Southwest Monsoon | మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ ప్రారంభంకానుందని వాతావరణ శాఖ తెలిపింది. అంతకు ముందు దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు దేశవ్యాప్తంగా చాలా
యూకేలోని లెస్టర్ నగరంలో మత ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గత నెలాఖరులో దుబాయ్లో జరిగిన ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం నగరంలో హిందూ, ముస్లిం గ్రూపుల మధ్య
గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) ఉన్నత విద్యలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. జాతీయ సగటుకు మించి ఫలితాలు నమోదుచేసింది. జాతీయంగా జీఈఆర్ 27.1 శాతం ఉండగా, తెలంగాణ 35 శాతంతో అదరగొట్టింది. డబుల్ ఇంజిన్�
Z Plus security | దేశంలో 43 మంది ప్రముఖులకు జెడ్ ప్లస్ భద్రత కల్పించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. దేశంలో వీఐపీలు, వీవీఐపీలకు కొదవే లేదు. వ్యక్తిని బట్టి, హోదాను బట్టి భద్రత కల్పిస్తూ ఉంటారు. అయితే, అత్యున్నత భ�
రష్యా తూటాలు ఏ మనిషివైపు దూసుకొస్తాయోనన్న భయంతో.. ఏ బాంబు ఏ ఇంటిపై పడుతుందోనన్న గుబులుతో.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉక్రెయిన్ నుంచి భారత్ చేరుకొన్నారు 20 వేల మంది మెడికల్ విద్యార్థులు.
సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. మేము ఇచ్చే వాళ్లం.. మీరు తీసుకొనే వాళ్లు అనే తరహాలో వ్యవహరిస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
భారత్కు ప్రపంచ శక్తిగా ఎదిగే సామర్థ్యముంది.. అయితే ఐకమత్యంతోనే అది సాధ్యమవుతుంది’ అని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు.
LeT Sajid Mir : పాకిస్థాన్లోని లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్ను బ్లాక్లిస్టులో పెట్టాలని ఐక్యరాజ్యసమితిలో భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకున్నది. 2008 ముంబై పేలుళ్ల కేసులో మోస్ట్ �
అందుకో దండాలూ బాబా అంబేద్కరా.. అంబరాన ఉన్నట్టి సుక్కలు కురువంగో..’ అంటూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మహాశయునికి తెలంగాణ ప్రభుత్వం ఘన నివాళులర్పిస్తూ నూతన సచివాలయానికి ఆయన పేరును పెట్టింది.