Mike Pampeo | పుల్వామాలో ఉగ్రవాదుల దాడి అనంతరం భారత్-పాకిస్థాన్ దేశాలు అణుయుద్ధానికి సిద్ధపడ్డాయని అమెరికా విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి మైక్ పాంపియో పేర్కొన్నారు. 'నెవర్ గివ్ యాన్ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ద అమ�
సొంతగడ్డపై టీమ్ఇండియా మరో సిరీస్ క్లీన్స్వీప్ చేసింది. ఇటీవల శ్రీలంకను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన రోహిత్ సేన.. న్యూజిలాండ్పైనా అదే జోరు కొనసాగిస్తూ.. మూడు వన్డేల సిరీస్ను 3-0
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా జరుపుకొనే ఉత్సవాల్లో మన సంస్కృతీ సంప్రదాయాలకు మూలపట్టయిన ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే స్ఫూర్తి చక్కగా ప్రతిబింబిస్తుంది.
India Batting: న్యూజిలాండ్తో ఇండోర్లో జరగనున్న మూడవ వన్డేలో.. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఇండియా జట్టు రెండు మార్పులు చేసింది.
శ్రీలంక అప్పటి అధ్యక్షుడు గోటబయ నివాసాన్ని ముట్టడించిన లంకేయులు.. వాహనాలకు నిప్పుపెట్టారు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, విద్యుత్తు, పెట్రోల్ను సరఫరా చేయలేని ప్రభుత్వం ఎందుకంటూ నిరసన ప్రదర్శన�
అంతర్జాతీయ పోరుకు తొలిసారి ఆతిథ్యమిచ్చిన రాయ్పూర్లో భారత్, న్యూజిలాండ్ వన్డే వార్ వన్సైడ్ అయ్యింది. పచ్చికతో కళకళలాడిన పిచ్పై టీమ్ఇండియా పేసర్లు విశ్వరూపం చూపించారు.
మహిళల అండర్-19 క్రికెట్ టీ20 ప్రపంచకప్లో శనివారం భారత్కు తొలి ఓటమి ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో షెఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్ మూడో స్థానానికి చేరింది. ఎగబాకింది. వరుసగా రెండు వన్డేల్లో ఓటమి పాలవ్వడంతో కివీస్ రెండో స్థానానికి పడిపోయింది.
భారత గడ్డపై కివీస్ అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. ఐదు వికట్ల నష్టానికి 15 పరుగులతో ఇంగ్లండ్ను వెనక్కి నెట్టింది. భారత గడ్డపై అతి తక్కువ స్కోర్ కావడం విశేషం
India Vs New Zealand: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో వన్డే రాయ్పూర్లో జరగనున్నది. టాస్ గెలిచిన ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. మూడు వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంతో ఉన్న విషయం తెలిసిందే.
సొంతగడ్డపై వరుస సిరీస్ విజయాలు సాధిస్తున్న టీమ్ఇండియా.. మరో పోరుకు రెడీ అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం భారత్, న్యూజిలాండ్ మధ్య ఇక్కడ రెండో వన్డే జరుగనుంది.