నిలిచాడు. మంగళవారం జరిగిన ఏకపక్ష ఫైనల్లో నారాయణన్ 5-1తేడాతో హబిబ్ సాహబ్(బహ్రెయిన్)పై అలవోక విజయం సాధించాడు. ఆది నుంచే తనదైన
గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న ఎగుమతుల్లో మళ్లీ నిస్తేజం ఆవహరించింది. ఇంజినీరింగ్, రెడీ-మేడ్ గార్మెంట్స్, బియ్యం ఎగుమతులు తగ్గుముఖం పట్టడంతో గత నెలకుగా మొత్తం ఎగుమతులు 3.52 శాతం తగ్గ
మహిళల ఆసియాకప్ టీ20 టోర్నీలో భారత జట్టు ‘హ్యాట్రిక్' నమోదు చేసుకుంది. శ్రీలంక, మలేషియాపై ఇప్పటికే విజయాలు సాధించిన టీమ్ఇండియా మూడో పోరులో యూఏఈని చిత్తుచేసింది. మంగళవారం జరిగిన పోరులో మన అమ్మాయిలు 104 పరు
భారత్ ఆర్థికాభివృద్ధి రేటును ఐక్యరాజ్య సమితి (యూఎన్) భారీగా తగ్గించింది. 2022లో ఇది 5.7 శాతానికి దిగుతుందని యూఎన్కి చెందిన ఏజెన్సీ యునైటెడ్ నేషన్స్ కాన్ఫెరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (యూఎన్
పొట్టి ప్రపంచకప్ ప్రారంభానికి ముందు టీ20 ఫార్మాట్లో ఆడిన చివరి పోరులో టీమ్ఇండియా పరాజయం పాలైంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. నామమాత్రమైన పోరులో ఓదార్పు విజయం దక్కించు
Mars Orbiter:అరుణ గ్రహం అధ్యయనం కోసం ఇస్రో మార్స్ ఆర్బిటార్ను నింగికి పంపిన విషయం తెలిసిందే. అయితే ఆ మార్స్ ఆర్బిటార్ ఉపగ్రహంతో సంబంధాలు తెగిపోయినట్లు సోమవారం ఇస్రో ప్రకటించింది. వాస్తవానికి కేవలం
‘దైవత్వానికి పర్యాయపదమే పరిశుభ్రత’ అని జాతిపిత గాంధీజీ దేశవాసులకు ఉద్బోధించారు. ఆయన హితవును తెలంగాణ తొలి నుంచీ మన సా వాచా కర్మణా ఆచరణలో పెట్టింది కాబట్టే, నేడు మన రాష్ట్రంలోని గ్రామసీమలు పారిశుద్ధ్యాన�
కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టి దేశాన్ని లూటీ చేస్తున్నదని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధానకార్యదర్శి బీ వెంకట్ మండిపడ్డారు.
నేనో డాక్టర్ని. నా దగ్గరికి వచ్చే రోగుల ఆరోగ్య సమస్యలేంటి? వాటికి ఎలాంటి మందులివ్వాలి?
అన్నదే నేను ఆలోచిస్తాను. కానీ కొంత కాలంగా నా ఆలోచనలో మార్పు వచ్చింది. మన దేశాన్ని కూడా ఓ మొండి రోగం పట్టి పీడిస్తున్నద
ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు సంచలన విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్ 3-1తో ప్రపంచ రెండో ర్యాంకర్ జర్మనీపై ఘన విజయం సాధించింది. స్టార్ ప్లేయర్ సాతియాన�
ఆరంభంలో మన బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో కనీసం పోటీనివ్వలేక పోయిన సఫారీ టీమ్ ఆఖర్లో సత్తాచాటింది. పిడుగుల్లాంటి షాట్లతో మిల్లర్ భయపెట్టినా.. వరుసగా రెండో మ్యాచ్లో విజయంతో రోహిత్ సేన సిరీస్ పట�
CM KCR | మన పురోగమనం అనుకున్నది అనుకున్నట్టు సాగాలంటే సమాజం చైతన్యవంతంగా ఉండాలని సీఎం కేసీఆర్ అన్నారు. మేధావులు ఎప్పుడైతే సమాజాన్ని చైతన్యవంతం చేస్తారో.. ఆ సమాజం బాగా ముందుకు పోతుంది. ఆ విధంగా మ�
CM KCR | అన్ని రకాల వసతులు, వనరులు ఉన్న ఈ దేశం వంచించబడుతోంది.. అవకాశాలు కోల్పోతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచానికే అన్నపూర్ణగా ఉన్న భారతదేశంలో వ్యవసాయ రంగం కుదేలవుతుందని కేసీఆర్ పేర్కొ